Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
Breaking
రుతు ఆరోగ్యం బాలికల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కోట్లాది మంది బాలికలు, యువతులు, మహిళలు ప్రతి నెలా మెన్సస్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ప్రత్యేకించి బాలికల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రత్యేకించి నెల…
Read more...
Read more...
వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం
దేశ వ్యాప్తంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రామకృష్ణ మిషన్ ఎనలేని కృషి చేస్తూ వస్తోంది. ఇందులో మరో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని శైలజా థియేటర్ ఎదురుగా.. నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని…
Read more...
Read more...
కేసీఆర్ తో పెట్టుకోవడం అంటే పులిని గోక్కవడమే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడంపై…
Read more...
Read more...
కోకో సాగు ద్వారా రైతన్నలకు అధిక ఆదాయం
కోకో సాగు ద్వారా రైతన్నలకు అత్యధిక ఆదాయం లభిస్తోందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శుక్రవారం ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు అచ్చెన్నాయుడు. కోకో సాగు రైతులకు…
Read more...
Read more...
ఎన్నారైలు సమాజాభివృద్దిలో కీలక పాత్ర పోషించాలి
ఎన్నారైలు సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక…
Read more...
Read more...
హార్వర్డ్ స్కూల్ నుంచి సీఎంకు సర్టిఫికెట్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అమెరికా లోని ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెన్నడీ స్కూల్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కోర్సులో జాయిన్ అయ్యారు. అంతకు ముందు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రత్యేక ఆర్థిక…
Read more...
Read more...
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి : నారా లోకేష్
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్రవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం…
Read more...
Read more...
తీరనున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు కల
ఘనమైన చరిత్ర కలిగిన ఓరుగల్లు చిరకాల వాంఛ తీరనుంది. త్వరలోనే ఎయిర్ పోర్టు రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి కోసం భూమిని అప్పగించే కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖమంత్రి…
Read more...
Read more...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించింది. ఇందులో…
Read more...
Read more...
టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ
ఫిబ్రవరి నెలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి భారత్, శ్రీలంక దేశాలు. ఈ సందర్బంగా భారత్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో తాము…
Read more...
Read more...