Breaking
- Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ !
- AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
- CM YS Jagan: ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్ ఇదే !
- Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు !
- Uddhav Thackeray: శివసేన మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్ ఠాక్రే !
- MP Nandigam Suresh: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై పోటీకు దిగుతున్న వాలంటీర్ !
- YS Sharmila: మంత్రి బొత్సపై జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !
- Ramasahayam Raghuram Reddy: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు !
- Sunetra Pawar: రూ. 25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్ !
- Supreme Court of India: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !
Browsing Category
NRI
NRI NEWS
Indian Embassy : భారతీయుల కోసం హెల్ప్ లైన్లు
Indian Embassy : న్యూఢిల్లీ - హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి దాకా 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 17 వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Read more...
Read more...
Canada Expells : భారత దౌత్యవేత్త బహిష్కరణ – కెనడా
Canada Expells : కెనడా - భారత దేశ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను భారత్ హత మార్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో. దీంతో తమ దేశంలో ఉన్న భారత దేశ…
Read more...
Read more...
Karthik Rao : నీల్సన్ సిఇవోగా కార్తీక్ రావు
Karthik Rao : ప్రవాస భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, టెలికాం తదితర సంస్థలకు ఎన్నారైలు అత్యున్నతమైన పదవులలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ సర్వే సంస్థ నీల్సన్ కంపెనీకి సిఇవోగా…
Read more...
Read more...
PM Modi : మీ ప్రేమను మరిచి పోలేను – మోదీ
PM Modi : జకార్తా - ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. సాదర స్వాగతం పలికేందుకు పోటీ పడుతున్నారు.
Read more...
Read more...
Minister KTR : ఎన్నారైల క్షమాభిక్ష కోసం ప్రయత్నం
Minister KTR : దుబాయ్ - బతుకు దెరువు కోసం వేలాది మంది తెలంగాణకు చెందిన వారు అరబ్ కంట్రీస్ లో ఉంటున్నారు. దుబాయ్ లో ప్రస్తుతం మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.
Read more...
Read more...
G Kishan Reddy : కిషన్ రెడ్డిని కలిసిన నాటా ప్రతినిధులు
G Kishan Reddy : కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖల కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని నాటా ప్రతినిధులు వీబీ రెడ్డి, మేచినేని శ్రీనివాస రావు కలిశారు.
Read more...
Read more...
PM Modi Chant : అమెరికాలో మోదీ నామ స్మరణ
PM Modi Chant : అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ , ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ పర్యటన విజయవంతంగా ముగిసింది. మోదీ యుఎస్ ను వీడారు. అక్కడి నుండి నేరుగా ఈజిప్టును…
Read more...
Read more...
Indira Gandhi Parade : ‘ఇందిర’ పరేడ్ పై కాంగ్రెస్ ఫైర్
Indira Gandhi Parade : కెనడా లోని బ్రాంప్టన్ నగరంలో కొందరు భారీ ఎత్తున ఇందిరా గాంధీని హత్యకు సంబంధించి పరేడ్ చేపట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనిని తీవ్రంగా ఖండించింది. ఇది అప్రజాస్వామికమని…
Read more...
Read more...
Joe Biden Visa Issue : వీసాల జారీకి చర్యలు చేపట్టండి
Joe Biden Visa Issue : అమెరికాకు ఎక్కువ మంది వెళ్లే వారిలో భారత్ నుంచే అధికం. జో బైడెన్ అధికారంలోకి వచ్చాక సమస్య మరింత జఠిలంగా మారింది. కరోనా ప్రభావం కారణంగా వీసాల జారీ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మహమ్మారి…
Read more...
Read more...
Yuva Galam Support : ఓవెల్ మైదానంలో ‘యువ గళం’ హవా
Yuva Galam Support : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాద యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయన చేపడుతున్న యాత్ర రాయల సీమ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 119 రోజులు…
Read more...
Read more...