Breaking
- భారతీయ భాషల కోసం ‘బోధన్ ఏఐ’ మోడల్స్
- టాటా కెమికల్స్ కార్యకలాపాలు నిలిపి వేయాలి
- నీలగిరి టీ సాగుపై ‘ఎల్ నినో’ ప్రభావం
- చిత్ర పరిశ్రమలో ఏది సక్సెస్ అవుతుందో చెప్పలేం
- రేపటి నుంచి బిగ్ బాస్ 10 రియాల్టీ షో
- హెలికాప్టర్ నుంచి చూస్తే కరువు తెలుస్తుందా
- పీఆర్సీ, డీఏ బకాయిలపై సీఎం ఫోకస్
- ప్రధాని అభ్యర్థిగా విజయ్ అంశంపై నో కామెంట్
- 26న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ
- బీజేపీ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరం : సీఎం
Browsing Category
Education
Education
ప్రపంచ విద్యా కేంద్రంగా హైదరాబాద్ : సీఎం
హైదరాబాద్ ను ప్రపంచ విద్యా వేదికగా మారుస్తామని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. విదేశీ పర్యటనలో భాగంగా ఆయన లండన్ లో ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడుల విషయంలో తెలంగాణను ఒక…
Read more...
Read more...
రాష్ట్రంలో రూ.6.86 కోట్లతో 2 ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు
బీసీ విద్యార్థులు ఐఐటీ - జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటేలా కూటమి ప్రభుత్వం రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ద్వారా 320 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. రూ.6.86 కోట్లతో ఈ…
Read more...
Read more...
ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ
తెలంగాణ సర్కార్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇకపై ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విద్యార్థుల ఖాతాల్లో ముందస్తుగానే జమ చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు…
Read more...
Read more...
ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వినతి పత్రం అందించారు. మంగళ వారం…
Read more...
Read more...
తెలంగాణకు 736 కేజీబీవీలు మంజూరు : ప్రహ్లాద్ జోషి
తెలంగాణ రాష్ట్రానికి తీపికబురు చెప్పారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఈ సందర్బంగా ఈ ఒక్క రాష్ట్రానికి కొత్తగా 736 కేజీబీవీలు మంజూరు చేశామన్నారు.ఒక్క మెదక్ జిల్లాలో 26 కేటాయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన…
Read more...
Read more...
వెటర్నరీ సైన్సెస్ కోర్సులకు నీట్ అక్కర్లేదు : సీఎం
తమిళనాడు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కీలక నిర్ణయాలతో దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా పేరు పొందారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ సందర్బంగా ఆయన గత కొంత కాలంగా నీట్ గురించి కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.…
Read more...
Read more...
37 మంది జూనియర్ లెక్చరర్లకు నోటీసులు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా శాఖ సంచలన ప్రకటన చేసింది .తమ క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా నకిలీ విద్యా ధృవపత్రాలను సమర్పించారని తాజా తనిఖీలో తేలడం కలకలం రేపింది. దీంతో ఇంటర్మీడియట్ విద్యా శాఖ 37 మంది ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లకు…
Read more...
Read more...
విక్రమ సింహపూరి యూనివర్శిటీలో కొత్త కోర్సులు
కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మొత్తం 240 సీట్ల సామర్థ్యంతో నాలుగు స్వయం-ఆర్థిక బి.టెక్ ప్రోగ్రామ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల నెల్లూరు జిల్లాలోని ఇంజనీరింగ్ ఆశావహులకు 2026-27…
Read more...
Read more...
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నీట్ యుజి 2026లో చోటు చేసుకున్నలీకులకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన నిరసనలు ఫలించాయి. ఈ మేరకు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో గత్యంతరం లేక ఇవాళ లోక్ సభ సాక్షిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర…
Read more...
Read more...
యూనిఫాంల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత, వాటి నాణ్యత, సైజు, ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుండి వాట్సాప్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తామని…
Read more...
Read more...