Browsing Category

Education

Education

నీట్ య‌యుజి 2026 రీ టెస్టుకు 8.5 శాతం గైర్హాజ‌ర్

దేశ వ్యాప్తంగా నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వ‌ర్యంలో నీట్ యుజి 2026 రీ టెస్టు పూర్త‌యింది. ఈ టెస్టుకు 8.5 శాతం విద్యార్థులు గైర్హాజ‌ర్ అయ్యారు. మ‌రో వైపు చిరునామా గందరగోళంతో ముగ్గురు పరీక్షకు దూరం అయ్యారు. ఇక ప‌రీక్ష ప‌రంగా చూస్తే…
Read more...

విద్య తోనే వికాసం..విజ‌యం : ఎస్. స‌విత

విద్యతోనే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని, సమాజంలో బీసీ బాలికలకు నాణ్యమైన విద్య అందించాలన్న ఫూలే దంపతుల సంకల్పానికి ఎంజేపీ గురుకుల కళాశాల నిదర్శనమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు.…
Read more...

ప్ర‌భుత్వ బ‌డుల మూసివేత మానుకోవాలి : హ‌ర‌గోపాల్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌భుత్వ స్కూల్స్ కు సంబంధించి టీచ‌ర్లు, విద్యార్థుల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న వాటిని త‌క్ష‌ణ‌మే మూసి వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై స‌ర్వ‌త్రా నిర‌స‌న…
Read more...

పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం

మోదీ ప్ర‌భుత్వ 12 ఏళ్ల పాలనా కాలంలో లెక్క‌కు మించి ప్ర‌ధాన ప‌రీక్ష‌ల‌న్నీ లీకుల‌కు కేరాఫ్ గా మారి పోయాయి. తాజాగా ఈ ఏడాది 2026లో నిర్వ‌హించిన నీట్ - యుజి ఎగ్జామ్ తో పాటు సీబీఎస్ఈ -12 ప‌రీక్ష‌లు పూర్తిగా లీకుల‌కు కేరాఫ్ గా మారి పోయాయి.…
Read more...

యంగ్ ఇండియా స్కూల్స్ తో విద్యా విప్ల‌వం

త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తోంద‌ని, దీని ద్వారా సామాజిక అంత‌రాలు లేని విద్య ప్ర‌తి ఒక్క‌రికీ అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ స‌మావేశంలో కీల‌క ప్ర‌సంగం చేశారు.…
Read more...

త‌మిళ‌నాడులో ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీకి బ్రేక్

త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల‌కు మేలు చేకూర్చేలా తీపి క‌బురు చెప్పారు. అడ్డ‌గోలు ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీకి బ్రేక్ వేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజకీయ…
Read more...

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో నాణ్య‌మైన విద్య

సీఎం ఎ .రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగులు, ఉన్నత వ‌ర్గాల పిల్ల‌లు న‌ర్స‌రీ, ఎల్‌కేజీ, యూకేజీకి వెళుతున్నారని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి మొద‌లు పెడుతున్నారని అన్నారు. దీన్ని మార్చేందుకు మేం…
Read more...

మెగా డీఎస్సీ 2025ని ప‌కడ్బందీగా నిర్వ‌హించాం

ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త కొన్ని రోజుల నుంచి మెగా డీఎస్సీ 2025కి సంబంధించి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు స్పందించింది విద్యా శాఖ‌. మెగా డీఎస్సీ ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాం అన్నారు కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర‌ర్. అభ్యర్థులు…
Read more...

ఈ ఏడాది య‌ధావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్స్

ఇంట‌ర్ బోర్డును విలీనం చేస్తున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం నేప‌థ్యంలో స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఈ ఏడాది కూడా ఇంట‌ర్ అడ్మిష‌న్లు య‌ధావిధిగా కొన‌సాగ‌నున్నాయి. ప్ర‌స్తుతానికి అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని ఆదేశించారు సీఎం. అసెంబ్లీ…
Read more...

Minister Ponnam : ట్రాఫిక్ , రవాణా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

Minister Ponnam : రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి.
Read more...