Breaking
- కాళేశ్వరం తెలంగాణకు వరం రేవంత్ రాష్ట్రానికి శనేశ్వరం
- నకిలీ కాలేజీ అడ్మిషన్ల ప్రకటనల పట్ల జాగ్రత్త : సీపీ
- అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న ఫిల్మ్ చాంబర్
- 116 ఏళ్ల నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : చైర్మన్
- జూలై 14, 17 తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
- మత్స్యకారుల గల్లంతుపై జగన్ ఆందోళన
- దేశంలోనే తొలి ఆంకాలజీ తయారీ కేంద్రం హైదరాబాద్ లో
- గుడివాడ అమర్నాథ్ కు తల్లి, భార్య లేరా..?
- ప్రజలు అమరావతి అంటే వైఎస్ఆర్సీపీ మావిగన్ అంటోంది
- ‘వీబీ-జీ రామ్ జీ’తో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన
Browsing Category
Business
Business
రేపటి నుండి హైదరాబాద్ లో ఏరోమార్ట్ 2026
ఏరో మార్ట్ 2026 కార్యక్రమానికి తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో బాగంగా భారతదేశ ఏరోస్పేస్ బలాన్ని ప్రదర్శించనున్నారు. ప్రపంచ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా భారతదేశ ఎదుగుదలను బలోపేతం చేయడానికి ఏరోమార్ట్ 2026 హైదరాబాద్లో…
Read more...
Read more...
అత్యాధునిక రక్షణ వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి
డ్రోగో ఏరోస్పేస్ సంచలనంగా మారింది. అంకుర సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు వందలాది మందికి ఉపాధిని ఇచ్చే కంపెనీగా ఎదిగింది. దేశంలో అత్యంత కీలకమైన రక్షణ రంగ వ్యవస్థకు డ్రోన్లను సరఫరా చేసేంత దాకా వెళ్లింది. ఇదిలా ఉండగా డ్రోగో…
Read more...
Read more...
భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే 250ఈ డ్రోన్లు
భారతీయ రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్) భారత సైన్యానికి 41 జేకే 250ఈ డ్రోన్లను తొలి విడతగా అంద చేసింది. మొదటి బ్యాచ్…
Read more...
Read more...
పారిశ్రామికవేత్తలు అవకాశాలు అంది పుచ్చుకోవాలి
తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ప్రపంచంలో అనేక చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ,అన్ని రంగాల్లో తెలుగు పారిశ్రామిక వేత్తలు ఉన్నారని, వారంతా మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.…
Read more...
Read more...
గూగుల్ సీఈఓ పిచాయ్ కు విద్యార్థుల షాక్
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ కి కోలుకోలేని షాక్ తగిలింది. స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి తను హాజరయ్యారు. తన ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్…
Read more...
Read more...
ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ సెంటర్కు గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం ఐబీఎం కంపెనీ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ విషయాన్ని వెల్లడించారు ఏపీ ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటమనేని. ఈ…
Read more...
Read more...
వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో అత్యంత కీలకమైన బ్యాంక్ గా పేరు పొందిన వరల్డ్ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రాను నియమించారు. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో ఉన్న ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మూడేళ్ల కాలపరిమితికి…
Read more...
Read more...
కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, డౌన్ స్ట్రీమ్ మిథనాల్ కెమికల్ ఇన్ ఫ్రా ప్రాజెక్టులను నిర్వహిస్తున్న ప్రముఖ కన్సార్షియమ్ రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ , ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ దర్యా అషానియా లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్…
Read more...
Read more...
బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ (రెరా) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. బాలాజీ ఎలిగాన్సియా ప్రాజెక్టులో పెండింగ్లో ఉన్న సదుపాయాలను 60 రోజుల్లోగా పూర్తి చేయాలని డెవలపర్కు రెరా కఠిన ఆదేశాలు జారీ…
Read more...
Read more...
భారత్ పై కొత్త సుంకాలను ప్రతిపాదించిన అమెరికా
భారత్ కు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే సుంకాలు పెంచుతూ ప్రవాస భారతీయులకు నిద్ర లేకుండా చేశాడు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. బలవంతపు కార్మిక నిబంధనలపై భారత్పై కొత్త…
Read more...
Read more...