Breaking
- పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ : వంగా
- అనిల్ అంబానీ గ్రూప్ లపై ఈడీ ఛార్జిషీట్స్ దాఖలు
- సంచలనం సృష్టిస్తున్న టాక్సిక్ యశ్ బోల్డ్ సీన్
- డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదు
- శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ
- అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారు
- ‘మీ మార్ట్స్’ ద్వారా సరసమైన ధరలకు 64 వస్తువులు
- వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందించాలి
- ఇందిరమ్మ హౌసెస్ టవర్స్ కు భారీ స్పందన
- పెట్టుబడులకు తెలంగాణలో అపారమైన అవకాశాలు
Browsing Category
Business
Business
సీసీటీవీ తయారీ కేంద్రంగా కడప నగరం
కడప నగరం దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు సీసీటీవీలను వాడడం తప్పనిసరిగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ కూటమి సర్కార్ తయారీదారులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడిదారులు…
Read more...
Read more...
హైదరాబాద్లో పెరుగుతున్న కాఫీ కల్చర్
భాగ్యనగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతోంది. ఆకాశ హర్మ్యాలు మనుషులను కట్టి పడేస్తున్నాయి. దీంతో వర్క్ కల్చర్ కు తగ్గట్టు వ్యాపారాలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఫుడ్ కల్చర్ కు ఎక్కువగా…
Read more...
Read more...
క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమ ప్రదేశం
క్వాంటం కంప్యూటింగ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రాష్ట్ర, దేశాభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్ టెక్నాలజీగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని గుర్తించి అమరావతిలో క్వాంటం వ్యాలీని…
Read more...
Read more...
ఏపీలో రూ. 100 కోట్లతో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఏపీలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులను పెట్టేలా ఏపీ ఈడీబీ-యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహనా…
Read more...
Read more...
భారత్ పై 100 శాతం టారిఫ్ విధించే బిల్లు రెడీ
అమెరికా భారత్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఓవైపు మోదీ స్నేహితుడని అంటూనే ఇంకో వైపు టారిఫ్ లు విధించేందుకు సిద్దమైంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్పై 100 శాతం సుంకాలు విధించే బిల్లును అమెరికా ప్రవేశ పెట్టింది .…
Read more...
Read more...
ఎస్బీఐ ఐపీఓ కోసం ఒక్కో షేరుకు రూ. 575
భారత దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. సదరు బ్యాంకు ఫండ్స్ మేనేజ్మెంట్ రూ. 11,693 కోట్ల ఐపీఓ కోసం రూ. 545-574 ధరల శ్రేణిని నిర్ణయించింది. మ్యూచువల్ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ పరంగా భారతదేశపు అతిపెద్ద…
Read more...
Read more...
అమరావతిలో శాంసంగ్ ఆర్ అండ్ డీ సెంటర్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఎఫైర్స్) యంగ్ జో యున్ గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి…
Read more...
Read more...
15 పైసలు పెరిగిన భారతీయ రూపాయి
ప్రారంభ ట్రేడింగ్లో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు పెరిగి 95.32కి చేరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ డాలర్ బలహీనపడటం, చమురు ధరలు తగ్గడం దీనికి కారణం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ,…
Read more...
Read more...
ఏపీలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి
గృహోపకరణాలు, నీరు, గాలి శుద్ధి పరికరాల సంస్థ కుకూ ఎలక్ట్రానిక్స్ (దక్షిణ కొరియా) ఓవర్సీస్ సేల్స్ మార్కెటింగ్ హెచ్వోడీ చో హన్ చుల్ , ఆసియా రీజియన్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ…
Read more...
Read more...
బొమ్మల తయారీ మార్కెట్ లో 25 శాతం వాటా
దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. 179 బిలియన్ డాలర్ల ప్రపంచ మార్కెట్లో 25% వాటాను దక్కించుకోవాలని భారతీయ బొమ్మల తయారీదారులను కోరారు . బొమ్మల తయారీని ప్రోత్సహించడానికి , చైనా వంటి దేశాల నుండి దిగుమతులపై…
Read more...
Read more...