Browsing Category

Life Style

Life Style

Centre Warn Covd19 : క‌రోనా క‌ల‌క‌లం కేంద్రం అప్ర‌మ‌త్తం

కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా మ‌హమ్మారి మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని చూపే ప్ర‌భావం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక‌సారి నానా హంగామా సృష్టించి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల ప్రాణాలు హ‌రించి వేసిన క‌రోనా ఇంకా కొన్ని…
Read more...

Sanitary Pads Supreme Court : ‘శానిట‌రీ ప్యాడ్స్’ పై కేంద్రానికి నోటీసులు

ఈ దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతోంది. వ‌జ్రోత్స‌వాలు జ‌రుపుకుంటున్నాం ఘ‌నంగా. అయినా మ‌హిళ‌ల జీవితాల్లో మార్పులు రాలేదు. టెక్నాల‌జీ మారినా, త‌రాలు గ‌డిచినా ఇంకా వారి ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోంది. దేశంలో స‌గాని కంటే పైగా స్త్రీలు,…
Read more...

Ramdev Baba : ప‌తంజ‌లి బాబాకు కోలుకోలేని షాక్

న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం కొలువు తీరాక బాబాలు, స్వాములు పెరిగి పోయారు. ప్ర‌ధానంగా బ‌డా కంపెనీల‌కు కోలుకోలేని షాక్ ఇస్తూ వ‌చ్చారు ప్ర‌ముఖ యోగా గురు రాం దేవ్ బాబా. ప‌తంజ‌లి పేరుతో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు కావాల్సిన అన్ని ఉత్ప‌త్తులు త‌యారు చేస్తూ…
Read more...

Covid19 Updates : దేశంలో కొత్త‌గా 1,604 కేసులు న‌మోదు

క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టినా క్ర‌మ క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. క‌రోనా కార‌ణంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా దేశంలో 1,604 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ విష‌యాన్ని కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసింది. క్రియాశీల…
Read more...

Ayurveda Day : అంత‌ర్జాతీయ ఆయుర్వేద దినోత్స‌వం

ఆయుర్వేద అంత‌ర్జాతీయ దినోత్స‌వం జ‌రుపుకుంటోంది యావ‌త్ ప్ర‌పంచం. ప్ర‌తి ఏటా అక్టోబ‌ర్ 23న నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఆయుర్వేదం భార‌త దేశంలో ఎక్కువ‌గా ప్రాచుర్యం పొందుతోంది. దేశంలో 2014లో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.…
Read more...

Reliance Retail : బెంగ‌ళూరులో రిల‌య‌న్స్ లైఫ్ స్టైల్ స్టోర్

రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించి ఫ్యాష‌న్స్, లైఫ్ స్టైల్ కంపెనీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టింది ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ. రిటైల్ ప‌రిశ్ర‌మ‌లో ముకేష్ కంపెనీ దూకుడుగా ముందుకు సాగ‌డంలో భాగంగా ఈ ప్ర‌యోగం జ‌రిగింది. ల‌గ్జ‌రీ మార్కెట్…
Read more...

Delhi AIIMS Name Change : ఎయిమ్స్ పేరు మార్పుపై ఆగ్ర‌హం

కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం పేర్ల మార్పుపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే రాజీవ్ ఖేల్ ర‌త్నను ధ్యాన్ చంద్ ఖేల్ ర‌త్నగా మార్చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే గ‌త చ‌రిత్రకు సంబంధించిన ఆన‌వాళ్లు లేకుండా చేసే…
Read more...

Mansukh Mandaviya : మంకీ పాక్స్ కొత్త వ్యాధి కాదు – మ‌న్సుఖ్

దేశ వ్యాప్తంగా కొత్త కొత్త రోగాల‌తో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. నిన్న‌టి దాకా క‌రోనా దెబ్బ‌కు జ‌నం బెంబేలెత్తి పోయారు. తాజాగా దేశంలో మంకీ పాక్స్ వ్యాధి క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వ్యాధి కార‌ణంగా కేర‌ళ‌లో ఒక‌రు చ‌ని పోగా రెండో కేసు ఢిల్లీలో…
Read more...

Assam Covid Reports : అస్సాంలో 672 కొత్త COVID-19 కేసులు

Assam Covid Reports : అస్సాం కొత్త COVID-19 కేసులలో దాదాపు 5% తగ్గుదల నమోదు చేసింది, మరో 672 మందికి పాజిటివ్ పరీక్షలు జరిగాయి, ఈ విషయాన్నీ నేషనల్ హెల్త్ మిషన్ (NHM) తాజాగా వెల్లడించింది. COVID-19 కారణంగా అస్సాం చరైడియో మరియు కమ్రూప్…
Read more...

Covid19 Booster Dose : కేంద్ర ప్ర‌భుత్వం బూస్ట‌ర్ డోస్ ఉచితం

క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డో ఒక చోట క‌రోనా క‌ల‌క‌లం రేపుతూనే ఉంది. కొన్ని దేశాల‌లో ఇప్ప‌టికీ క‌ఠిన‌త‌ర‌మైన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. అంతే కాకుండా మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా…
Read more...