Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Telangana
Telangana NEWS
బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్
భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు . దీనిని సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు డీజీపీ ఆదేశాలతో…
Read more...
Read more...
అక్రమ భూ లావాదేవీల ముఠా గుట్టు రట్టు
నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, అక్రమ భూ లావాదేవీల ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేశారు. గండిపేట గ్రామం సర్వే నం. 18లో ఉన్న ప్రభుత్వ భూమిని…
Read more...
Read more...
ఎన్టీఆర్ జీవితం స్పర్తి దాయకం : సీఎం
పేదల, బడుగు వర్గాల ఆశాజ్యోతి దివంగత సీఎం ఎన్టీఆర్ అని కొనియాడారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అమీర్ పేట్ మైత్రీవనం సర్కిల్ లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు…
Read more...
Read more...
ప్రపంచానికే తలమానికంగా ఫ్యూచర్ సిటీ
ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్…
Read more...
Read more...
హైదరాబాద్కు మరో 60 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ పర్యావరణ అనుకూల ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నగర బస్సుల సముదాయానికి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను చేర్చింది. తన ఎలక్ట్రిక్…
Read more...
Read more...
ఆర్టీసీ ఉద్యోగులకు యూబీఐ సహకారంతో భరోసా
రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయాలలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. పికెట్, పరిగి…
Read more...
Read more...
కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసింది ఏమీ లేదు
మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కోతలను.. అధిగమించి 24 గంటల కరెంటు ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తాం…
Read more...
Read more...
థర్డ్ డిస్కమ్ రైతుల పాలిట మరణ శాసనం
దేశంలో ఏ రాష్ట్రంలో చేయని దుస్సాహసాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కమ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులను కష్టాల్లోకి నెట్టుతుందని, థర్డ్ డిస్కమ్ రైతుల పాలిట మరణశాసనం అని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. అప్పులతో పుట్టిన…
Read more...
Read more...
విద్యాభివృద్ది కోసం రహేజా..యశోదా..రాంకీ ఆసరా
తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇచ్చిన పిలుపు మేరకు పలు సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద స్వచ్చంధంగా నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో పేరు పొందిన ప్రముఖ సంస్థలు రహేష్…
Read more...
Read more...
క్యాడర్ వల్లే పవర్ లోకి మీడియా వల్ల కాదు
తనపై స్వంత పార్టీకి చెందిన మీడియా సంస్థ బిగ్ టీవీ ( సీఎం రేవంత్ రెడ్డి కి చెందిన ) ఛానల్ పనిగట్టుకుని డ్యామేజ్ చేస్తూ వరుసగా కథనాలు ప్రసారం చేయడం పట్ల స్పందించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్…
Read more...
Read more...