Browsing Category

Telangana

Telangana NEWS

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలభిషేకం నిషేధం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, సీఎం ఎ. రేవంత్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏఐసీసీ. ఈ మేర‌కు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జిగా ఉన్న మీనాక్షి న‌ట‌రాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి పార్టీకి సంబంధించి జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో గ‌జ‌మాల‌లు…
Read more...

జర్నలిస్టుల సంక్షేమ నిధిపై వాస్తవాల వక్రీకరణ

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి అమలుపై ప్రచురితమైన కథనం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించకుండా, ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ఉండటం విచారకరం అని పేర్కొన్నారు తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మ‌న్ శ్రీ‌నివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర…
Read more...

హైకోర్టును ఆశ్రయించిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్

హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో భారీ క‌ట్ట‌డాన్ని నిర్మించిన ప్ర‌దీప్ కన్స్ట్రక్షన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా క‌ట్టారంటూ పేర్కొన్నారు. ఈ మేర‌కు నిలుపుద‌ల చేయాలంటూ…
Read more...

సీఎం రిటైర్డ్ ఇంజ‌నీర్ల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి

నేను కరీంనగర్ జిల్లా వాసిని. 25 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజల నీటి కష్టాలు చూస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఈ పద్ధతి మానుకోవాలని, రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల మాట్లాడిన…
Read more...

తెలంగాణ ప్రాజెక్టుల‌కు ఏపీ ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంది

ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిర‌భ్యంత‌ర ప‌త్రాలు (ఎన్‌వోసీ) ఇవ్వాల్సి ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విష‌యంపైనా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌, ఏపీ ముఖ్య‌మంత్రి చ‌ర్చించామ‌న్నారు. వారు సూత్ర‌ప్రాయంగా…
Read more...

తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయాలి

తెలంగాణ రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ విష‌యంలో క‌లిసి ముందుకు సాగుదామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. నీటి పారుద‌ల ప్రాజెక్టులు, మౌలిక వ‌స‌తుల…
Read more...

దేవాదుల ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తి చేస్తాం

దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, గోదావరి జలాలను ప్రవహింప జేస్తాం అని ప్ర‌క‌టించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందించడం, రైతులకు శాశ్వత భరోసా కల్పించడం…
Read more...

కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ చర్యలు చేప‌డ‌తాం

సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ చర్యలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పర్యవేక్షణలో వచ్చిన సిఫార్సులు, జల్ శక్తి మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు చేపడతామని స్పష్టం…
Read more...

రైతుల కోసం డిస్కమ్ ఈఆర్సీ లైసెన్స్ జారీ

తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రైతుల‌కు మేలు చేకూర్చేలా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టకుండా, విద్యుత్ ఉద్యోగుల హక్కులకు భంగం వాటిల్లకుండా, వినియోగదారులకు విద్యుత్ భద్రత రక్షణ కల్పించే విధంగా ఆంక్షలతో…
Read more...

నన్ను కాల్చి చంపినా ప్ర‌జ‌ల కోసం రాజీ ప‌డ‌ను

బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇదే స‌మ‌యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఏకే - 47 తీసుకొచ్చి కణత మీద పెట్టినా ఈటల రాజేందర్ రాజీ పడడు అని…
Read more...