Breaking
- ఆటోమొబైల్ రంగంలో ఆవిష్కరణలు చేపట్టాలి : నరేంద్ర మోదీ
- మెరుగైన పాల ఉత్పత్తి కోసం సర్కార్ ప్రయత్నం
- ఆర్టీసీని ఆగమాగం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్
- రూ.6 కోట్లతో అన్ని హాస్టళ్లకూ శానిటరీ కిట్ల పంపిణీ
- పారిశ్రామిక హబ్ గా ‘అనకాపల్లి’ కాబోతోంది
- ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు ఆగనున్న వలసలు
- టీటీడీ ఆలయాల్లో వైభవంగా గోకులాష్టమి వేడుకలు
- చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ ఖుష్ కబర్
- హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ కొణిదల
- తమిళనాడు అసెంబ్లీ, సచివాలయాలు తరలింపు..?
Browsing Category
Telangana
Telangana NEWS
రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిన రేవంత్ సర్కార్
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రలో కొలువు తీరిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాకం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన పేరుతో జనాన్ని బురిడీ…
Read more...
Read more...
పల్లెల సమగ్ర అభివృద్దికి కట్టుబడి ఉన్నాం
పల్లె సీమలు బాగు పడితేనే నిజమైన అభివృద్ది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆదివారం ఆయన పల్లె పల్లెకు పొన్నన్న – ప్రతి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వీరభద్రనగర్ గ్రామంలో ప్రజలను కలిసి, వారి సమస్యలను…
Read more...
Read more...
మా కోటా మా వాటా ఇవ్వాల్సిందే : శ్రీనివాస్ గౌడ్
మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బహుజనుల జనాభా అధికంగా ఉన్నప్పటికీ రాజకీయ పరంగా, అధికార పరంగా వారి వాటా స్వల్పంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో…
Read more...
Read more...
హిజాబ్పై హైకోర్టు ఉత్తర్వులపై ఓవైసీ సీరియస్
ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో హిజాబ్ ధరించడంపై అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల గురించి ప్రస్తావించారు. ఈ తీర్పును ఇస్లాంపై దాడి"గా ఒవైసీ అభివర్ణించారు.…
Read more...
Read more...
విద్యార్థుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలి
విద్యార్థుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలని ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైడ్రా - ఇంటర్ బోర్డ్ కళాశాల యాజమాన్యాలకు సూచించింది. అనుకోని అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులు, బోధనా సిబ్బంది సురక్షితంగా బయట పడేలా తగిన చర్యలు…
Read more...
Read more...
కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పిస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మరింత వేడిని రాజేస్తోంది. సామాన్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య పోటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి , సీఎం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సీఎం రేవంత్…
Read more...
Read more...
22-ఏపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రంలో 22ఏలో లక్షలాది ఎకరాలు చేర్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని 2023 డిసెంబర్ 7 నాటికి ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, ఏ కేటగిరీ భూములు ఎంత మేర నిషేధిత జాబితాలో ఉన్నాయో పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నామని…
Read more...
Read more...
జపాన్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. జపాన్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం…
Read more...
Read more...
నా పర్యటనలో దాపరికాలు లేవు : రేవంత్ రెడ్డి
సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని తన విదేశీ పర్యటనను కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతించి అమెరికా పర్యటనకు కేంద్రం అడ్డు చెప్పిందన్నారు. తాము తమ…
Read more...
Read more...
రేవంత్ రెడ్డీ జాబ్స్ నోటిఫికేషన్స్ ఎక్కడ..?
గత ఎన్నికల సందర్బంగా 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భర్తీ విషయం పట్ల నోరు ఎందుకు మెదపడం లేదంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. సోమవారం ఆయన తెలంగాణ భవన్…
Read more...
Read more...