Browsing Category

Agriculture

Agriculture

ధాన్యం సేక‌ర‌ణ బ‌కాయిలు స‌కాలంలో చెల్లించాం

గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం సేకరణ బకాయిలు పెండింగ్‌లో ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674.47 కోట్ల పాత బకాయిలను పూర్తిగా చెల్లించి రైతులకు అండగా నిలిచిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతు…
Read more...

వ‌ర్జీనియా పొగాకు రైతుల‌కు ఏపీ స‌ర్కార్ ఊర‌ట

వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి సమన్వయంతో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా, కొనుగోళ్లు…
Read more...

నూత‌న బీటీ ప‌త్తి ర‌కం విత్త‌నాలు పంపిణీ : అచ్చెన్నాయుడు

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకం ‘లాం బీజీ టూ-2208 (ఆదిత్య బీజీ-2)’ విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. విజయవాడలోని…
Read more...

మామిడి రైతుల‌కు ఏపీ స‌ర్కార్ భ‌రోసా

తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోత‌పూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు,…
Read more...

పోల‌వ‌రం ప‌నులు ప‌రిశీలించిన‌ బెర్గెర్ బృందం

పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుడు సీన్ హించి బెర్గెర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. ఆ తరువాత సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తొలి రోజు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, 2 లను పరిశీలించిన ఆయన రెండో రోజు ఎర్త్ కం…
Read more...

నీటి పారుద‌ల రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చాం

ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన టీడీపీ మ‌హానాడు లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఇరిగేష‌న్ గురించి మాట్లాడాల్సి వ‌స్తే టిడిపికి ముందు టిడిపికి త‌రువాతేన‌ని అన్నారు. ఏ…
Read more...

మత్స్యకార మహిళలకు సీవీడ్ సాగులో శిక్షణ

మత్స్య కారుల సేవలో బహిరంగ సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లను ముఖ్యమంత్రి తిలకించారు. అలాగే సీవీడ్, తీర ప్రాంత నిఘా కేంద్రాన్ని సందర్శించారు. తీర ప్రాంతంలో సముద్రపు నాచు సాగు చేసేలా మత్స్య కార మహిళలకు శిక్షణ ఇచ్చే…
Read more...

రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం

దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు…
Read more...

రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు…
Read more...

జూన్ 1 నుంచి డెల్టా ప్రాంతాల‌కు సాగు నీరు

శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం అదనపు నీటి లభ్యత లేదని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. కాలువల నిర్వహణ పనులు మే 2 నుంచి ప్రారంభమయ్యాయని, జూన్ 1 నుంచి కృష్ణా తూర్పు డెల్టా, జూలై 1 నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటి విడుదల చేయనున్నట్లు…
Read more...