Browsing Category

Agriculture

Agriculture

MS Swaminathan : సాగు రంగానికి స్వామినాథ‌న్ స్పూర్తి

MS Swaminathan : ఈ దేశంలో గ‌ర్వించ ద‌గిన వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల‌లో ఎన్న‌ద‌గిన వ్య‌క్తి డాక్ట‌ర్ ఎంఎస్ స్వామినాథ‌న్. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నై లోని ర‌త్న‌న‌గ‌ర్ లో ఉంటున్నారు.
Read more...

krish 2.0 Drone : మందుల పిచికారీకి డ్రోన్ల త‌యారీ

krish 2.0 Drone : వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం డ్రోన్లు హ‌ల్ చల్ చేస్తున్నాయి. దేశంలో పేరు పొందిన డ్రోన్ తయారీ టెక్నాల‌జీ ప్రొవైడ‌ర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త‌గా మ‌రో డ్రోన్ ను…
Read more...

Rahul Gandhi : పొలం ప‌నుల్లో రాహుల్ గాంధీ బిజీ

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ రోజు రోజుకు మ‌రింత రాటు దేలుతున్నారు. హ‌ర్యానా రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. తాను ప్ర‌జా నాయ‌కుడిన‌ని నిరూపించుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న అమెరికాలో ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌తో క‌లిసి ప్ర‌యాణం…
Read more...

PM Modi : దేశాభివృద్దిలో స‌హ‌కార రంగం కీల‌కం

PM Modi : దేశ అభివృద్దిలో స‌హ‌కార రంగం అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. శ‌నివారం ఢిల్లీలో 17వ స‌హ‌కార కాంగ్రెస్ ను ప్ర‌ధాని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు…
Read more...

Raithu Bandhu Release : రైతుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

Raithu Bandhu Release : తెలంగాణ ప్ర‌భుత్వం వెంట వెంట‌నే నిధుల‌ను విడుద‌ల చేస్తోంది. త్వ‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి. దీంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఫోక‌స్ పెట్టింది. ఎలాగైనా స‌రే మూడోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని కోరుకుంటోంది. ఈ త‌రుణంలో…
Read more...

PM Modi : తృణ ధాన్యాలతో ఆహార భ‌ద్ర‌త – మోదీ

దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆహార భ‌ద్ర‌త స‌వాళ్ల‌ను అధిగ‌మించేందుకు తృణ ధాన్యాలు స‌హాయ ప‌డ‌తాయ‌ని అన్నారు. గ్లోబ‌ల్ మిల్లెట్స్ స‌దస్సును శ‌నివారం ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించారు. భార‌త దేశం చేసిన…
Read more...

PM Modi : చిరు ధాన్యాల‌పై ప్ర‌చారం చేయండి

దైనందిన జీవితంలో చిరు ధాన్యాలు ఎంతో ముఖ్య‌మైన‌వ‌ని అన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. వాటి గురించి ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి భార‌తీయ జ‌నతా పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు,…
Read more...

Kisan Garjana Rally : కిసాన్ గ‌ర్జ‌న భ‌గ్గుమ‌న్న రైత‌న్న

కేంద్రంలో కొలువు తీరిన మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్కార్ పై రైతులు భ‌గ్గుమ‌న్నారు. వ్య‌వ‌సాయాన్ని నిర్వీర్యం చేస్తున్నార‌ని ఆరోపించారు. బీజేపీకి చెందిన అనుబంధ సంస్థ భార‌తీయ కిసాన్ సంఘ్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ఢిల్లీ లోని రామ్ లీలా మైద‌నాంలో…
Read more...

Parshottam Rupala : వ్య‌వ‌సాయ రంగానికి కేంద్రం ఊతం

ఓ వైపు రైతులు కేంద్రం త‌మ‌ను మోసం చేసింద‌ని, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌లేద‌ని, 10 వేల కేసులు న‌మోదు చేస్తే కేవ‌లం 86 కేసులు మాత్ర‌మే ఎత్తి వేశారంటూ మండిప‌డుతున్నారు. ఈనెల 19న దేశ వ్యాప్తంగా బీజేపీ అనుబంధ రైతు, కార్మిక సంస్థ‌లు భారీ ఆందోళ‌న‌కు…
Read more...

Kisan Garjana : కేంద్రంపై యుద్దం కిసాన్ గ‌ర్జ‌న‌కు సిద్దం

ఓ వైపు వ్య‌వ‌సాయ రంగం కుదేల‌వుతోంది. రోజు రోజుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మోదీ ప్ర‌భుత్వం మాత్రం వ్యాపార‌వేత్త‌లు, బ‌డా బాబులు, కార్పొరేట్ల‌కు ఊడిగం చేస్తోందంటూ రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఏ విప‌క్ష…
Read more...