Browsing Category

Agriculture

Agriculture

రైతులు, వ్య‌వ‌సాయ కూలీల‌కు అండ‌గా ఉంటాం : కీర్త‌న

ఎన్ఎల్సీ విషయంలో రైతుల పక్షాన టీవీకే ప్రభుత్వం నిలబడుతుందని ప్ర‌క‌టించారు మంత్రి కీర్త‌న‌. ప్రాజెక్టుల కోసం తమ భూములు, ఇళ్లను అప్పగించిన కడలూరు జిల్లా రైతులు , వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న నిరంతర సమస్యలను ప్రస్తావిస్తూ ఏఐడీఎంకే ఎమ్మెల్యే…
Read more...

ఎలి నినో ప్ర‌భావం రైతులు జ‌ర భ‌ద్రం : ఉత్త‌మ్ వార్నింగ్

రాష్ట్ర నీటి పారుద‌ల శాఖా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రైతుల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. రాష్ట్రంలో రోజు రోజుకు నీటి ల‌భ్యత అడుగంటి పోతోంద‌న్నారు. వర్షపాత లోటు కొనసాగుతోంద‌ని, ఈ నేపథ్యంలో రైతులకు…
Read more...

రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలి

రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,…
Read more...

రూ. 20,616.89 కోట్ల రైతుల రుణాలు మాఫీ

రాష్ట్రంలో రైతుల ప్ర‌యోజ‌నాలు దెబ్బ తిన‌కుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విధంగా రుణ మాఫీని అమ‌లు చేస్తున్నామ‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం దృఢ…
Read more...

గుంటూరు మిర్చికి శ్రీ‌లంక స‌ర్కార్ షాక్

ఏపీలో పేరు పొందిన గుంటూరు మిర్చికి కోలుకోలేని షాక్ త‌గిలింది. నాణ్యత సమస్యల కారణంగా గుంటూరు మిరప ఎగుమతులను తిరస్కరించింది శ్రీ‌లంక‌. గత జూన్‌లోనాణ్యత సమస్యల కారణంగా ముగ్గురు భారతీయ ఎగుమతిదారుల నుండి వచ్చిన మిరప ఎగుమతులను చైనా…
Read more...

మార్కెట్లలో ఆర్ డి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి

మార్కెట్ల‌లో ఆర్డీ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్మూలించాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు. సచివాలయంలో తన శాఖ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో…
Read more...

కూర‌గాయ‌ల సాగుపై కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక : జి. చిన్నారెడ్డి

రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం వైస్ చైర్మ‌న్ జి. చిన్నారెడ్డి కీల‌క సూచ‌న చేశారు. రాష్ట్రంలో కూర‌గాయ‌ల సాగుపై కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించాల‌ని ఆదేశించారు. తెలంగాణలో కూరగాయల సాగుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. కె. సురేంద్ర మోహన్, బి.…
Read more...

రైతుల అనుమ‌తి లేకుండా భూములు సేక‌రిస్తే ఎలా..?

బిడాడి ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా జరిగిన పాదయాత్రలో మాజీ ప్రధాని దేవెగౌడ పాల్గొన్నారు. సోమవారం నాడు ఈ యాత్ర రెండవ రోజుకు చేరుకుంది. కూటమి భాగస్వామి అయిన బీజేపీ మద్దతుతో, జేడీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు, దేవెగౌడ మనవడు అయిన నిఖిల్ కుమారస్వామి…
Read more...

త్వ‌ర‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్

ఏపీ రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క అప్ డేట్ ఇచ్చారు ఇవాళ‌. గతంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ను రాష్ట్రానికి తీసుకొచ్చామని, ఇప్పుడు…
Read more...

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్ర‌యారిటీ

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ వ‌రి పంట‌నే కాకుండా ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను సాగు చేసేలా రైతుల‌ను స‌న్న‌ద్దం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ కు అత్య‌ధికంగా ప్ర‌యారిటీ ఇస్తోంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు వ్య‌వ‌సాయ…
Read more...