Breaking
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులు
- ఫిక్కీ మహిళా సంస్థకు ఎకరం స్థలం : సీఎం
- ఓటీటీలో 17.5 మిలియన్ల వ్యూస్ తో ప్రభాస్ రికార్డ్
- ఏ రైతుకూ ఇబ్బంది కలగకూడదు : సీఎం
- నకిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్
- ‘జన నాయగన్’ సినిమా టీ-షర్ట్లకు భారీ డిమాండ్
- జపాన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు సీఎం కంగ్రాట్స్
- ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్ ప్రధాన ఆకర్షణగా యశ్
- సోనమ్ వాంగ్చుక్ ను వేరే ఆస్పత్రికి మార్చలేం
Browsing Category
Tech
Technology
పారిశ్రామికవేత్తలు అవకాశాలు అంది పుచ్చుకోవాలి
తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ప్రపంచంలో అనేక చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ,అన్ని రంగాల్లో తెలుగు పారిశ్రామిక వేత్తలు ఉన్నారని, వారంతా మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.…
Read more...
Read more...
గూగుల్ సీఈఓ పిచాయ్ కు విద్యార్థుల షాక్
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ కి కోలుకోలేని షాక్ తగిలింది. స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి తను హాజరయ్యారు. తన ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్…
Read more...
Read more...
ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ సెంటర్కు గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం ఐబీఎం కంపెనీ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ విషయాన్ని వెల్లడించారు ఏపీ ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటమనేని. ఈ…
Read more...
Read more...
విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో సమావేశమయ్యారు. ఆసియా పసిఫిక్, మిడిల్…
Read more...
Read more...
గ్లోబల్ జీసీసీ హబ్ గా హైదరాబాద్ : శ్రీధర్ బాబు
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ జీసీసీ హబ్గా ఆవిర్భవిస్తోందని అన్నారు. జీసీసీల వేగవంతమైన వృద్ధి ఐటీ ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని ఆశాభావం…
Read more...
Read more...
మెటా కంపెనీలో 8 వేల మంది ఉద్యోగులపై వేటు
ఇప్పటికే ఏఐ దెబ్బకు వేలాది మంది ఇంటి బాట పట్టగా బుధవారం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మెటా ( ఫేస్ బుక్, వాట్సాప్ ) లో 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఉదయం ఉద్యోగులకు ఓ సందేశం వచ్చింది. ఇక నుంచి ఇంటి నుండి పని చేసేందుకు సిద్దం…
Read more...
Read more...
ఇంధన రంగం పైనే ఎఐ భవిష్యత్
ప్రపంచ వ్యాప్తంగా ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్స్, మాడ్యులర్ డిజైన్లు, డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్, ఆపరేషనల్ రెసిలియన్స్లో ప్రధాన ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రపంచ వ్యాప్త చర్చ శైలి మారుతోందని నేను…
Read more...
Read more...
ఏపీతో డిజిటల్ భారత్ నిధి ఒప్పందం
గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ అనుసంధానం వేగవంతం చేసేందుకు ఏపీ సర్కార్ తో తాజాగా ఒప్పందం చేసుకుంది డిజిటల్ భారత్ నిధి. ఈ కార్యక్రమం ద్వారా, గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ఈ-పరిపాలన , ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, పౌర-కేంద్రిత…
Read more...
Read more...
దేశంలోనే తొలి క్వాంటమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోందని చెప్పారు. ఐబీఎమ్, టీసీఎస్, ఎల్ అండ్ టీ పనులు ప్రారంభించాయని తెలిపారు. డిసెంబర్ నాటికి మన దేశంలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్కి చిరునామాగా ఏపీ…
Read more...
Read more...
భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు
జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. భారత భవిష్యత్తును సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నిర్మిస్తున్న శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువతకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ భారత…
Read more...
Read more...