Browsing Category

Tech

Technology

డేటా సెంట‌ర్ల‌పై అపోహ‌లు వ‌ద్దు : నారా లోకేష్

ముఖ్యమంత్రి ఆదేశాల మేర‌కు 6.5 గిగావాట్లకు మించ‌కుండా ల‌క్ష్యాన్ని పూర్తి చేశామ‌ని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అసెంబ్లీలో డేటా సెంటర్లపై వస్తున్న అపోహలపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు…
Read more...

జహీరాబాద్ స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌ని…
Read more...

టాస్క్ విద్యార్థుల కోసం ఫౌండిట్ తో స‌ర్కార్ ఒప్పందం

యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంచేందుకు తెలంగాణ స‌ర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ ప్ర‌ముఖ శిక్ష‌ణ సంస్థ ఫౌండిట్ తో ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. టాస్క్ వ్య‌వ‌స్థ‌లో నమోదైన విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం ఉపాధి…
Read more...

టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గుడ్ బై

దిగ్గ‌జ సంస్థ‌గా పేరు పొందిన టాటా గ్రూప్ స‌న్స్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు టాటా స‌న్స్ సంస్థ‌కు చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ వచ్చారు ఎన్. చంద్ర‌శేఖ‌రన్. బుధ‌వారం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంస్థ‌లో40…
Read more...

మీ-సేవ ద్వారా రోజుకు 2.8 లక్షల లావాదేవీలు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిట‌ల్ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. ఇందులో భాగంగా కేవ‌లం మీ సేవ ద్వారా రోజుకు 2.8 ల‌క్ష‌ల లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని…
Read more...

మెటా ఇండియా హెడ్‌ అరుణ్ శ్రీ‌నివాస్ పై ఎఫ్‌ఐఆర్

ప్రధాని న‌రేంద్ర మోదీకి సంబంధించిన మార్ఫ్ చేసిన పోస్ట్‌ల వ్యవహారంలో మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీ‌నివాస్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌న‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేశారు హైద‌రాబాద్ పోలీసులు. ఈ మేర‌కు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.…
Read more...

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమ ప్రదేశం

క్వాంటం కంప్యూటింగ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రాష్ట్ర, దేశాభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్ టెక్నాలజీగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని గుర్తించి అమరావతిలో క్వాంటం వ్యాలీని…
Read more...

అమరావతిలో శాంసంగ్ ఆర్ అండ్ డీ సెంట‌ర్

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఎఫైర్స్) యంగ్ జో యున్ గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి…
Read more...

పైరసీపై టెలిగ్రామ్ చర్యలు తీసుకోవాలి : కేంద్రం

పైరేటెడ్ సినిమాలు, కాపీరైట్ ఉల్లంఘించే ఆడియో-విజువల్ కంటెంట్‌ను గుర్తించడం, నివేదించడం, వాటికి యాక్సెస్‌ను నిలిపి వేయడం , తొలగించడం వంటి వ్యవస్థలను బలోపేతం చేయాలని టెలిగ్రామ్ ప్లాట్ ఫామ్ ను ఆదేశించింది కేంద్ర స‌ర్కార్. తన ప్లాట్‌ఫారమ్…
Read more...

రేప‌టి నుండి హైద‌రాబాద్ లో ఏరోమార్ట్ 2026

ఏరో మార్ట్ 2026 కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇందులో బాగంగా భారతదేశ ఏరోస్పేస్ బలాన్ని ప్రదర్శించ‌నున్నారు. ప్రపంచ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా భారతదేశ ఎదుగుదలను బలోపేతం చేయడానికి ఏరోమార్ట్ 2026 హైదరాబాద్‌లో…
Read more...