Breaking
- మేళ వాయిద్య సంప్రదాయం శ్రీవారికి నాద నీరాజనం
- 50 వేల మందిని తొలగించిన వోక్స్వ్యాగన్
- ఎవరీ అనిల్ చక్రవర్తి ఏమిటా కథ..?
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక
- అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం
- పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
- పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
- రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
- పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
Browsing Category
Tech
Technology
అత్యాధునిక రక్షణ వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి
డ్రోగో ఏరోస్పేస్ సంచలనంగా మారింది. అంకుర సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు వందలాది మందికి ఉపాధిని ఇచ్చే కంపెనీగా ఎదిగింది. దేశంలో అత్యంత కీలకమైన రక్షణ రంగ వ్యవస్థకు డ్రోన్లను సరఫరా చేసేంత దాకా వెళ్లింది. ఇదిలా ఉండగా డ్రోగో…
Read more...
Read more...
భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే 250ఈ డ్రోన్లు
భారతీయ రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్) భారత సైన్యానికి 41 జేకే 250ఈ డ్రోన్లను తొలి విడతగా అంద చేసింది. మొదటి బ్యాచ్…
Read more...
Read more...
పారిశ్రామికవేత్తలు అవకాశాలు అంది పుచ్చుకోవాలి
తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ప్రపంచంలో అనేక చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ,అన్ని రంగాల్లో తెలుగు పారిశ్రామిక వేత్తలు ఉన్నారని, వారంతా మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.…
Read more...
Read more...
గూగుల్ సీఈఓ పిచాయ్ కు విద్యార్థుల షాక్
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ కి కోలుకోలేని షాక్ తగిలింది. స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి తను హాజరయ్యారు. తన ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్…
Read more...
Read more...
ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ సెంటర్కు గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం ఐబీఎం కంపెనీ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ విషయాన్ని వెల్లడించారు ఏపీ ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటమనేని. ఈ…
Read more...
Read more...
విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో సమావేశమయ్యారు. ఆసియా పసిఫిక్, మిడిల్…
Read more...
Read more...
గ్లోబల్ జీసీసీ హబ్ గా హైదరాబాద్ : శ్రీధర్ బాబు
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ జీసీసీ హబ్గా ఆవిర్భవిస్తోందని అన్నారు. జీసీసీల వేగవంతమైన వృద్ధి ఐటీ ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని ఆశాభావం…
Read more...
Read more...
మెటా కంపెనీలో 8 వేల మంది ఉద్యోగులపై వేటు
ఇప్పటికే ఏఐ దెబ్బకు వేలాది మంది ఇంటి బాట పట్టగా బుధవారం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మెటా ( ఫేస్ బుక్, వాట్సాప్ ) లో 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఉదయం ఉద్యోగులకు ఓ సందేశం వచ్చింది. ఇక నుంచి ఇంటి నుండి పని చేసేందుకు సిద్దం…
Read more...
Read more...
ఇంధన రంగం పైనే ఎఐ భవిష్యత్
ప్రపంచ వ్యాప్తంగా ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్స్, మాడ్యులర్ డిజైన్లు, డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్, ఆపరేషనల్ రెసిలియన్స్లో ప్రధాన ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రపంచ వ్యాప్త చర్చ శైలి మారుతోందని నేను…
Read more...
Read more...
ఏపీతో డిజిటల్ భారత్ నిధి ఒప్పందం
గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ అనుసంధానం వేగవంతం చేసేందుకు ఏపీ సర్కార్ తో తాజాగా ఒప్పందం చేసుకుంది డిజిటల్ భారత్ నిధి. ఈ కార్యక్రమం ద్వారా, గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ఈ-పరిపాలన , ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, పౌర-కేంద్రిత…
Read more...
Read more...