Breaking
- రూ.6 కోట్లతో అన్ని హాస్టళ్లకూ శానిటరీ కిట్ల పంపిణీ
- పారిశ్రామిక హబ్ గా ‘అనకాపల్లి’ కాబోతోంది
- ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు ఆగనున్న వలసలు
- టీటీడీ ఆలయాల్లో వైభవంగా గోకులాష్టమి వేడుకలు
- చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ ఖుష్ కబర్
- హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ కొణిదల
- తమిళనాడు అసెంబ్లీ, సచివాలయాలు తరలింపు..?
- మరికవలస గిరిజన పాఠశాల తరలింపుపై జగన్ ఫైర్
- ‘వారణాసి’ కోసం రాజమౌళి రూ. 300 కోట్లతో ప్రచారం..?
- రూప చక్రవర్తితో కలిసి ఏఆర్ రెహమాన్ ‘ఆత్మకథ’
Browsing Category
International
International NEWS
అమెరికన్ సైనికుల మృతి బాధాకరం : డొనాల్డ్ ట్రంప్
మధ్య ప్రాచ్యంలో యుద్ద వాతావరణం కొనసాగుతోంది. ఇరాన్ పై ఏకపక్షంగా అమెరికా సేనలు దాడులకు దిగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇరాన్. ఇప్పటికే ప్రతీకార చర్యలకు దిగింది. ఒప్పందం మేరకు అమెరికా తన దాడులను గనుక నిలపక పోతే…
Read more...
Read more...
అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తే సర్వనాశనం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లో ఉన్నతాధికారి రెజాయి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కీలక…
Read more...
Read more...
ఇరాన్ నన్ను చంపితే 1,000 క్షిపణులు సిద్దం
ఇరాన్ పై సీరియస్ కామెంట్స్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ తనను చంపితే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తనను చంపేందుకు ఇరాన్ ప్లాన్…
Read more...
Read more...
ఖమేనీ అంత్యక్రియల కోసం ‘ఒక వారం విరామం’
అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ దేశానికి 'ఒక వారం విరామం' ఇచ్చామని వెల్లడించారు. మానవతా దృక్పథంతో తాత్కాలికంగా శత్రుత్వాలను నిలిపివేసినట్లు…
Read more...
Read more...
ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు
ఓ వైపు ఒప్పందం చేసుకున్నా ఇంకో వైపు ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. మరో వైపు అమెరికా దాడులకు దిగింది. తాజాగా హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై దాడి చేసింది ఇరాన్. దీనికి ప్రతీకారంగా అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ స్థావరాలపై అమెరికా…
Read more...
Read more...
అమెరికా ఇరాన్తో ఒప్పందం కోరుకుంటోంది
యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన యుఎస్ ఇరాన్ మధ్య కీలక ఒప్పందం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఇంకా యుద్ద ఛాయలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా ఇరాన్తో ఒప్పందం కోరుకుంటోందని…
Read more...
Read more...
వెనెజువెలాలో భీకర భూకంపం భారీ నష్టం
దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను వరుస భారీ భూకంపాలు వణికించాయి. స్థానిక కాలమానం ప్రకారం రెండు శక్తివంతమైన భూకంపాలు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో సంభవించాయి. మొదటి భూకంపం తీవ్రత 7.2గా నమోదవగా, వెంటనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం…
Read more...
Read more...
ఇరాన్ లక్ష్యంగా మరోసారి అమెరికా సైనిక దాడులు
అమెరికా మరోసారి ఇరాన్ పై దాడులకు పాల్పడింది. ఇప్పటికే చేసుకున్న తాత్కాలిక ఒప్పందానికి గండి కొట్టింది. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులకు తెగపడింది. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి సమీపంలో…
Read more...
Read more...
ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు లభించిన అవార్డులలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం మోదీ స్వీడన్ లో పర్యటిస్తున్నారు. భారత్-స్వీడన్ మధ్య సంబంధాలను బలోపేతం…
Read more...
Read more...
సనాతన ధర్మంపై కామెంట్స్ ఉదయనిధిపై ఆగ్రహం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలనంగా మారారు. ఆయన శాసన సభ సాక్షిగా సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య విభేదాలను, ద్వేషాలను…
Read more...
Read more...