Browsing Category

Devotional

Devotional

శ్రీవైష్ణవ ఆచార్యుల భక్తి, శరణాగతి భావాలు ఆదర్శప్రాయం

శ్రీవైష్ణవ ఆచార్యులు చూపిన భక్తి, శరణాగతి, ఆచార్య నిష్ఠ, కైంకర్య మార్గాలు నేటి తరానికి ఆదర్శ ప్రాయమని తిరువల్లిక్కేణికి చెందిన ప్రముఖ పండితులు మాడభూషి అనంతాళ్వాన్ అన్నారు.తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ…
Read more...

20, 21న తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతి ఉత్సవాలు

టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌ వేంకటేశ్వర స్వామి వారిని తన సర్వస్వంగా భావించి, భక్తి సాహిత్యంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 20, 21 తేదీల్లో తిరుమల, తిరుపతి,…
Read more...

కేరళలో 10 రోజుల ఓనం వేడుక‌లు ప్రారంభం

కేర‌ళ‌లో 10 రోజుల పాటు నిర్వ‌హించే ఓనం పండుగ అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభ‌మైంది. త్రిపునితురలో జరిగిన ఈ రంగుల ర్యాలీలో అలంకరించిన ఏనుగులు, శకటాలు , జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రజలు, వయసుతో సంబంధం లేకుండా వేలాది…
Read more...

న‌కిలీ వెబ్ సైట్లు, వాట్సాప్ సందేశాల‌పై జ‌ర జాగ్ర‌త్త

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా…
Read more...

శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేస్తాం : బీఆర్ నాయుడు

ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తుల సేవే టీటీడీ ప్రధాన ధ్యేయమని, సనాతన ధర్మ పరిరక్షణే తమ సంకల్పమని టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు స్ప‌ష్టం చేశారు . శ్రీవారి స్ప‌వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేస్తూ, విద్య, వైద్యం, ధార్మిక…
Read more...

సెప్టెంబర్ మొదటి వారంలో పనులు మొదలు కావాల్సిందే

గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…
Read more...

ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతానికి వైభవంగా ఏర్పాట్లు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో…
Read more...

భక్తులను మోసం చేసిన సస్పెండైన‌ టీటీడీ ఉద్యోగి అరెస్ట్

భక్తులను మోసం చేసిన కేసులో సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుడిని తిరుపతి కోలా స్ట్రీట్‌కు చెందిన జలకర గిరిధర్ గా గుర్తించారు. ఇతను టీటీడీ కార్యాలయంలో సబార్డినేట్ (క్లాస్–4)…
Read more...

అయోధ్య ఆల‌య ట్రస్ట్ కోసం సీఈఓ ఎంపిక

దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది అయోధ్య రామ మందిరంలో చోటు చేసుకున్న విరాళాల స్కాం. తాజాగా ప్ర‌క్షాళ‌న చేప‌ట్టింది. అయోధ్య రామమందిర ట్రస్ట్ పూర్తి స్థాయి ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (సీఈఓ) ఎంపిక కోసం ఇంటర్వ్యూలను ప్రారంభించింది. ఈ పోస్టు…
Read more...

శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ

తిరుప‌తి లోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి…
Read more...