Breaking
- శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
- 10న చంద్రగిరిలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ
- నటుడు శోభన్ బాబు భార్య శాంత కుమారి కన్నుమూత
- దుల్కర్ సల్మాన్ పూజా హెగ్డే మూవీ టైటిల్ ఫిక్స్
- 15 పైసలు పెరిగిన భారతీయ రూపాయి
- కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
- ఏపీలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి
- ఏపీని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డి
- అక్టోబర్ 15న రజనీకాంత్ జైలర్ -2 రిలీజ్
- ఏపీలో జనరంజక పాలన కొనసాగుతోంది : సీఎం
Browsing Category
Devotional
Devotional
116 ఏళ్ల వృద్దురాలు నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది 116 ఏళ్ల వృద్దురాలు నవనీతమ్మ. ఆమె తన కుటుంబంతో కలిసి శనివారం శ్రీవారి దర్శనం కోసం 3,000 కు పైగా ఉన్న మెట్లను ఎక్కింది. 50 ఏళ్లకే ముసలి వాళ్లు అయి పోతున్న ఈ తరుణంలో తను శతాధిక వృద్దురాలు…
Read more...
Read more...
116 ఏళ్ల నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : చైర్మన్
కలియుగ దైవం అయిన , కోట్లాది మంది మంది భక్త బాంధవులను కలిగిన ఏకైక దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. చని పోయే లోపు ఒక్కసారైనా శ్రీవారిని దర్శించు కోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఈ సందర్భంగా సంచలనంగా మారారు 116 ఏళ్ల వయసు…
Read more...
Read more...
జూలై 14, 17 తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఉత్సవాలతో పాటు భారీ ఎత్తున భక్త బాంధవులు తరలి వస్తుండడంతో దర్శన భాగ్యం అనేది సామాన్యులకు అందకుండా పోతోందన్న ఆందోళన నెలకొంది. దీంతో వీఐపీ బ్రేక్…
Read more...
Read more...
10న చంద్రగిరిలో దీప పూజకు భారీ ఏర్పాట్లు
చంద్రగిరి లోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో జూలై 10వ తేదీ సాయంత్రం నిర్వహించనున్న పవిత్ర దీపపూజ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ . ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసి, భక్తులకు…
Read more...
Read more...
శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకం
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమైనదని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని సేవా సదన్-2 లో ప్రారంభమైన శ్రీవారిసేవ గ్రూప్ సూపర్వైజర్ల…
Read more...
Read more...
చిన్నారుల కోసం టీటీడీ సరికొత్త కార్యక్రమం
టిటిడి ఆధ్వర్యంలో జూలై 3 శుక్రవారం రోజున శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించనున్న “అక్షర గోవిందం – అన్నప్రాశన” కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు…
Read more...
Read more...
రేపే అక్షర గోవిందానికి సర్వం సిద్ధం : శరత్
టిటిడి ఆధ్వర్యంలో జూలై 3న శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించనున్న “అక్షర గోవిందం – అన్నప్రాశన” కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు కల్పిస్తున్న…
Read more...
Read more...
గజ వాహనంపై సిరుల తల్లి దివ్య మంగళ విహారం
తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా అమ్మవారు పద్మ పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు. అనంతరం గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఉదయం…
Read more...
Read more...
వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శన కరెంట్ బుకింగ్ టికెట్ల కోటా రద్దు
తిరుమలలో శనివారం అనూహ్యంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు వారి భద్రత, సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ యంత్రాంగం నిరంతరం సేవలందిస్తోందని టీటీడీ అదనపు ఈవో…
Read more...
Read more...
స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీ మలయప్ప స్వామి
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామి వారు బంగారు కవచంలో పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ…
Read more...
Read more...