Breaking
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులు
- ఫిక్కీ మహిళా సంస్థకు ఎకరం స్థలం : సీఎం
- ఓటీటీలో 17.5 మిలియన్ల వ్యూస్ తో ప్రభాస్ రికార్డ్
- ఏ రైతుకూ ఇబ్బంది కలగకూడదు : సీఎం
- నకిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్
- ‘జన నాయగన్’ సినిమా టీ-షర్ట్లకు భారీ డిమాండ్
- జపాన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు సీఎం కంగ్రాట్స్
- ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్ ప్రధాన ఆకర్షణగా యశ్
- సోనమ్ వాంగ్చుక్ ను వేరే ఆస్పత్రికి మార్చలేం
Browsing Category
Devotional
Devotional
శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకం
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమైనదని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని సేవా సదన్-2 లో ప్రారంభమైన శ్రీవారిసేవ గ్రూప్ సూపర్వైజర్ల…
Read more...
Read more...
చిన్నారుల కోసం టీటీడీ సరికొత్త కార్యక్రమం
టిటిడి ఆధ్వర్యంలో జూలై 3 శుక్రవారం రోజున శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించనున్న “అక్షర గోవిందం – అన్నప్రాశన” కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు…
Read more...
Read more...
రేపే అక్షర గోవిందానికి సర్వం సిద్ధం : శరత్
టిటిడి ఆధ్వర్యంలో జూలై 3న శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించనున్న “అక్షర గోవిందం – అన్నప్రాశన” కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు కల్పిస్తున్న…
Read more...
Read more...
గజ వాహనంపై సిరుల తల్లి దివ్య మంగళ విహారం
తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా అమ్మవారు పద్మ పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు. అనంతరం గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఉదయం…
Read more...
Read more...
వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శన కరెంట్ బుకింగ్ టికెట్ల కోటా రద్దు
తిరుమలలో శనివారం అనూహ్యంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు వారి భద్రత, సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ యంత్రాంగం నిరంతరం సేవలందిస్తోందని టీటీడీ అదనపు ఈవో…
Read more...
Read more...
స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీ మలయప్ప స్వామి
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామి వారు బంగారు కవచంలో పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ…
Read more...
Read more...
శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ బాధ్యులు గుడ్ బై
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయోధ్య రామ మందిరం నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలు. భారీ ఎత్తున విరాళాలు సేకరించారని, అవన్నీ పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం యోగి ఆదిత్య నాథ్.…
Read more...
Read more...
సరస్వతీ స్వరూపంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి అపూర్వ ఆధ్యాత్మిక శోభతో కొనసాగాయి. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు సరస్వతీ అలంకారంలో హంస వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.…
Read more...
Read more...
అయోధ్య విరాళాల కేసులో పలువురు అరెస్ట్
దేశ వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామాలయం నిర్మాణ విషయంలో చోటు చేసుకున్న విరాళాలు పక్కదారి పట్టాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ సంచలన…
Read more...
Read more...
వైభవోపేతం శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారు పద్మసరోవరంలోని సుందరంగా అలంకరించిన తెప్పపై మూడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దివ్య…
Read more...
Read more...