Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ !

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
Read more...

AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !

AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Read more...

CM YS Jagan: ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్‌ ఇదే !

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28 నుండి రోజుకు మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.
Read more...

AP News : ఆ జిల్లా టీడీపీకి మరో పెద్ద షాక్…వైసీపీ కండువా కప్పుకున్న సీనియర్ నేతలు

AP News : కడపలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏపీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Read more...

AP CM YS Jagan : 15 రోజులు మరో జైత్ర యాత్రకు పట్టంకట్టిన సీఎం జగన్

AP CM YS Jagan : వై నాట్ 175 అసెంబ్లీ ... 25 పార్లమెంట్ .. లక్ష్యం దిశగా సాగుతున్నారు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే బస్సు యాత్రకు సిద్ధమై వైసీపీ శ్రేణుల్లో ఉస్తాహం తెప్పించారు.
Read more...

Elections 2024 : ఇరు తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Elections 2024 : ఎన్నికల్లో ముఖ్యమైన భాగమైన నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా, రేపు (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
Read more...

MP Nandigam Suresh: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ పై పోటీకు దిగుతున్న వాలంటీర్‌ !

MP Nandigam Suresh: బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ పై చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన కట్టా ఆనంద్‌బాబు అనే వాలంటీర్‌ పోటీకి దిగుతున్నారు.
Read more...

YS Sharmila: మంత్రి బొత్సపై జగన్‌ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !

YS Sharmila: మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా స్పందించారు.
Read more...

CM Ramesh BJP : అనకాపల్లి నుంచి కూటమిలో భాగంగా సీఎం రమేష్ ఎంపీ గా నామినేషన్ దాఖలు

CM Ramesh BJP : అనకాపల్లి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులు పార్టీ పంథాకు కట్టుబడి అభ్యర్థులను సమర్పించారు.
Read more...

AP High Court : ఏపీ వాలంటీర్ల రాజీనామా పై కీలక విచారణ చేపట్టిన హైకోర్టు

AP High Court : ఏపీ వాలంటీర్‌ రాజీనామాల పిటిషన్ మోషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎన్నికల వరకు పిటీషన్లను ప్రభుత్వం స్వీకరించవద్దని బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.
Read more...