Breaking
- Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ !
- AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
- CM YS Jagan: ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్ ఇదే !
- Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు !
- Uddhav Thackeray: శివసేన మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్ ఠాక్రే !
- MP Nandigam Suresh: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై పోటీకు దిగుతున్న వాలంటీర్ !
- YS Sharmila: మంత్రి బొత్సపై జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !
- Ramasahayam Raghuram Reddy: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు !
- Sunetra Pawar: రూ. 25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్ !
- Supreme Court of India: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ !
Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
Read more...
Read more...
AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Read more...
Read more...
CM YS Jagan: ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్ ఇదే !
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28 నుండి రోజుకు మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.
Read more...
Read more...
AP News : ఆ జిల్లా టీడీపీకి మరో పెద్ద షాక్…వైసీపీ కండువా కప్పుకున్న సీనియర్ నేతలు
AP News : కడపలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఏపీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Read more...
Read more...
AP CM YS Jagan : 15 రోజులు మరో జైత్ర యాత్రకు పట్టంకట్టిన సీఎం జగన్
AP CM YS Jagan : వై నాట్ 175 అసెంబ్లీ ... 25 పార్లమెంట్ .. లక్ష్యం దిశగా సాగుతున్నారు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే బస్సు యాత్రకు సిద్ధమై వైసీపీ శ్రేణుల్లో ఉస్తాహం తెప్పించారు.
Read more...
Read more...
Elections 2024 : ఇరు తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
Elections 2024 : ఎన్నికల్లో ముఖ్యమైన భాగమైన నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా, రేపు (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
Read more...
Read more...
MP Nandigam Suresh: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై పోటీకు దిగుతున్న వాలంటీర్ !
MP Nandigam Suresh: బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన కట్టా ఆనంద్బాబు అనే వాలంటీర్ పోటీకి దిగుతున్నారు.
Read more...
Read more...
YS Sharmila: మంత్రి బొత్సపై జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !
YS Sharmila: మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.
Read more...
Read more...
CM Ramesh BJP : అనకాపల్లి నుంచి కూటమిలో భాగంగా సీఎం రమేష్ ఎంపీ గా నామినేషన్ దాఖలు
CM Ramesh BJP : అనకాపల్లి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులు పార్టీ పంథాకు కట్టుబడి అభ్యర్థులను సమర్పించారు.
Read more...
Read more...
AP High Court : ఏపీ వాలంటీర్ల రాజీనామా పై కీలక విచారణ చేపట్టిన హైకోర్టు
AP High Court : ఏపీ వాలంటీర్ రాజీనామాల పిటిషన్ మోషన్పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎన్నికల వరకు పిటీషన్లను ప్రభుత్వం స్వీకరించవద్దని బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.
Read more...
Read more...