Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

మేధో మథన కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. రొయ్యల మేతకు వినియోగించే ముడి సరుకుల ధరలు…
Read more...

నూతన టెక్స్ టైల్స్ పాలసీతో పెట్టుబ‌డులు

చేనేత రంగంలో దేశంలో ఏపీని నెంబర్ వన్ గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. నాలుగు రోజుల పాటు సాగిన భారత్ టెక్స్ 2026లో మూడు ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్…
Read more...

ఏపీలో గాడి త‌ప్పిన చంద్ర‌బాబు పాలన : జ‌గ‌న్ రెడ్డి

రాష్ట్రంలో కూట‌మి పాల‌న బ‌క్వాస్ అంటూ కొట్టి పారేశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి . వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎంపీల‌ను ఉద్దేశించ‌చి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యమ‌ని, వాటి కోసం గళం…
Read more...

పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0 మార్గదర్శకాలు త్వరలో విడుదల

భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఆర్ధిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు…
Read more...

ఏపీలో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం

ఏపీలో రాబోయే కాలంలో సాగు నీటి స‌మ‌స్య లేకుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఒంగోలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలని…
Read more...

దోచుకున్న సొమ్ముతోనే సాక్షి పేపర్, టివి పెట్టారు

జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదు.. సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ, జగన్ అధికారంలో ఉండగా కడప జిల్లాకు ఒక్క పరిశ్రమను సీమకు తీసుకు రాకపోగా, ఇక్కడ సంపదనంతా అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
Read more...

ఏపీకి పెట్టుబ‌డుల వెల్లువ ఉద్యోగాల క‌ల్ప‌న

ఏపీలో కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్ల భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, నారా లోకేష్ క‌లిసి అన్ని దేశాలు తిరుగుతూ ఏపీని ప్రమోట్…
Read more...

నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించండి : లోకేష్

నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించాల‌ని కోరారు ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఏపీపై విశ్వాసానికి దాల్మియా భారత్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ నిదర్శనం అన్నారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిలో దాల్మియా భారత్ ది విలువైన భాగస్వామ్యం అని…
Read more...

3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల వివరాలు పూర్తి

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మొత్తం 36 సాగు నీటి ప్రాజెక్టుల‌ను వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాల కాలంలో పూర్తి చేస్తామ‌ని వెల్ల‌డించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ మేర‌కు ఆయా ప్రాజెక్టుల…
Read more...

రూ.1300 కోట్లు ఖర్చు చేసి పట్టి సీమ పూర్తి చేశాం

పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2015 నుంచి ఇప్పటి వరకూ పట్టి సీమ ప్రాజెక్టు నుంచి 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించినట్టు వెల్లడించారు. రూ.1300 కోట్లతో…
Read more...