Breaking
- దేశ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి
- ఆరో స్థానానికి పడి పోయిన భారత ఆర్థిక వ్యవస్థ
- ఓల్డ్ సిటీ మెట్రో పనులను వేగవంతం చేయాలి : సీఎం
- నారా లోకేశ్ అంటే వైఎస్ జగన్ కు భయం
- ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- ఇండో–ఫ్రెంచ్ సహకారంపై ప్రత్యేక వర్క్షాప్
- కూరగాయల సాగుపై కార్యాచరణ ప్రణాళిక : జి. చిన్నారెడ్డి
- భక్తులను మోసం చేసిన సస్పెండైన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
- ఆగస్టు 15న సంగారెడ్డిలో రేషన్ కార్డుల పంపిణీ
- అయోధ్య ఆలయ ట్రస్ట్ కోసం సీఈఓ ఎంపిక
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేపట్టింది. పలువురు సీనియర్ అధికారులను కీలక శాఖలకు బదిలీ చేయడంతో పాటు, మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి…
Read more...
Read more...
నల్లమల సాగర్కు కృష్ణా జలాల మళ్లింపు : నిమ్మల
నల్లమల సాగర్కు కృష్ణా జలాల మళ్లింపుపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేపట్టారు. ఆగస్టు మూడవ వారంలో రిజర్వాయర్కు నీటిని మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని , 'చెక్ మెమో'ను సమర్పించాలని మంత్రి…
Read more...
Read more...
అభివృద్ధి కోసం 2 ఏళ్లల్లో రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు చేశాం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. గత పాలకుల నిర్వాకం వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా గడచిన 2 ఏళ్లల్లో పేదలను ఆదుకునేందుకు రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశామన్నారు. అభివృద్ధి కోసం 2 ఏళ్లల్లో రూ.1.34 లక్షల కోట్లు…
Read more...
Read more...
అన్ని రహదారులను ఒకే సిస్టమ్ లోకి తీసుకు రావాలి
సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారుల నెట్ వర్క్ ను ఒకే సిస్టమ్ లోకి తీసుకు రావాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ డి బోధి పెవిలియన్ లో హెచ్ఎండిఏ, హైదరాబాద్ రోడ్…
Read more...
Read more...
హస్తకళల కోసం క్యూ ఆర్ కోడ్ విధానం
ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా లేపాక్షి ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టింది. దీనిలో భాగంగా ప్రతి కళాఖండం, కళారూపం పూర్తి వివరాలు తెలిసేలా, దాన్ని రూపొందించిన…
Read more...
Read more...
అమరావతిలో కీలక ప్రాజెక్టులకు ఏపీసీఆర్డీఏ ఆమోదం
గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరం అమరావతి అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. విజయవాడ , అమరావతిని అనుసంధానించే ప్రత్యేకమైన రోప్వే ప్రాజెక్ట్,…
Read more...
Read more...
రాయలసీమకు శ్రీశైలం నుండి నీరు విడుదల
ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయమలసీమ ప్రాంత ప్రజలకు తీపి కబురు చెప్పారు. బుధవారం రాయలసీమ త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుండి నీటి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన…
Read more...
Read more...
రుణాలపై వడ్డీ శాతం తగ్గించేలా రీ-షెడ్యూల్
ఏపీ తీసుకున్న రుణాలపై వడ్డీ శాతం తగ్గించేలా రీ-షెడ్యూల్ చేశామని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. మొత్తంగా ఉన్న అప్పుల్లో 370 లోన్లకు సంబంధించి రూ. 1.50 లక్షల కోట్ల అప్పులపై వడ్డీలు తగ్గించేలా బ్యాంకర్లతో చర్చలు జరిపామన్నారు సీఎం చంద్రబాబు .13…
Read more...
Read more...
ప్రణాళికా బద్దంగా ఏపీ బడ్జెట్ల రూపకల్పన
ఏపీ రాష్ట్ర ప్రగతికి సంబంధించి కీలక నివేదికను విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58 శాతం ఏపీకి వచ్చినప్పటికీ వనరుల్లో వాటా మాత్రం 46…
Read more...
Read more...
2028 నాటికి అమరావతి సిద్ధం : మంత్రి సవిత
తెలుగుజాతి గర్వించేలా అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు. సచివాలయం, హెచ్ ఓడీ టవర్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు అద్భుతం నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు,…
Read more...
Read more...