Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

విద్యుత్ ఛార్జీల భారం చంద్ర‌బాబు మాయాజాలం

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ షర్మిలా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై. ఏపీ కూట‌మి స‌ర్కార్ విద్యుత్ ఛార్జీల పేరుతో నాట‌కాలు ఆడుతోంద‌న్నారు. విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత తిరిగిచ్చేది పిసరంత…
Read more...

పోల‌వ‌రం ఊపిరి తీస్తున్న సీఎం చంద్ర‌బాబు

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీ పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పోలవరం పాలిట సీఎం చంద్రబాబు కిల్ల‌ర్ గా మారాడ‌ని…
Read more...

హాస్ట‌ళ్ల‌కు బదులు గురుకులాలు ఏర్పాటు చేస్తాం

బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఖర్చు చేస్తోందని మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి వెల్ల‌డించారు. త్వరలో అర్హులకు కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు…
Read more...

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి స‌ర్కార్ ల‌క్ష్యం

ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించేందుకు కూట‌మి స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. సోమ‌వారం అన‌కాప‌ల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా…
Read more...

చివ‌రి భూముల‌కు నీరందించేలా చూడాలి : సీఎం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు నీటి పారుద‌ల రంగానికి సంబంధించి. చివ‌రి ఆయ‌క‌ట్టు భూముల వ‌ర‌కు సాగు నీరు అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. సోమ‌వారం తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల…
Read more...

చంద్రబాబు పై గన్నవరం ఎమ్మెల్యే గుస్సా

అన్నీ తానై , దేశ రాజ‌కీయాల‌ను శాసిస్తూ వ‌స్తున్న టిడిపీ చీఫ్‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు సోమ‌వారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నా ప్రత్యర్ధులతో కలిసి పనిచేసిన…
Read more...

విశ్రాంతి అవ‌స‌ర‌మున్నా వ‌స్తానంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

ముంబై ఆస్ప‌త్రిలో భుజానికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌రామ‌ర్శించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు సీఎం. ప‌వ‌న్ కు శస్త్ర చికిత్స జ‌రిగింద‌ని, వైద్యులు విశ్రాంతి…
Read more...

ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం చేపట్టాం అన్నారు. మహిళలకు పనిచేసే చోట్ల చైల్డ్ కేర్ కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. యువతతో పాటు పెద్ద వాళ్లు కూడా…
Read more...

ఉండ‌వ‌ల్లి రైతుల‌పై ఖాకీల దౌర్జ‌న్యం దారుణం : జ‌గ‌న్

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ గాడి త‌ప్పింద‌న్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా…
Read more...

మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త మాదే

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో మ‌హిళ‌ల‌కు తొలిసారిగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త దివంగ‌త ఎన్టీఆర్ కు, టీడీపీకి ద‌క్కుతుంద‌న్నారు. అందుకే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి పెద్ద ఎత్తున…
Read more...