Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

2029 ఎన్నికలకు మహానాడులో రోడ్ మ్యాప్

:మహానాడు... ఈ పేరు చెబితేనే తెలుగు ప్రజల్లో, తెలుగుదేశం పార్టీలో ఓ వైబ్రేషన్ పుడుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడును ఓ కార్యక్రమంలా కాకుండా... ఓ పండుగలా చేస్తుంది. అందుకే ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడుకు.. మహానాడు కార్యక్రమాలకు అంతటి…
Read more...

రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం : సీఎం

రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ఫార్మ్ టూ హోమ్ విధానం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రత్యేకించి కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుకు చేర్చేలా ఫార్మర్స్…
Read more...

మ‌హానాడుకు స‌ర్వం సిద్దం : అచ్చెన్నాయుడు

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మ‌హానాడు గురించి కీల‌క అంశాలు వెల్ల‌డించారు. స‌ర్వం సిద్దం చేశామ‌న్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను మహానాడు వేదికగా ప్రజల ముందుంచుతామని మంత్రి తెలిపారు. రాబోయే మూడేళ్లలో…
Read more...

విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబ‌ర్

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వ‌డ‌గాలులు, అకాల వ‌ర్షం, గాలి వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య ఎక్క‌డ…
Read more...

ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు : జ‌న‌సేన‌

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఆదేశాల మేర‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది పార్టీ హైక‌మాండ్. ఈ మేర‌కు ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా జ‌నసేన పార్టీ…
Read more...

ఏపీలో సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీరం అభివృద్దికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో సముద్ర తీర…
Read more...

‘కాక్రోచ్ పార్టీ’పై టీడీపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

ఇండియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ పార్టీపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. సోమ‌వారం ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'కాక్రోచ్ పార్టీ' అనేది యువత అసహన ఫలితమే తప్ప, రాజకీయ అంశం కాదన్నారు.…
Read more...

గోదావరి స్వచ్ఛతకు పారిశ్రామికవేత్తలు సహకరించాలి

గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికివేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం…
Read more...

దేశ ప్ర‌జ‌ల‌ను ముంచ‌డంలో మోదీ నెంబ‌ర్ వ‌న్

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆమె విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. దేశ ప్ర‌జ‌ల‌ను ముంచ‌డంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నెంబ‌ర్ వ‌న్ అని మండిప‌డ్డారు. దోచడంలో మోడీని మించినోళ్లు…
Read more...

గోదావ‌రి పుష్క‌రాల‌కు యాక్ష‌న్ ప్లాన్ రూపొందించాలి

ఏపీ కూట‌మి స‌ర్కార్ గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింద‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. పుష్క‌రాల‌ను పుర‌స్క‌రించుకుని రాజ మహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి గోదావరిలో పడవ మీదుగా పుష్కరాల…
Read more...