Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
చంద్రబాబు పై గన్నవరం ఎమ్మెల్యే గుస్సా
అన్నీ తానై , దేశ రాజకీయాలను శాసిస్తూ వస్తున్న టిడిపీ చీఫ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. నా ప్రత్యర్ధులతో కలిసి పనిచేసిన…
Read more...
Read more...
విశ్రాంతి అవసరమున్నా వస్తానంటున్న పవన్ కళ్యాణ్
ముంబై ఆస్పత్రిలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం. పవన్ కు శస్త్ర చికిత్స జరిగిందని, వైద్యులు విశ్రాంతి…
Read more...
Read more...
ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం చేపట్టాం అన్నారు. మహిళలకు పనిచేసే చోట్ల చైల్డ్ కేర్ కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యువతతో పాటు పెద్ద వాళ్లు కూడా…
Read more...
Read more...
ఉండవల్లి రైతులపై ఖాకీల దౌర్జన్యం దారుణం : జగన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా…
Read more...
Read more...
మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాదే
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్ కు, టీడీపీకి దక్కుతుందన్నారు. అందుకే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి పెద్ద ఎత్తున…
Read more...
Read more...
కడపలో కరోనాకు అడ్డుకట్ట వేయండి : ఎస్. సవిత
కడప జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశించారు. అదే సమయంలో కరోనా నివారణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కొవిడ్ -19 నిబంధనలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శ్రీధర్…
Read more...
Read more...
గొడ్డలి, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ అస్త్రం : సీఎం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ నేర ప్రవృత్తి, దుర్మార్గాలను ప్రజల్లోకి…
Read more...
Read more...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శనివారం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం…
Read more...
Read more...
ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని జోష్యం చెప్పారు సీఎం ఎ.రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని మరోసారి ఏకి పారేశారు.…
Read more...
Read more...
ఏపీని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డి
గతంలో కొలువు తీరిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రారన్ని సర్వ నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. నంద్యాల జిల్ల బేతంచెర్ల మండలం గుటుపల్లెలో గత పాలకులు 22ఏ జాబితాలో పెట్టిన భూములకు…
Read more...
Read more...