Breaking
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
గోదావరి పుష్కరాలకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి
ఏపీ కూటమి సర్కార్ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. పుష్కరాలను పురస్కరించుకుని రాజ మహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి గోదావరిలో పడవ మీదుగా పుష్కరాల…
Read more...
Read more...
హత్యా రాజకీయాలతోనే ఎదిగిన వైఎస్ కుటుంబం
మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై. ఆదివారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి కుటుంబం అని ధ్వజమెత్తారు.…
Read more...
Read more...
వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే : చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు . మాజీ సీఎం జగన్ రెడ్డిని, ఆయన స్థాపించిన వైసీపీని ఏకి పారేశారు. సంజీవని ప్రజా వేదిక సభలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై స్పందించారు సీఎం. వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అంటూ చంద్రబాబు…
Read more...
Read more...
జగన్ రెడ్డి అరాచకం, ఫ్యాక్షనిజం చెల్లదు
మంత్రి అనగాని సత్య ప్రసాద్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకిపారేశారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ కొత్తగా నేను చాలా అమాయకుణ్ణి, అహింసా వాదిని అని మాట్లాడుతుండడం విడ్డూరంగా…
Read more...
Read more...
ఫ్యాక్షనిజానికి చిరునామా వైఎస్ కుటుంబం
రాయలసీమలో రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది, నీ తాతది, నీ తండ్రిది.. నీ బాబాయ్ హంతకులు, దళితులను పొట్టన బెట్టుకున్న వారు నీ పార్టీలోనే ఉన్నారు కదా.. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడిలా నువ్వు శాంతి వచనాలు పఠిస్తే రాష్ట్రంలో నమ్మేవాళ్లెవరూ లేరు…
Read more...
Read more...
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఓకే
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఓకే చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున…
Read more...
Read more...
పర్యాటక పోలీసు విధానం అమలు చేయాలి
ఏపీ పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు అటవీ, పర్యాటక, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఒక కమిటీగా ఏర్పడి సమన్వయంతో పని…
Read more...
Read more...
నటించడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్
అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి అని, మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారని, తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం దత్తలూరు వద్ద ఏర్పాటు చేసిన వేదికలో…
Read more...
Read more...
జగన్ రెడ్డి గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం
హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే గొడ్డలి…
Read more...
Read more...
హీట్ వేవ్ పై రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత : సీఎం
రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు, వడ గాల్పుల నేపథ్యంలో ప్రజారోగ్యం, వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను…
Read more...
Read more...