Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

ఏపీలో జ‌నరంజ‌క పాల‌న కొన‌సాగుతోంది : సీఎం

ఏపీలో కూట‌మి స‌ర్కార్ జ‌నరంజ‌క పాల‌న సాగిస్తోంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. బనగానపల్లెలో గురువారం జ‌రిగిన మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. అనంత‌రం ప్రజావేదిక సభలో…
Read more...

బుసాన్ షూఆల్స్ ఫ్యాక్టరీ అద్బుతం : నారా లోకేష్

దక్షిణ కొరియా బుసాన్ లోని ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ షూఆల్స్ ఫ్యాక్టరీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. రక్త ప్రసరణను ఉత్తేజ పరచడం, కండరాల అలసటను…
Read more...

మెప్మా భాగ‌స్వామ్య సంస్థ‌ల మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం

మెప్మా భాగ‌స్వామ్య సంస్థ‌ల మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం జ‌రిగింది. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త అమరావతిలోని ఏపీసీఆర్డీఏలో వ్యాపార భాగస్వాముల సదస్సు అవగాహన ఒప్పందాల మార్పిడి జ‌రిగింది . ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా,…
Read more...

కారుణ్య మ‌ర‌ణాల‌కు ఇక మార్గం సుగ‌మం

తీవ్ర‌మైన వ్యాధుల‌కు గురై, చికిత్స‌కు లొంగ‌ని స్థితిలో, వెంటిలేట‌ర్ స‌హాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మ‌ర‌ణానికి చేరువై న‌ర‌క యాత‌న‌ను అనుభ‌వించే రోగుల‌కు ఊర‌ట క‌ల్పించే దిశ‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌ధాన నిర్ణ‌యాన్ని తీసుకుంది. సుప్రీం కోర్టు…
Read more...

హస్త కళాకారుల అభివృద్ధే కూటమి లక్ష్యం

రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత, హస్తకళల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి…
Read more...

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేస్తామంటూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ . ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు…
Read more...

దేశంలో తొలి ‘ఏఐ పవర్డ్ టూరిజం’ రాష్ట్రంగా ఏపీ

టూరిజంలో సరికొత్త విప్లవం చోటు చేసుకుంద‌న్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. మంగ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భారతదేశపు తొలి ‘ఏఐ పవర్డ్ టూరిజం’ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దు కోనుంద‌ని పేర్కొన్నారు. సీఎం…
Read more...

రైతు కుటుంబాలు ఎంట్రప్రెన్యూర్లుగా ఎద‌గాలి

రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందులో భాగంగా భవిష్యత్‌లో పెరిగే ఇథనాల్…
Read more...

సెమీ కండక్టర్ నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించండి

సెమీకండక్టర్స్, ఓశాట్ (అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్) రంగంలో పేరెన్నికగన్న 'అపాక్ట్' కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్…
Read more...

32 శాతం జ‌నాభా అమరావతి ఎకనామిక్ రీజియన్ లో

రాష్ట్ర జనాభాలో 32 శాతం అమరావతి ఎకనామిక్ రీజియన్‌లో నివసిస్తున్నారని... భౌగోళికంగా 33 శాతం విస్తరించి ఉందని పేర్కొంది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన న‌గ‌రంగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దే ప‌నిలో ప‌డ్డారు సీఎం నారా చంద్ర‌బాబు…
Read more...