Breaking
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
క్లీన్ ఎనర్జీ వినియోగించడమే కాదు దేశానికి ఎగుమతి చేస్తాం
ఈరోజు కేవలం ఒక సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మాత్రమే కాదు, దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలగలిసిన వేడుక అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం…
Read more...
Read more...
ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఫిడేల్ చక్రవర్తి
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై భగ్గుమన్నారు. తనను ఓ ఫిడేల్ చక్రవర్తి గా అభివర్ణించారు. రోమ్ నగరం కాలిపోతుంటే నీరో…
Read more...
Read more...
జనసేనపై దుష్ప్రచారం తీవ్ర ఆగ్రహం
ఏపీ జనసేన పార్టీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కొందరు పనిగట్టుకుని నిరాధారమైన , ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఇప్పటికే ఇలాంటి…
Read more...
Read more...
ప్రజలకు అందుబాటులో ఇసుక సరఫరా
గనుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇసుక సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి. బెలగల్…
Read more...
Read more...
రూ. 11.47 లక్షల కోట్ల విలువైన 282 ప్రాజెక్టులకు ఆమోదం
ఎస్ఐపీబీ ద్వారా ఇప్పటి వరకు రూ. 11.47 లక్షల కోట్ల విలువైన 282 పనులకు ఆమోదం లభించిందని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ ముఖ్య మీటింగ్ కు సీఎం అధ్యక్షత వహించారు . పెట్టుబడులు,…
Read more...
Read more...
సక్సెస్ సాధించేందుకు షార్ట్ కట్స్ ఏవీ లేవు
ఈ సమాజంలో కుల, మతాలకు అతీతంగా మనిషికి గుర్తింపు వచ్చేది కేవలం విద్యతోనే సాధ్యం అవుతుందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. చదువు ఒక్కటే మనిషికి విలువను పెంచేలా చేస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరు చదువు కోవడంపై…
Read more...
Read more...
ఏపీ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చేసిన చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ బతుకు బండిని నడపడానికే తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆవేదన చెందారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి, దారుణమైన అవినీతిని, దోపిడీని…
Read more...
Read more...
బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : లోకేష్
ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి లోకేష్…
Read more...
Read more...
పల్లె ప్రగతి కోసం పారదర్శక సర్వేకు శ్రీకారం
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి? ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ…
Read more...
Read more...
ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిస్తే క్రిమినల్ కేసులు
ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. బుధవారం ఆయన ఎరువుల వినియోగంపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి…
Read more...
Read more...