Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయ‌ల‌సీమ : సీఎం

ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాలం మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తిరుపతి ఎకనామిక్ రీజియన్…
Read more...

చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా బాబు, పవన్, లోకేశ్

ప్ర‌తి ఒక్క‌రు చేనేత వస్త్రాలు ధరించాలంటూ చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆ…
Read more...

‘చేనేతల’కు 365 రోజుల పాటు ఉపాధి కల్పన

ఆప్కో స్వర్ణోత్సవం సందర్భంగా నేతన్నలకు, చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వరాల జల్లు కురిపించారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయిందన్నారు. చేనేత సహకార…
Read more...

మత్స్యకారుల రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం ఆరా

సముద్రంలో బోటు తిరగబడిన ఘటనలో వాణిజ్య నౌకకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారుడు కర్రి చిన్నాను అధికార యంత్రాంగం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ లో కర్రి చిన్నాను ఐఎన్ఎస్ డేగాకు అధికారులు…
Read more...

పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందించాలి : చంద్రబాబు

రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి రియల్ టైమ్‌లోనే ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రెస్పాన్స్ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేగంగా స్పందించ గలిగితేనే పౌరులకు మెరుగైన సేవల్ని అందించ గలుగుతామని ఆయన స్పష్టం…
Read more...

రెస్క్యూ ఆప‌రేష‌న్ స‌క్సెస్ ఆంధ్రా మ‌త్స్య‌కారులు సేఫ్

ఎట్ట‌కేల‌కు ఏపీ స‌ర్కార్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. భారీ ఎత్తున రెస్క్యూ నిర్వ‌హించారు. చివ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖ‌లోని 10 మంది మ‌త్స్య‌కారులు సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు…
Read more...

ధనిక పేద మధ్య అసమానతలు పోవాలి : సీఎం

పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ ప్రాస్పెరిటీ) కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. పేదల…
Read more...

మత్స్యకారుల గల్లంతుపై జగన్‌ ఆందోళన

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక…
Read more...

గుడివాడ అమర్నాథ్ కు త‌ల్లి, భార్య లేరా..?

ఏపీ స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనితపై జుగుస్సాక‌రంగా మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. ఆద‌ర్శ ప్రాయంగా ఉండాల్సిన పార్టీ అధినేత‌,…
Read more...

ప్రజలు అమరావతి అంటే వైఎస్ఆర్సీపీ మావిగన్ అంటోంది

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వైసీపీని , మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. స్వ‌ర్ణ కుప్పం లక్ష్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కుప్పంలో…
Read more...