Breaking
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులు
- ఫిక్కీ మహిళా సంస్థకు ఎకరం స్థలం : సీఎం
- ఓటీటీలో 17.5 మిలియన్ల వ్యూస్ తో ప్రభాస్ రికార్డ్
- ఏ రైతుకూ ఇబ్బంది కలగకూడదు : సీఎం
- నకిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్
- ‘జన నాయగన్’ సినిమా టీ-షర్ట్లకు భారీ డిమాండ్
- జపాన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు సీఎం కంగ్రాట్స్
- ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్ ప్రధాన ఆకర్షణగా యశ్
- సోనమ్ వాంగ్చుక్ ను వేరే ఆస్పత్రికి మార్చలేం
Browsing Category
National
National NEWS
డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఖర్గే కోరారు. వర్షాకాల…
Read more...
Read more...
సీఎం విజయ్ తో కేరళ హోం శాఖ మంత్రి భేటీ
కేరళ ప్రభుత్వం ప్రారంభించిన భారీ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమం ఆపరేషన్ తూఫాన్ కోసం అంతర్రాష్ట్ర సహకారం కోసం కేరళ హోం శాఖ మంత్రి రమేష్ చెన్నితాల బుధవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్తో సమావేశం అయ్యారు. ఉన్నత…
Read more...
Read more...
2,144 మందికి సీఎం అపాయింట్మెంట్ లెటర్స్
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దూకుడు పెంచారు. వరుసగా నియామక పత్రాలు ఇస్తూ తనదైన ముద్ర కనబరుస్తున్నారు. మంగళవారం సీఎం విజయ్ 2,144 మంది వైద్య సిబ్బందికి నియామక పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన 751 మంది…
Read more...
Read more...
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు ఉద్దవ్ ఠాక్రే మద్దతు
శివసేన బాల్ ఠాక్రే పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. పరీక్షల అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని…
Read more...
Read more...
సునీల్ అంబేకర్ కామెంట్స్ ప్రియాంక్ ఖర్గే సీరియస్
అయోధ్య విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం కర్ణాటక హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందించారు: ఆయన మీడియాతో మాట్లాడారు. వారిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఈ విషయంలో…
Read more...
Read more...
మతం అనేది ఇంటికే పరిమితం కావాలి : కె. అన్నామలై
తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సభలో స్పష్టమైన రాజకీయ ప్రకటన చేశారు. మతం అనేది ఇంటికే పరిమితం కావాలని పేర్కొన్నారు.…
Read more...
Read more...
వయనాడు ఘటన బాధాకరం : రాహుల్ గాంధీ
కేరళలోని తమ ప్రభుత్వం వయనాడు లో కొండ చరియలు విరిగి పడిన ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, అమేధి ఎంపీ రాహుల్ గాంధీ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం…
Read more...
Read more...
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరి శిక్ష
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువరించింది గుజరాత్ హైకోర్టు. 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో తీర్పు చెప్పడం కలకలం రేపింది. 38 మందికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు…
Read more...
Read more...
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్ : ఎన్ఐఏ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన ప్రకటన చేసింది. సోమవారం ఈ మేరకు పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది పహల్గామమ్ ఉగ్రదాడి . ఈ కేసులో…
Read more...
Read more...
టీవీకే ప్రభుత్వాన్ని ప్రజలే తొలగిస్తారు : స్టాలిన్
డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పదే పదే ఈ మధ్యన సీఎంగా కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను విమర్శిస్తూ వస్తున్నారు. ఇవాళ ఉదయనిధి మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజూ…
Read more...
Read more...