Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
National
National NEWS
మోదీ మన్ కీ బాత్ లో ఏపీ మామిడి ప్రస్తావన
ఏపీ మామిడి పండ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన ప్రతి నెలా మన్ కీ బాత్ రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా నిర్వహించిన మన్ కీ బాత్ లో మామిడి పండ్ల…
Read more...
Read more...
జూన్ 3న ముహూర్తం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పటికే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య…
Read more...
Read more...
సీఎల్పీ కీలక సమావేశం డీకే ఎన్నిక లాంఛనప్రాయం
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మూడేళ్ల పాటు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సిద్దరామయ్య ఉన్నట్టుండి తాను తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. ఉన్న మంత్రి…
Read more...
Read more...
కాజీపేట రైల్ తయారీ యూనిట్ త్వరలో ప్రారంభం
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన తెలంగాణకు తీపి కబురు చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న కాజిపేట రైల్వే కోచ్ తయారీ సంస్థ ప్రారంభానికి సిద్దమైందని వెల్లడించారు. ఇదిలా ఉండగా కాజీపేట రైల్ తయారీ…
Read more...
Read more...
తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్దం
పర్యావరణానికి మేలు కలిగించేలా , మరింత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండేలా ప్రారంభానికి సిద్దమైంది తొలి స్వదేశీ హైడ్రోజ్ రైలు. ఈ ట్రైన్ జీంద్-సోనిపట్ సెక్షన్లో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం…
Read more...
Read more...
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ కు లైన్ క్లియర్
కర్నాటకలో రాజకీయం అనుకున్నట్టుగానే మరింత వేడెక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ శనివారం లేదా ఆదివారం బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. పార్టీ నిర్ణయం మేరకు సీఎంగా ఉన్న సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు.…
Read more...
Read more...
సీఎం జోసెఫ్ విజయ్ పై సురేష్ గోపి షాకింగ్ కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి. ఆయన ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తను ఎవరూ…
Read more...
Read more...
కర్ణాటక ప్రతిపాదిత ప్రాజెక్టుపై సీఎం సీరియస్
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సీరియస్ అయ్యారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకెదాటు ప్రాజెక్టును జోసెఫ్ విజయ్ తీవ్రంగా…
Read more...
Read more...
కర్ణాటక సీఎంను మార్చడం లేదు : కేసీ వేణుగోపాల్
కర్ణాటకలో రాజకీయం మరింత వేడిని రాజేసింది. ఉన్నట్టుండి రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఢిల్లీకి రావాలని పేర్కొనడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠకు తెర లేపింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఈ మేరకు కర్ణాటక సీఎం…
Read more...
Read more...
రేపు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఢిల్లీ పర్యటన
తమిళనాడు సీఎంగా కొలువు తీరిన తర్వాత టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీకి ఈనెల 27న బుధవారం చెన్నై నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా సర్కార్ వెల్లడించింది. ముఖ్యమంత్రిగా…
Read more...
Read more...