Breaking
- మేళ వాయిద్య సంప్రదాయం శ్రీవారికి నాద నీరాజనం
- 50 వేల మందిని తొలగించిన వోక్స్వ్యాగన్
- ఎవరీ అనిల్ చక్రవర్తి ఏమిటా కథ..?
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక
- అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం
- పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
- పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
- రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
- పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
Browsing Category
National
National NEWS
అధికార పక్షం దాడితో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి
శాసన సభ ఎన్నికల్లో సత్తా చాటిన సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రస్తుతం శాసన సభ సమావేశాలలో సైతం తనదైన ముద్ర కనబరుస్తున్నారు. మంత్రులు ప్రతిపక్షాలపై దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇదే సమయంలో సీఎం 'మిడ్ఫీల్డ్'లో ఉంటూ…
Read more...
Read more...
2029లో ప్రధాని అభ్యర్థిగా రేసులో జోసెఫ్ విజయ్..?
తమిళనాడు రాజకీయాలలో సరికొత్త అధ్యాయానికి తెర లేపాడు స్టార్ హీరో, టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ దళపతి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో దేశంలో ఎవరు ప్రధానిగా ఉంటే…
Read more...
Read more...
కావేరీ హక్కులను పరిరక్షించాలి : అన్బుమణి రామదాస్
పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ నిప్పులు చెరిగారు. కార్ణాటక రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న నిర్వాకంపై మండిపడ్డారు. మేకెదాటు కోసం కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కావేరీ హక్కులను పరిరక్షించాలని రామదాస్ ప్రభుత్వాన్ని…
Read more...
Read more...
ఆర్ఎస్ఎస్ చీఫ్ కామెంట్స్ పై సీపీఐ సీరియస్
అమెరికా పర్యటనలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ మోహన్ భగవత్ తాజాగా చేసిన కామెంట్స్ పై సీపీఐ స్పందించింది. హిందూ-ముస్లిం ఐక్యతపై భగవత్ వ్యాఖ్యలపై స్పందించారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వారు…
Read more...
Read more...
20 మంది టీఎంసీ ఎంపీలకు స్పీకర్ నోటీసులు
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనర్హత పిటిషన్లపై దాఖలైన పిటిషన్లపై స్పందించారు. ఈ మేరకు 20 మంది రెబల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్ల నిర్ణయంలో జాప్యంపై ఎంపీ అభిషేక్ బెనర్జీ…
Read more...
Read more...
బీజేపీలో అగ్రవర్గాలదే ఆధిపత్యం ..?
భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు మారినా , ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీగా ఉన్నప్పటికీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యత దక్కుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు బీజేపీ బ్రాహ్మణ మద్దతు కలిగిన పార్టీగా ఉండేది. అయితే ఓబీసీ నేత అయిన ప్రధాని…
Read more...
Read more...
అయోధ్య స్కాం వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్ పై కేసు
దేశంలో కలకలం రేపింది అయోధ్య లోని రామాలయం పేరుతో వసూలు చేసిన విరాళాలు పక్కదారి పట్టడం. దీనిని వెలుగులోకి తీసుకు వచ్చాడు జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్. వాహన వివాదం పేరుతో తనపై కేసు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ అభిషేక్…
Read more...
Read more...
హామీల అమలులో జాప్యంపై కేంద్రంపై సీజేపీ ఫైర్
కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. యువతకు ఇచ్చిన హామీల అమలులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని పేర్కొంది. ఇది మంచి పద్దతి కాదని, తమ సహనాన్ని…
Read more...
Read more...
భారతదేశానికి మహిళలే అతి పెద్ద బలం
కాంగ్రెస్ లోక్ సభ ప్రతిపక్ష నేత, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు మహిళల గురించి. దేశానికి అతి పెద్ద బలం, విలువైన సంపద అని పేర్కొన్నారు. తనను చాలాసార్లు ప్రజలు నన్ను అడుగుతుంటారని .భారతదేశం అతిపెద్ద బలం ఏమిటి అని.…
Read more...
Read more...
సరిహద్దు భద్రత, డార్జిలింగ్ సమస్యలపై అమిత్ షా ఫోకస్
వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్ భద్రత, డార్జిలింగ్ కొండ ప్రాంతాల దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత రాజకీయ పరిష్కారం వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఇక్కడ వరుస సమావేశాలు నిర్వహించారు. హోం మంత్రి అధికారిక…
Read more...
Read more...