Breaking
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులు
- ఫిక్కీ మహిళా సంస్థకు ఎకరం స్థలం : సీఎం
- ఓటీటీలో 17.5 మిలియన్ల వ్యూస్ తో ప్రభాస్ రికార్డ్
- ఏ రైతుకూ ఇబ్బంది కలగకూడదు : సీఎం
- నకిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్
- ‘జన నాయగన్’ సినిమా టీ-షర్ట్లకు భారీ డిమాండ్
- జపాన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు సీఎం కంగ్రాట్స్
- ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్ ప్రధాన ఆకర్షణగా యశ్
- సోనమ్ వాంగ్చుక్ ను వేరే ఆస్పత్రికి మార్చలేం
Browsing Category
National
National NEWS
ప్రజాస్వామ్య గొంతుక న్యాయానికి ప్రతీక
మరాఠా (మహారాష్ట్ర) రాష్ట్రానికి చెందిన జస్టిస్ మాధవ్ జామ్దార్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఓ కేసు విషయంలో ఆయన ఇచ్చిన తీర్పు కలకలం రేపింది. ప్రత్యేకించి కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీని, మహారాష్ట్రలో…
Read more...
Read more...
నకిలీ ఓటర్ల నమోదు వెనుక సీఎం కార్యాలయం
కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి జేడీ కుమార స్వామి సంచలన ఆరోపణలు చేశారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై. ప్రధానంగా సీఎంఓ పై మండిపడ్డారు. శుక్రవారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులతో సహా నకిలీ ఓటర్ల నమోదు…
Read more...
Read more...
ఆర్మీ చీఫ్ గా కొలువు తీరిన జనరల్ ధీరజ్ సేథ్
భారత దేశంలో అత్యంత కీలకమైన పదవి అయిన ఆర్మీ చీఫ్ గా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు దేశం కోసం విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో జనరల్ ధీరజ్ సేథ్…
Read more...
Read more...
పారదర్శక పాలన కోసమే మమ్మల్ని గెలిపించారు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా వారసత్వ రాజకీయాలతో, రెండు పార్టీల నిర్వాకంతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. ఇవాళ సీఎం మీడియాతో మాట్లాడారు. పారదర్శకమైన పాలన అందించడానికే…
Read more...
Read more...
కర్ణాటకలో 13,675 మంది అక్రమ విదేశీయుల గుర్తింపు
కర్ణాటక హోం శాఖ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్నట్లు భావిస్తున్న 13,675 మంది విదేశీయులను గుర్తించింది. ఇందులో 10,652 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదయ్యాయి. తద్వారా రాష్ట్ర రాజధాని ఈ తరహా కేసుల విషయంలో…
Read more...
Read more...
శాపంగా మారిన నాలుగు కార్మిక చట్టాలు
ఐఎన్టీయూసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించింది. కర్ణాటక లోని బెంగళూరులో ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ 316వ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కేంద్రంపై తీవ్ర…
Read more...
Read more...
తమిళనాడు రాష్ట్రాభివృద్ది కోసం యాక్షన్ ప్లాన్
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దూకుడు పెంచారు. తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఇతర సీఎంల కంటే భిన్నంగా విజినరీ తో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం జూలై 2 నుండి…
Read more...
Read more...
డ్రగ్స్ పై సీఎం ఉక్కుపాదం మారథాన్ కు శ్రీకారం
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. తాను ఉన్నంత వరకు రాష్ట్రంలో డ్రగ్స్ కు చోటు ఉండదని అన్నారు. శుక్రవారం వేలాది మందితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున మారథాన్ను నిర్వహించారు. దీనిని సీఎం…
Read more...
Read more...
తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు అత్యంత ముఖ్యమని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో నిధులు రాబట్టు కోవడంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.…
Read more...
Read more...
డబ్బుల కోసం పదవులను అమ్ముకున్నారు
శివసేన ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో కేవలం బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని ఆరోపించారు. గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎంపీలను…
Read more...
Read more...