Browsing Category

National

National NEWS

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరుణ్ తేజ్‌పాల్

తెహ‌ల్కా ఎడిట‌ర్ అండ్ ఫౌండ‌ర్ త‌రుణ్ తేజ్ పాల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 2013 నాటి లైంగిక దాడి కేసులో ముంబై హైకోర్టు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఈ శిక్షను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ…
Read more...

ముల్లపెరియార్ ఆనకట్ట అంశాన్ని లేవనెత్తిన సీఎం

మ‌హాబ‌లిపురం వేదిక‌గా జ‌రిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ముల్లపెరియార్ ఆనకట్ట అంశాన్ని లేవనెత్తారు కేర‌ళ సీఎం వీడీ సతీశన్. చెంగల్‌పట్టు జిల్లాలోని మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి వి.డి.…
Read more...

దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం : అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం అని పేర్కొన్నారు. గురువారం త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురంలో జ‌రిగిన హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జ‌రిగింది. ఈ కీల‌క…
Read more...

అమిత్ షాతో ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ భేటీ

త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఈ సందర్భంగా కొత్త‌గా కొలువు తీరిన సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ భేటీ అయ్యారు. ఈ ఇద్ద‌రి భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. చెన్నైలోని చెంగల్పట్టులో తొలిసారిగా…
Read more...

త‌మిళ‌నాడుకు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించాలి

తమిళ జాతీయవాద సదస్సు తీర్మానాలను సీఎం విజయ్‌కు సమర్పించింది వీసీకే పార్టీ. తమిళనాడు ప్రభుత్వం తరపున రాష్ట్ర స్వయం ప్రతిపత్తి డిమాండ్‌ను చేపట్టాలని ముఖ్యమంత్రి విజయ్‌ను కోరినట్లు వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ తెలిపారు. అలాగే కేంద్రం…
Read more...

ఛ‌లో సంస‌ద్ ఆందోళ‌న‌లో అసాంఘిక శ‌క్తులు

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో గ‌త జూలై నెల 20న నిర్వ‌హించిన చ‌లో సంస‌ద్ నిర‌స‌న‌ల్లో అసాంఘిక శ‌క్తులు పాల్గొన్నాయ‌ని ఢిల్లీ పోలీసులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇందుకు…
Read more...

‘క‌రుణానిధి’ ప్ర‌స్తావ‌న సీఎం విజ‌య్ క్ష‌మాప‌ణ

శాస‌న స‌భ‌లో దివంగ‌త మంత్రి కరుణానిధిని ప్రస్తావించిన తీరుపై తమిళనాడు సీఎం విజయ్ జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా సారీ చెప్పారు. సభలో మర్యాద ఉల్లంఘనపై ప్రతిపక్ష నిరసనను చల్లార్చేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. దివంగత…
Read more...

విద్యార్థుల ఆందోళ‌న‌ను అర్థం చేసుకోండి

జార్ఖండ్ లో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా సీఎం హేమంత్ సోరెన్ కు లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. భారత రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కు మన ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన పునాదుల్లో ఒకటి…
Read more...

12వ బ్రిక్స్ స‌మావేశం భార‌త్ ఆతిథ్యం

12వ బ్రిక్స్) పర్యావరణ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ కార్యక్రమం భారత్ యొక్క 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల ప్రధాన ఇతివృత్తం అయిన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంపై జరుగుతుంది. అధ్యక్ష…
Read more...

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుతో మోదీ మోసం : డీఎంకే

ప్రస్తుత లోక్‌సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు డీఎంకే నేత ఎలాంగోవన్. మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశ పెట్టినప్పుడు బీజేపీ దానిని వ్యతిరేకించిందని అన్నారు. కానీ ఇప్పుడు…
Read more...