Breaking
- మేళ వాయిద్య సంప్రదాయం శ్రీవారికి నాద నీరాజనం
- 50 వేల మందిని తొలగించిన వోక్స్వ్యాగన్
- ఎవరీ అనిల్ చక్రవర్తి ఏమిటా కథ..?
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక
- అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం
- పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
- పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
- రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
- పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
Browsing Category
National
National NEWS
యువత సమస్యలకు లోక్ సభలో చోటు లేదా..?
లోక్సభలో యువత నిరసనలకు సంబంధించిన మూడు ప్రశ్నల సెట్లకు అనుమతి నిరాకరించడం పట్ల సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో అంగీకార నిబంధనల సాకుతో అనుమతించ లేదని…
Read more...
Read more...
తమిళనాడుకు కృష్ణరాజ సాగర్ నుండి నీటి విడుదల
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సీడబ్ల్యూఆర్సీ సూచనతో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ దిగి వచ్చింది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్రానికి కృష్ణసాగర్ నుండి నీటిని విడుదల చేసింది. ఇదిలా ఉండగా దీనిని అడ్డుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చింది…
Read more...
Read more...
విద్వేషాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ లను ఏకి పారేశారు. ఈ రెండూ దేశంలో ప్రజలను కులం పేరుతో, మతం పేరుతో విభజించేందుకు విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆవేదన వ్యక్తం…
Read more...
Read more...
ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు
ఇన్నేళ్లుగా ఎలా రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు ఆర్ఎస్ఎస్ చేస్తోందంటూ బాంబు పేల్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఆయన చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ప్రధానంగా బీజేపీ, విహెచ్ పీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్…
Read more...
Read more...
మేధో పరమైన నక్సల్స్ ను ఏరి పారేయాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు జాతిని ఉద్దేశించి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా ఆయన 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా శనివారం జెండాను ఎగుర వేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మేధోపరమైన…
Read more...
Read more...
భారత దేశం గర్వించ దగిన ప్రధాని మన్మోహన్ సింగ్
ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరిత్ర మన్మోహన్ సింగ్ను అత్యంత ప్రభావవంతమైన ప్రధానిగా గుర్తుంచు కుంటుందని పేర్కొన్నారు. .ఆయనకు వ్యతిరేకంగా జరిగిన లాబీయింగ్ సమన్వయంతో, చక్కగా వ్యవస్థీకరించబడింది. ఇందులో…
Read more...
Read more...
కాంగ్రెస్ హైకమాండ్ తో డీకే శివకుమార్ భేటీ
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావనకు…
Read more...
Read more...
డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదు
కేంద్రం తీసుకు వచ్చిన డీలిమిటేషన్ ప్రక్రియకు తాము ఒప్పుకునేది లేదంటూ అన్ని పార్టీలు ముక్తకంఠంతో ప్రకటించాయి. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ఐక్య కూటమిని నిర్మించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట్ర ఎంపీలతో ఒక కీలక…
Read more...
Read more...
కావేరీ వివాదంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
కావేరీ వివాదంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష విధానంపై అన్నాడీఎంకే తీవ్ర స్తాయిలో మండిపడింది. దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం విజయ్ చంద్రశేకర్ కు విజ్ఞప్తి చేసింది. చారిత్రక…
Read more...
Read more...
సంస్థాగత పరంగా బలోపేతంపై ఎన్సీపీ ఫోకస్
మహారాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది ఎన్సీపీ. ఈ మేరకు పార్టీ నేతలు సునేత్రా పవార్, పార్త్లతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త , జన్ సురక్ష పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి…
Read more...
Read more...