Breaking
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
Browsing Category
National
National NEWS
గంగా, కావేరీ నదుల అనుసంధానం భారత్ అజేయం
గంగా, కావేరీ నదుల అనుసంధానం జరిగితే భారత్ అజేయ శక్తిగా మారుతుందని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గురువారం కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్ట్ కోసం 33 కొత్త క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక సీఎం డీకే…
Read more...
Read more...
నీట్ యుజి పరీక్షను శాశ్వతంగా రద్దు చేయాలి
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను ఉతికి ఆరేశారు సభా సాక్షిగా. దేశ వ్యాప్తంగా గందరగోళానికి,…
Read more...
Read more...
ముంచెత్తిన వర్షం ముంబై అతలాకుతలం
కుండ పోత వర్షం ముంబైని అతలాకుతలం చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది. భారీ ఎత్తున చెట్లు, గోడలు కూలి పోగా రహదారులు ధ్వంసం అయ్యాయి. చాలా చోట్ల పరిస్థితి దారుణంగా ఉంది. మరో వైపు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ…
Read more...
Read more...
ఆర్ఎస్ఎస్ చట్టానికి అతీతం కానే కాదు
కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి. భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన సంస్థలలో ఒకదానిని, దాని నిర్మాణం, ఆర్థిక వివరాల గురించి మరింత వెల్లడించమని అడగవచ్చా అని సంస్థ…
Read more...
Read more...
వేయి శుభములు కలుగు నీకు విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ జూన్ 22న పుట్టిన రోజు. ఆయనకు 52 ఏళ్లు. 2 ఏళ్ల కిందట పార్టీ పెట్టాడు. అంతకు ముందు ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో తను…
Read more...
Read more...
ప్రపంచ స్థాయి ఆయుధ తయారీదారుగా భారత్
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. రాబోయే కాలంలో భారత్ ప్రపంచ స్థాయి ఆయుధ తయారీదారుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో తయారైన 3 యుద్ధనౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు పీఎం తో పాటు నౌకాదళాధిపతి…
Read more...
Read more...
ఏడు బుల్లెట్ ట్రైన్లకు ప్రధానమంత్రి ఆమోదం
కేంద్రంలోని బీజేపీతో కూడిన ఎన్డేయే సర్కార్ తీపి కబురు చెప్పింది. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. శనివారం…
Read more...
Read more...
టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయాలి : ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ ముందు జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తమ…
Read more...
Read more...
మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం
కర్ణాటక మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎంగా కొత్తగా కొలువు తీరిన తర్వాత విజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం మీటింగ్ జరిగింది. సీఎం విజయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు; ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి…
Read more...
Read more...
ఆర్ఎస్ఎస్ ఆదాయ వివరాలు వెల్లడించాల్సిందే
వందేళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు మొట్ట మొదటిసారిగా కోలుకోలేని ఝలక్ ఇచ్చారు కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించి కార్యకలాపాలు, ఆదాయ వ్యయాల వివరాలు…
Read more...
Read more...