Breaking
- యోగా సాధనతో మానసిక, శారీరక ఆరోగ్యం : సీఎం
- ఏడు బుల్లెట్ ట్రైన్లకు ప్రధానమంత్రి ఆమోదం
- హెచ్ సీ ఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు
- కోచ్ లు, కెప్టెన్లపై ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు ఫోకస్
- ఆర్సీబీ హెడ్ కోచ్ రేసులో రవిశాస్త్రి ..?
- సైకిల్ కాంగ్రెస్ కొడుకులను తొక్కుతాం : శ్రీనివవాస్ యాదవ్
- అంగరంగ వైభోగం శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం
- టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయాలి : ఎంపీ
- సూర్యఘర్ కింద ఏపీలో 20 లక్షల సోలార్ కనెక్షన్లు
- ఐపీఎస్ విశాల్ గున్నీ సస్పెన్షన్ పొడిగింపు
Browsing Category
Sports
Sports
ఎంఎస్ ధోనీ వల్లనే ఈ స్థాయిలో ఉన్నా : రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ తో జరిగిన చిట్ చాట్ సందర్భంగా ఇండియన్ లెజెండ్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రస్తావించాడు. ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగానంటే, దానికి…
Read more...
Read more...
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు
ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో 2025, 2026 18,19వ మెగా సీజన్లలో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశకు గురి చేసింది ముంబై ఇండియన్స్. ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాతో పాటు ఇతర…
Read more...
Read more...
వన్డే జట్టు కోసం సంజు శాంసన్ తీసుకోవాలి..?
కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను వన్డే ఫార్మాట్ లో కంటిన్యూ చేయాలని హెడ్ కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడా. అవుననే సమాధానం వస్తోంది క్రికెట్ వర్గాల నుంచి. తాజాగా ఎంపిక చేసిన వన్డే జట్టుకు శాంసన్ పేరు పరిగణలోకి వచ్చినా…
Read more...
Read more...
టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
టీమిండియా టీ20 కెప్టెన్ ఎంపిక కసరత్తు పూర్తైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికైనట్లు సమాచారం. త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్…
Read more...
Read more...
సీఎస్కే హెడ్ కోచ్ ఫ్లెమింగ్ పై అశ్విన్ ఫైర్
భారత జట్టు మాజీ క్రికెటర్ , యూట్యూబర్ , అనలిస్ట్ రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఇండియాలో జరిగిన అత్యంత జనాదరణ పొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) మెగా టోర్నమెంట్ ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్…
Read more...
Read more...
కేంద్ర మార్గదర్శకాల ఆధారంగా క్రీడా విభాగాలు గుర్తింపు
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే 65 క్రీడా విభాగాలకు గుర్తించినట్లు స్పష్టం చేశారు ఏపీ స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా…
Read more...
Read more...
తొక్కిసలాట మృతులకు ఐపీఎల్ ట్రోఫీ అంకితం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ఫైనల్ లో తలపడింది ఆర్సీబీ. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి…
Read more...
Read more...
ఐపీఎల్ విజేత ఆర్సీబీకి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ
ఈ ఏడాది 2026లో నిర్వహించిన సుదీర్ఘ , మెగా ఐపీఎల్ టోర్నీలో సత్తా చాటింది రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు . ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడించింది విజేతగా నిలిచింది.…
Read more...
Read more...
వన్డే మ్యాచ్ లకు శుభ్ మన్ గిల్ సరిపోడు
మాజీ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 19వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్బంగా ఆర్సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలింది గుజరాత్ . కేవలం 20…
Read more...
Read more...
రాయల్స్ రాజసం ఐపీఎల్ టైటిల్ కైవసం
ఐపీఎల్ 19వ సీజన్ కథ ముగిసింది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఛాంపియన్ గా రెండోసారి అవతరించింది. అన్ని విభాగాలలో సమిష్టిగా రాణించింది. తనకు ఎదురే లేదని చాటింది. నిన్నటి దాకా…
Read more...
Read more...