Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Breaking
విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే ఆయన సంచలన నిర్ణయాలు ప్రకటించారు. తమ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు…
Read more...
Read more...
హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
ఈ నెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను, గురుకులాల భవనాలను సిద్ధం చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచేలా అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి…
Read more...
Read more...
మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
తిరుమల తిరుపతి దేవస్తానం (టీటీడీ) రికార్డు సృష్టించింది . లడ్డూల విక్రయాలలో గతంలో ఎన్నడూ లేనంతగా మే నెలలో ఒక కోటి 21 లక్షల లడ్డూలను విక్రయించింది. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. శ్రీవారి పవిత్ర లడ్డూల…
Read more...
Read more...
పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
ఏపీ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాజధానిలోని సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై…
Read more...
Read more...
బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ (రెరా) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. బాలాజీ ఎలిగాన్సియా ప్రాజెక్టులో పెండింగ్లో ఉన్న సదుపాయాలను 60 రోజుల్లోగా పూర్తి చేయాలని డెవలపర్కు రెరా కఠిన ఆదేశాలు జారీ…
Read more...
Read more...
సీఎం రేవంత్ తో దక్షిణాఫ్రికా ఉప రాష్ట్రపతి భేటీ
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు ఆస్కారంగా ఉందని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ ఇన్స్టిట్యూట్లో, దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి మషటైల్ తో పాటు ప్రతినిధి బృందంతో కీలక సమావేశం…
Read more...
Read more...
తమిళనాడు డీజీపీగా మహేష్ కుమార్ అగర్వాల్
తమిళనాడు రాష్ట్రంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎంగా టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కొలువు తీరారు. ఇప్పటికే అత్యంత నిజాయతీ కలిగిన సీనియర్ పోలీస్ ఆఫీసర్లను కీలక పోస్టులలో ఎంపిక చేస్తూ వచ్చారు. తాజాగా…
Read more...
Read more...
భారత్ పై కొత్త సుంకాలను ప్రతిపాదించిన అమెరికా
భారత్ కు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే సుంకాలు పెంచుతూ ప్రవాస భారతీయులకు నిద్ర లేకుండా చేశాడు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. బలవంతపు కార్మిక నిబంధనలపై భారత్పై కొత్త…
Read more...
Read more...
చెర్రీ పెద్ది మూవీ టికెట్ రేట్ల పెంపు
బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన చిత్రం పెద్ది. ఈ సినిమా లో రామ్ చరణ్, జాహ్నవి కపూర్, శివ రాజ్ కుమార్ , జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. నిన్నటి వరకు ఉత్కంఠ రేపింది టికెట్ ధరల పెంపు…
Read more...
Read more...
టీటీడీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పటిష్ట చర్యలు
విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని…
Read more...
Read more...