Breaking
- మేళ వాయిద్య సంప్రదాయం శ్రీవారికి నాద నీరాజనం
- 50 వేల మందిని తొలగించిన వోక్స్వ్యాగన్
- ఎవరీ అనిల్ చక్రవర్తి ఏమిటా కథ..?
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక
- అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం
- పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
- పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
- రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
- పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
Browsing Category
Breaking
పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది అని పేర్కొన్నారు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు కొణిదల . పర్యావరణ పరిరక్షణకు 20 ఏళ్ల ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.…
Read more...
Read more...
పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పట్టుదలతో ప్రయత్నిస్తే, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే నేటి నిరుద్యోగ యువతీ, యువకులు భవిష్యత్తులో ఉద్యోగులుగా, అధికారులుగా స్థిరపడొచ్చని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పొంగులేటి…
Read more...
Read more...
సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
తమిళనాడు ప్రభుత్వం పెట్టుబడిదారులకు సంపూర్ణ సహాయ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు మంత్రి కీర్తన. శాసన సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. రాణిపేటలోని జేకే టైర్ యూనిట్ గురించి ప్రస్తావించారు.…
Read more...
Read more...
రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లోని షామీర్ పేట్ లో జరగిన పార్టీ…
Read more...
Read more...
పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
వనపర్తి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తూడి మేఘారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఇచ్చి సీటు…
Read more...
Read more...
హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తనను…
Read more...
Read more...
కొండా సురేఖ బర్తరఫ్.. డాక్టర్ కేఏ పాల్ ఆహ్వానం
ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. తాజాగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఏఐసీసీ మంత్రి పదవి నుంచి తప్పించింది. తక్షణమే రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా…
Read more...
Read more...
‘ఐ యామ్ గేమ్’ చివరి నిమిషంలో వాయిదా
నహాస్ హిదాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం 'ఐ యామ్ గేమ్' తెలుగు విడుదలలో ఊహించని అడ్డంకి ఏర్పడింది. ఈ చిత్రానికి దుల్కర్ సల్మాన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్ , కాయదు లోహర్ వంటి ప్రముఖ నటులు ఈ…
Read more...
Read more...
ఓటర్ల జాబితా నుండి రాఘవ్ చద్దా పేరు తొలగింపు
పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరును పొరపాటుగా మరొక ప్రాంతానికి మారినట్లు వర్గీకరించారని బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. దీని వెనుక పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్య ఉందని ఆయన విమర్శించారు. తాను…
Read more...
Read more...
ఆటోమొబైల్ రంగంలో ఆవిష్కరణలు చేపట్టాలి : నరేంద్ర మోదీ
ఆటోమొబైల్ రంగం అత్యుత్తమ ప్రమాణాలను పాటించాలని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనిచ భారతదేశ రవాణా (మొబిలిటీ) వ్యవస్థలో వస్తున్న మార్పులకు మద్దతు ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని…
Read more...
Read more...