Browsing Category

Breaking

మెరుగైన పాల ఉత్ప‌త్తి కోసం స‌ర్కార్ ప్ర‌య‌త్నం

త‌మిళ‌నాడు టీవీకే స‌ర్కార్ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తి, శీతలీకరణ ,సేకరణ ప్రక్రియలో ఆటోమేషన్‌ను పెంచేందుకు గాను పథకాలను ప్రకటించింది. రోగులకు స్వచ్ఛమైన , పోషకమైన పాలను అందించడానికి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాల…
Read more...

ఆర్టీసీని ఆగ‌మాగం చేసిన రేవంత్ రెడ్డి స‌ర్కార్

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు నిప్పులు చెరిగారు రాష్ట్ర స‌ర్కార్ పై. రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారింద‌న్నారు. ఓ వైపు వేదిక‌ల‌పై ఆర్టీసీ లాభాల బాట‌లో ఉంద‌ని అబ‌ద్దాలు చెబుతున్నాడ‌ని, మ‌రో వైపు ఆర్టీసీ…
Read more...

రూ.6 కోట్లతో అన్ని హాస్టళ్లకూ శానిటరీ కిట్ల పంపిణీ

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దేశించుకున్న ‘విజన్–2047’ లక్ష్యాలను చేరుకునే క్రమంలో భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య,…
Read more...

పారిశ్రామిక హ‌బ్ గా ‘అన‌కాప‌ల్లి’ కాబోతోంది

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వ‌స్తున్నాయ‌ని, పెట్టుబ‌డిదారులు, కంపెనీలు ఏపీకి క్యూ క‌డుతున్నాయ‌ని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు,…
Read more...

ఉత్త‌రాంధ్ర‌కు గోదావ‌రి జ‌లాలు ఆగ‌నున్న వ‌ల‌స‌లు

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టాయి. పాయకరావుపేట వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి ప్రవహించిన గోదారమ్మకు జ‌నం నీరాజ‌నాలు ప‌లికారు. అనకాపల్లికి గోదారమ్మ తరలి వచ్చిన భావోద్వేగ వాతావరణం మధ్య పోలవరం ఎడమ…
Read more...

టీటీడీ ఆలయాల్లో వైభవంగా గోకులాష్టమి వేడుకలు

శ్రీకృష్ణ జన్మోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ, వాహనసేవ, గోపూజ, ఆస్థానం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. శ్రీకృష్ణ పరమాత్ముని…
Read more...

చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. చేనేత వస్త్రాల తయారీలో ముఖ్యమైన నూలును పెట్టుబడిగా రుణ రూపేణా సరఫరా చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. నేతన్నలు తయారు చేసిన చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసిన తరవాత ఆప్కో అధికారులు సరఫరా…
Read more...

హ్యాపీ బ‌ర్త్ డే పవ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల

సినీ న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా పేరు పొందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల పుట్టిన రోజు ఇవాళ‌. ఆయ‌న ఫిబ్ర‌వ‌రి 2, 1971లో మొగ‌ల్తూరులో పుట్టారు. ఆయ‌న తండ్రి ఓ సాధార‌ణ కానిస్టేబుల్. త‌ల్లి ఉన్నారు. ఆయ‌నకు ఇద్ద‌రు సోద‌రులు ఒక‌రు మెగాస్టార్…
Read more...

తమిళనాడు అసెంబ్లీ, సచివాలయాలు త‌ర‌లింపు..?

ఘన‌మైన చ‌రిత్ర‌కు ద‌ర్ప‌ణంగా నిలిచిన త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌, స‌చివాల‌యాల‌ను త్వ‌ర‌లోనే త‌ర‌లించ‌నున్నారు. తమిళనాడు ప్రభుత్వం, శాసనసభకు కేంద్రంగా ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుండి వీటిని తరలించడం అనేది రాష్ట్రానికి ఒక ముఖ్యమైన పరిపాలనా పరమైన…
Read more...

మరికవలస గిరిజన పాఠశాల తరలింపుపై జ‌గ‌న్ ఫైర్

మాజీ సీఎం, వైసీపీ బాస్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆయ‌న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. మరికవలస గిరిజన పాఠశాల తరలింపుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.…
Read more...