Breaking
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
Browsing Category
Breaking
బతికినంత కాలం జీవించు ఇళయరాజా
మ్యూజిక్ మ్యాస్ట్రో , లివింగ్ లెజండ్ ఇళయ రాజా పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా దేశ, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారతీయ సంగీత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర ఏర్పాటు చేసుకున్న అరుదైన…
Read more...
Read more...
మిత్ర ధర్మాన్ని పాటించాలి మళ్లీ పవర్ లోకి రావాలి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు సర్ ప్రక్రియపై. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలకు సర్ పై వర్క్ షాప్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై…
Read more...
Read more...
టీవీకే ప్రతిపాదన తిరుమావలవన్ తిరస్కరణ
విదుతలై చిరుతైగల్ కచ్చి ఎంపీ తోల్. తిరుమావలవన్ సంచలన ప్రకటన చేశారు. తిరుచ్చి తూర్పు ఉప ఎన్నిక పోటీ చేయాలని టీవీకే పార్టీ చీఫ్, సీఎం జోసెఫ్ చంద్రశేఖర్ విజయ్ తనను పోటీ చేయాల్సిందిగా ప్రతిపాదించారు. బంపర్ ఆఫర్ ను…
Read more...
Read more...
12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు.…
Read more...
Read more...
సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా రాజకీయ నేతల ఏజెంట్
తెలంగాణ అమరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణపై ఆంధ్రా నాయకుల పెత్తనాన్ని సహించబోమని టీఆర్ఎస్ ఛీప్ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన "ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన" పై…
Read more...
Read more...
కేంద్ర మార్గదర్శకాల ఆధారంగా క్రీడా విభాగాలు గుర్తింపు
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే 65 క్రీడా విభాగాలకు గుర్తించినట్లు స్పష్టం చేశారు ఏపీ స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా…
Read more...
Read more...
పారదర్శకంగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా…
Read more...
Read more...
ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం ట్రస్ట్ ఏర్పాటు
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (EHS) ఒక ప్రత్యేక ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు ప్రకటించారు. ఈ ట్రస్ట్ను రాబోయే రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగ…
Read more...
Read more...
పల్లకిపై దివ్య విహారం భక్తులకు ఆధ్యాత్మిక పరవశం
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. స్వామి వారు మోహినీ అలంకారంలో పల్లకిపై దివ్యంగా విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు గ్రామ వీధుల్లో విహరించిన…
Read more...
Read more...
పంచాయతీలకు పన్ను ఎగవేతల్ని ఉపేక్షించం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాల’ని స్పష్టం చేశారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు…
Read more...
Read more...