Breaking
- మేళ వాయిద్య సంప్రదాయం శ్రీవారికి నాద నీరాజనం
- 50 వేల మందిని తొలగించిన వోక్స్వ్యాగన్
- ఎవరీ అనిల్ చక్రవర్తి ఏమిటా కథ..?
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక
- అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం
- పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
- పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
- రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
- పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
Browsing Category
Breaking
‘వారణాసి’ కోసం రాజమౌళి రూ. 300 కోట్లతో ప్రచారం..?
దమ్మున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న. తను ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా తో కలిసి వారణాసి మూవీ తీస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు షూటింగ్ శరవేగంగా…
Read more...
Read more...
రూప చక్రవర్తితో కలిసి ఏఆర్ రెహమాన్ ‘ఆత్మకథ’
యావత్ ప్రపంచం మెచ్చిన భారత్ కు చెందిన అరుదైన సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ (ఏఆర్ రెహమాన్ ). ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. తర్వాత సూఫీ మతంలోకి మారాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ప్రాణం పోశాడు. తనదైన సంగీతంతో ఇండియాలోనే…
Read more...
Read more...
1.04 కోట్ల మంది ప్రయాణంతో మెట్రో రికార్డ్
తమిళనాడు రాజధాని చెన్నై అరుదైన రికార్డు నమోదు చేసింది. ఒక్క ఆగస్టు నెలలో 1.04 కోట్ల మంది ఈ మెట్రో రైళ్ల ద్వారా ప్రయాణం చేశారు. ఇది ఎవరూ ఊహించ లేదని మెట్రో నిర్వణ సంస్థ వెల్లడించింది. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)…
Read more...
Read more...
నూతన విధానంతో భక్తులకు వేగంగా లగేజీ సేవలు
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లగేజీ నిర్వహణ వ్యవస్థలో తీసుకు రానున్న మార్పులపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో…
Read more...
Read more...
ఉత్తరాంధ్ర కల సాకారం దిశగా మరో ముందడుగు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆయన ప్రధానంగా ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. వృధాగా పోతున్న కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో…
Read more...
Read more...
సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలి : లోకేష్
రాష్ట్రంలో గత ఏడాది చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్పలితాలను ఇస్తోందని , ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి…
Read more...
Read more...
స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకోవాలి
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్ గా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఆయన రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా…
Read more...
Read more...
7.8 శాతం వృద్ధిని ప్రశంసించిన ప్రధాని మోదీ
2026-27 ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (Q1) భారతదేశం సాధించిన 7.8% GDP వృద్ధిని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్వాగతించారు. దేశ ఆర్థిక పటిష్టత, విధానపరమైన స్థిరత్వం మరియు 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషికి ఇది బలమైన…
Read more...
Read more...
ఇండియా కూటమి ప్రధానిగా రాహుల్ గాంధీ
ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీకి తమ పార్టీ తరపున మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హర్షం…
Read more...
Read more...
ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ రిటైర్మెంట్
అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ సాకర్ నుండి తన రిటైర్మెంట్ను ప్రకటించారు. 2022లో ప్రపంచ కప్ గెలిచి, ఈ క్రీడ యొక్క గొప్ప ఆటగాళ్ల సరసన తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తన 21 ఏళ్ల జాతీయ జట్టు సేవకు దీనితో ముగింపు పలికారు.…
Read more...
Read more...