Breaking
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
Browsing Category
Breaking
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితాను ప్రకటించింది. మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్లకు ఉత్తమ నటుడు, యామీ గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం వెల్లడించింది. భారతీయ సినిమా రంగంలో వివిధ విభాగాలలో సాధించిన అత్యుత్తమ విజయాలను…
Read more...
Read more...
పరిశ్రమల స్థాపనతో వెల్లువెత్తున్న సీఎస్ఆర్ ఫలాలు
పెద్ద ఎత్తున పరిశ్రమ స్థాపనతో సీఎఎస్ఆర్ ఫండ్స్ వెల్లువెత్తుతున్నాయని, ఆ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పన సాధ్యమవుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. పరిశ్రమలంటేనే సీబీఎన్ అని, సీబీఎన్…
Read more...
Read more...
840 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
హైడ్రా హైదరాబాద్ లో దూకుడు పెంచింది. నగరం నలువైపులా భారీ ఆపరేషన్లను నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. వీటి విలువ రూ. 30 వేల కోట్లకు…
Read more...
Read more...
అమెరికన్ సైనికుల మృతి బాధాకరం : డొనాల్డ్ ట్రంప్
మధ్య ప్రాచ్యంలో యుద్ద వాతావరణం కొనసాగుతోంది. ఇరాన్ పై ఏకపక్షంగా అమెరికా సేనలు దాడులకు దిగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇరాన్. ఇప్పటికే ప్రతీకార చర్యలకు దిగింది. ఒప్పందం మేరకు అమెరికా తన దాడులను గనుక నిలపక పోతే…
Read more...
Read more...
‘మిషన్ ఆగమన్’ ప్రయోగం విజయవంతం
‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ అయిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్…
Read more...
Read more...
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై దాడులు తగదు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులపై పోలీసుల చర్యను ఆప్, ప్రతిపక్షాలు…
Read more...
Read more...
ఇన్వెస్ట్మెంట్స్ ఇండెక్స్ లో తెలంగాణకు 10వ స్థానం
నీతి ఆయాగ్ కీలక ప్రకటన చేసింది. దేశంలోని ఆయా రాష్ట్రాలకు సంబంధించి పెట్టుబడుల ఇండెక్స్ ను ప్రకటించింది . తాజాగా విడుదల చేసిన నీతి ఆయోగ్ 'పెట్టుబడులకు అనుకూలత సూచీ' 2026లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. బలమైన వ్యాపార వాతావరణం,…
Read more...
Read more...
ఉద్యమకారులకు చట్టబద్దమైన గుర్తింపు ఇవ్వాలి
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు చట్ట బద్దమైన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కీలక చర్చలు జరిపారు. చట్టబద్ధమైన గుర్తింపుతో పాటు…
Read more...
Read more...
సోనమ్ వాంగ్చుక్ దీక్ష భగ్నం..ఆస్పత్రికి తరలింపు
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు పర్యావరణ వేత్త, ప్రజాస్వామిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్. ఆయన గత 20…
Read more...
Read more...
అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తే సర్వనాశనం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లో ఉన్నతాధికారి రెజాయి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కీలక…
Read more...
Read more...