Breaking
- రూ.6 కోట్లతో అన్ని హాస్టళ్లకూ శానిటరీ కిట్ల పంపిణీ
- పారిశ్రామిక హబ్ గా ‘అనకాపల్లి’ కాబోతోంది
- ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు ఆగనున్న వలసలు
- టీటీడీ ఆలయాల్లో వైభవంగా గోకులాష్టమి వేడుకలు
- చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ ఖుష్ కబర్
- హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ కొణిదల
- తమిళనాడు అసెంబ్లీ, సచివాలయాలు తరలింపు..?
- మరికవలస గిరిజన పాఠశాల తరలింపుపై జగన్ ఫైర్
- ‘వారణాసి’ కోసం రాజమౌళి రూ. 300 కోట్లతో ప్రచారం..?
- రూప చక్రవర్తితో కలిసి ఏఆర్ రెహమాన్ ‘ఆత్మకథ’
Browsing Category
Social
Social
రూ. 130 కోట్లతో వెల్లింగ్టన్ రిజర్వాయర్ పునరుద్దరణ
తమిళనాడు రాష్ట్రం కడలూర్ జిల్లాలోని తిట్టకుడి సమీపంలో గల కీల్చెరువై వద్ద ఉన్న 100 ఏళ్ల నాటి వెల్లింగ్టన్ జలాశయం రూ. 130 కోట్ల వ్యయంతో భారీ పునరుద్ధరణ పనులకు లోనవుతోంది. జలాశయం యొక్క కట్ట తరచుగా బలహీనపడటం, తెగి పోవడం వంటి సమస్యలకు…
Read more...
Read more...
తక్కువ ధర యూరియాతో రైతులకు ప్రమాదం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎరువుల ధరలలో వ్యత్యాసం ఉండడం వల్ల రైతులు తక్కువ ధరకు లభించే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ లను వాడుతున్నారని దీని వల్ల తీవ్రంగా నష్ట పోతున్నారని…
Read more...
Read more...
విద్యార్థులకు నైతిక విలువతో కూడిన విద్య ముఖ్యం
విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక అవగాహనతో పాటు సనాతన ధర్మంపై జ్ఞానాన్ని పెంపొందించడమే “సద్గమయ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా. మేడసాని మోహన్ స్పష్టం చేశారు. టీటీడీ హిందూ ధర్మ…
Read more...
Read more...
విద్యా శాఖ టి శాట్ మధ్య అవగాహన ఒప్పందం
విద్యా ప్రసారాల కోసం పాఠశాల విద్యాశాఖ, టి - శాట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, టి శాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల రెడ్డిల సంతకాలు చేశారు. 'తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం', '10వ తరగతి…
Read more...
Read more...
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలు సన్నద్ధం
ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు…
Read more...
Read more...
ప్రపంచ విద్యా కేంద్రంగా హైదరాబాద్ : సీఎం
హైదరాబాద్ ను ప్రపంచ విద్యా వేదికగా మారుస్తామని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. విదేశీ పర్యటనలో భాగంగా ఆయన లండన్ లో ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడుల విషయంలో తెలంగాణను ఒక…
Read more...
Read more...
రైతులు, వ్యవసాయ కూలీలకు అండగా ఉంటాం : కీర్తన
ఎన్ఎల్సీ విషయంలో రైతుల పక్షాన టీవీకే ప్రభుత్వం నిలబడుతుందని ప్రకటించారు మంత్రి కీర్తన. ప్రాజెక్టుల కోసం తమ భూములు, ఇళ్లను అప్పగించిన కడలూరు జిల్లా రైతులు , వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న నిరంతర సమస్యలను ప్రస్తావిస్తూ ఏఐడీఎంకే ఎమ్మెల్యే…
Read more...
Read more...
ఎలి నినో ప్రభావం రైతులు జర భద్రం : ఉత్తమ్ వార్నింగ్
రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో రోజు రోజుకు నీటి లభ్యత అడుగంటి పోతోందన్నారు. వర్షపాత లోటు కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రైతులకు…
Read more...
Read more...
రాష్ట్రంలో రూ.6.86 కోట్లతో 2 ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు
బీసీ విద్యార్థులు ఐఐటీ - జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటేలా కూటమి ప్రభుత్వం రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ద్వారా 320 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. రూ.6.86 కోట్లతో ఈ…
Read more...
Read more...
రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలి
రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,…
Read more...
Read more...