Browsing Category

Social

Social

ఆక్వా రంగం అభివృద్దికి కూట‌మి ప్ర‌భుత్వం తోడ్పాటు

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆక్వా రంగం సంక్షోభానికి గురి కాకుండా త‌మ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేసింద‌ని, ఆస‌రాగా నిలిచింద‌ని చెప్పారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గ‌తంలో 2019–24 మధ్య రూ.2,140 కోట్ల బడ్జెట్ కేటాయించి రూ.3,000 కోట్లు ఖర్చు…
Read more...

2 ల‌క్ష‌ల మందిని ప్ర‌భుత్వ‌ బ‌డుల్లో చేర్పించాలి : లోకేష్

ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు 2 లక్షల మంది విద్యార్థులను మార్చడమే తాము ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ…
Read more...

రాష్ట్రంలో ఎక్క‌డా ఎరువుల కొర‌త లేదు

ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ రైతుల ప్ర‌యోజ‌నాలను కాపాడేందుకు కృషి చేస్తోంద‌ని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. శాస్త్ర‌వేత్త‌ల‌ సిఫార్సుల మేరకే ప్రాంతాల వారీగా…
Read more...

కూట‌మి పాల‌న‌లో వ్య‌వ‌సాయానికి పున‌ర్ వైభ‌వం

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతుకు భరోసా కల్పించి, వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకు రావడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమ‌వారం గుంటూరులో లాంఫాం నందు గ‌ల…
Read more...

సీబీటీ ద్వారా 202 బోద‌న పోస్టుల భ‌ర్తీ

తెలంగాణ విద్యా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సీబీటీ ద్వారా ఇక నుంచి ప‌రీక్ష‌లు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు అధికారికంగా ఇవాళ 202 బోధ‌న‌కు సంబంధించి పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. DIETలు, CTEలు, IASE ,…
Read more...

టీచర్లు ఛేంజ్ మేకర్లుగా తయారు కావాలి : లోకేష్

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజా ప్రభుత్వం టీచర్లను లీడర్లు భావిస్తోందని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఇనస్తామని పేర్కొన్నారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు…
Read more...

పొగాకు గిట్టుబాటు ధరకు కూటమి స‌ర్కార్ భరోసా

వర్జీనియా (FCV) పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సరాసరి ధర కిలోకు రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు జరిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం…
Read more...

రైతు ఉత్ప‌త్తి సంఘాల‌కు నేష‌న‌ల్ ఆగ్రో ఫౌండేష‌న్ కృషి

నేషనల్ ఆగ్రో-వాల్‌మార్ట్ ఫౌండేష‌న్ శుక్ర‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రైతు ఉత్ప‌త్తిదారుల సంఘాలకు మ‌ద్దతు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. మార్కెట్‌కు సిద్ధంగా ఉన్న సంస్థలుగా మార్చడం, నీటి భద్రతను కల్పించడం, 12,500…
Read more...

నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా, సకాలంలో సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశ పెట్టిన APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీ నుంచి కృష్ణా, కాకినాడ…
Read more...

రైతుల‌ను ఇబ్బంది పెడితే డీల‌ర్ల‌పై కేసులు

రాష్ట్రంలో ఎరువుల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఖరీఫ్-2026 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఎరువుల లభ్యత, పంపిణీ, నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…
Read more...