Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Social
Social
మత్స్యకార మహిళలకు సీవీడ్ సాగులో శిక్షణ
మత్స్య కారుల సేవలో బహిరంగ సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లను ముఖ్యమంత్రి తిలకించారు. అలాగే సీవీడ్, తీర ప్రాంత నిఘా కేంద్రాన్ని సందర్శించారు. తీర ప్రాంతంలో సముద్రపు నాచు సాగు చేసేలా మత్స్య కార మహిళలకు శిక్షణ ఇచ్చే…
Read more...
Read more...
స్త్రి నిధి బ్యాంక్ మహిళల అభ్యున్నతికి ఆలంబన
ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్త్రి నిధి బ్యాంకు మహిళలకు ఆలంబనగా నిలుస్తోందని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి సీతక్క. ప్రజాభవన్లో జరిగిన ‘స్త్రీ నిధి యాన్యువల్ యాక్షన్ ప్లాన్’ అమలు కార్యక్రమానికి ముఖ్య…
Read more...
Read more...
రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం
దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు…
Read more...
Read more...
రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం
రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు…
Read more...
Read more...
ముమ్మర ప్రచారం ‘ఆమెకు అండగా నిలబడదాం’
రాష్ట్రంలో గత కొంత కాలంగా వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు ఇలా అనేక రకాలుగా చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతా విభాగం డీజీపీ గా ఉన్న చారు సిన్హా దీనిపై పూర్తిగా దృష్టి…
Read more...
Read more...
ఈ ఏడాది యధావిధిగా ఇంటర్ అడ్మిషన్స్
ఇంటర్ బోర్డును విలీనం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ఏడాది కూడా ఇంటర్ అడ్మిషన్లు యధావిధిగా కొనసాగనున్నాయి. ప్రస్తుతానికి అడ్మిషన్లు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. అసెంబ్లీ…
Read more...
Read more...
జూన్ 1 నుంచి డెల్టా ప్రాంతాలకు సాగు నీరు
శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం అదనపు నీటి లభ్యత లేదని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. కాలువల నిర్వహణ పనులు మే 2 నుంచి ప్రారంభమయ్యాయని, జూన్ 1 నుంచి కృష్ణా తూర్పు డెల్టా, జూలై 1 నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటి విడుదల చేయనున్నట్లు…
Read more...
Read more...
సాగుకు సమగ్ర నీటి ప్రణాళిక సిద్ధం
ఖరీఫ్–2026 సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సమయానికి సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖతో సమన్వయం చేస్తూ సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నామని…
Read more...
Read more...
బీజేపీ ర్యాలీతో ట్రాఫిక్ జామ్ మంత్రిపై మహిళ కన్నెర్ర
ముంబైలో ఓ మహిళ సంచలనంగా మారారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళా సంకల్ప్ పేరుతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓ సామాన్య మహిళను ఇది తీవ్ర ఇబ్బందికి గురి…
Read more...
Read more...
సేంద్రియ వ్యవసాయం భవిష్యత్తుకు సోపానం
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం మారుటేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో…
Read more...
Read more...