Breaking
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులు
- ఫిక్కీ మహిళా సంస్థకు ఎకరం స్థలం : సీఎం
- ఓటీటీలో 17.5 మిలియన్ల వ్యూస్ తో ప్రభాస్ రికార్డ్
- ఏ రైతుకూ ఇబ్బంది కలగకూడదు : సీఎం
- నకిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్
- ‘జన నాయగన్’ సినిమా టీ-షర్ట్లకు భారీ డిమాండ్
- జపాన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు సీఎం కంగ్రాట్స్
- ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్ ప్రధాన ఆకర్షణగా యశ్
- సోనమ్ వాంగ్చుక్ ను వేరే ఆస్పత్రికి మార్చలేం
Browsing Category
Social
Social
పొగాకు గిట్టుబాటు ధరకు కూటమి సర్కార్ భరోసా
వర్జీనియా (FCV) పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సరాసరి ధర కిలోకు రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు జరిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం…
Read more...
Read more...
రైతు ఉత్పత్తి సంఘాలకు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ కృషి
నేషనల్ ఆగ్రో-వాల్మార్ట్ ఫౌండేషన్ శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మార్కెట్కు సిద్ధంగా ఉన్న సంస్థలుగా మార్చడం, నీటి భద్రతను కల్పించడం, 12,500…
Read more...
Read more...
నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా, సకాలంలో సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశ పెట్టిన APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీ నుంచి కృష్ణా, కాకినాడ…
Read more...
Read more...
రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై కేసులు
రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఖరీఫ్-2026 వ్యవసాయ సీజన్కు సంబంధించి రాష్ట్రంలో ఎరువుల లభ్యత, పంపిణీ, నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…
Read more...
Read more...
నీట్ పేపర్ లీక్ పై కాక్రోచ్ పార్టీ ఆందోళన
అభిజిత్ దీప్కే సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై ఆందోళనకు శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన…
Read more...
Read more...
నీట్ యయుజి 2026 రీ టెస్టుకు 8.5 శాతం గైర్హాజర్
దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నీట్ యుజి 2026 రీ టెస్టు పూర్తయింది. ఈ టెస్టుకు 8.5 శాతం విద్యార్థులు గైర్హాజర్ అయ్యారు. మరో వైపు చిరునామా గందరగోళంతో ముగ్గురు పరీక్షకు దూరం అయ్యారు. ఇక పరీక్ష పరంగా చూస్తే…
Read more...
Read more...
ఎరువుల వినియోగం కోసం ప్రత్యేకంగా యాప్
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ఎరువుల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో…
Read more...
Read more...
అన్నదాతకు అండగా ‘అన్నదాత సుఖీభవ’
రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల…
Read more...
Read more...
రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రో ఇరిగేషన్ రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీ కంపెనీలను ఎంకరేజ్ చేద్దాం అన్నారు.…
Read more...
Read more...
తోతాపూరి మామిడి రైతులకు ఖుష్ కబర్
ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. తోతాపూరి మామిడి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ రైతులకు నష్టం జరగకూడదన్న సంకల్పంతో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తోతాపూరి…
Read more...
Read more...