Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Social
Social
పారదర్శకంగా యూరియా పంపిణీ : అచ్చెన్నాయుడు
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వైసీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది.
ఖరీఫ్ 2025 కొరకు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను రాష్ట్రంలో 8.70 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు మంత్రి…
Read more...
Read more...
ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్
ఏపీ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే అంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు, దీనిద్వారా భూ యజమానులకే కాకుండా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఒక గుర్తింపు సంఖ్యను…
Read more...
Read more...
చంద్రబాబు సారథ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం ఫలితమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన తరువాత…
Read more...
Read more...
గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగి
భారత దేశానికి చెందిన రూబుల్ నాగి సంచలనంగా మారారు. తను దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమమైన ఉపాధ్యాయురాలి పురస్కారం అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారత ఉపాధ్యాయుడిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయంగా…
Read more...
Read more...
ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వెంటనే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్,…
Read more...
Read more...
అమెరికా నిర్ణయం ఆక్వా రంగం బలోపేతం
అమెరికా సర్కార్ తాజాగా ప్రకటించిన టారిఫ్ తగ్గింపుతో ఏపీలోని ఆక్వా రంగానికి మరింత ఆసరా కల్పించేందుకు దోహద పడుతుంది. ఈ సందర్బంగా స్పందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్…
Read more...
Read more...
రుతు ఆరోగ్యం బాలికల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కోట్లాది మంది బాలికలు, యువతులు, మహిళలు ప్రతి నెలా మెన్సస్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ప్రత్యేకించి బాలికల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రత్యేకించి నెల…
Read more...
Read more...
జనసేన ఎమ్మెల్యే వ్యవహారంపై సమగ్ర విచారణ
జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్ల ఆయన అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బాధితురాలు ధైర్యంగా బయటకు…
Read more...
Read more...
గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
మొజాంబికన్ సామాజిక కార్యకర్త గ్రాకా మాచెల్ కు అరుదైన గౌరవం లభించింది. తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ శాంతి బహుమతి దక్కింది. ఇదిలా ఉండగా గ్రాకా మాచెల్ విద్య , ఆరోగ్యంలో విశేషంగా కృషి చేశారు. 2025 ఇందిరా గాంధీ శాంతి,…
Read more...
Read more...
స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు
వ్యవసాయం దండుగ కాదని అది పండుగ అని అందుకే తమ సర్కార్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా…
Read more...
Read more...