Breaking
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
Browsing Category
Social
Social
రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రో ఇరిగేషన్ రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీ కంపెనీలను ఎంకరేజ్ చేద్దాం అన్నారు.…
Read more...
Read more...
తోతాపూరి మామిడి రైతులకు ఖుష్ కబర్
ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. తోతాపూరి మామిడి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ రైతులకు నష్టం జరగకూడదన్న సంకల్పంతో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తోతాపూరి…
Read more...
Read more...
విద్య తోనే వికాసం..విజయం : ఎస్. సవిత
విద్యతోనే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని, సమాజంలో బీసీ బాలికలకు నాణ్యమైన విద్య అందించాలన్న ఫూలే దంపతుల సంకల్పానికి ఎంజేపీ గురుకుల కళాశాల నిదర్శనమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు.…
Read more...
Read more...
గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ
రాష్ట్ర ఉద్యానవన రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును…
Read more...
Read more...
ధాన్యం సేకరణ బకాయిలు సకాలంలో చెల్లించాం
గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం సేకరణ బకాయిలు పెండింగ్లో ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674.47 కోట్ల పాత బకాయిలను పూర్తిగా చెల్లించి రైతులకు అండగా నిలిచిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతు…
Read more...
Read more...
ప్రభుత్వ బడుల మూసివేత మానుకోవాలి : హరగోపాల్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ స్కూల్స్ కు సంబంధించి టీచర్లు, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని తక్షణమే మూసి వేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై సర్వత్రా నిరసన…
Read more...
Read more...
పేపర్ లీక్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం
మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనా కాలంలో లెక్కకు మించి ప్రధాన పరీక్షలన్నీ లీకులకు కేరాఫ్ గా మారి పోయాయి. తాజాగా ఈ ఏడాది 2026లో నిర్వహించిన నీట్ - యుజి ఎగ్జామ్ తో పాటు సీబీఎస్ఈ -12 పరీక్షలు పూర్తిగా లీకులకు కేరాఫ్ గా మారి పోయాయి.…
Read more...
Read more...
యంగ్ ఇండియా స్కూల్స్ తో విద్యా విప్లవం
తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తోందని, దీని ద్వారా సామాజిక అంతరాలు లేని విద్య ప్రతి ఒక్కరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశంలో కీలక ప్రసంగం చేశారు.…
Read more...
Read more...
వర్జీనియా పొగాకు రైతులకు ఏపీ సర్కార్ ఊరట
వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి సమన్వయంతో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా, కొనుగోళ్లు…
Read more...
Read more...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆమెను రాజ్యసభకు పంపించాలని ఏఐసీసీ అధిష్టానం నిర్ణయించింది. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పార్టీకి అందించిన సేవలకు…
Read more...
Read more...