Browsing Category

Social

Social

త‌మిళ‌నాడులో ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీకి బ్రేక్

త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల‌కు మేలు చేకూర్చేలా తీపి క‌బురు చెప్పారు. అడ్డ‌గోలు ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీకి బ్రేక్ వేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజకీయ…
Read more...

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో నాణ్య‌మైన విద్య

సీఎం ఎ .రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగులు, ఉన్నత వ‌ర్గాల పిల్ల‌లు న‌ర్స‌రీ, ఎల్‌కేజీ, యూకేజీకి వెళుతున్నారని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి మొద‌లు పెడుతున్నారని అన్నారు. దీన్ని మార్చేందుకు మేం…
Read more...

నూత‌న బీటీ ప‌త్తి ర‌కం విత్త‌నాలు పంపిణీ : అచ్చెన్నాయుడు

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకం ‘లాం బీజీ టూ-2208 (ఆదిత్య బీజీ-2)’ విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. విజయవాడలోని…
Read more...

మామిడి రైతుల‌కు ఏపీ స‌ర్కార్ భ‌రోసా

తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోత‌పూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు,…
Read more...

మెగా డీఎస్సీ 2025ని ప‌కడ్బందీగా నిర్వ‌హించాం

ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త కొన్ని రోజుల నుంచి మెగా డీఎస్సీ 2025కి సంబంధించి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు స్పందించింది విద్యా శాఖ‌. మెగా డీఎస్సీ ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాం అన్నారు కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర‌ర్. అభ్యర్థులు…
Read more...

మహిళలను నాయకురాళ్లుగా తీర్చి దిద్దడమే లక్ష్యం

మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే కట్టుబడి పని చేస్తోందని, మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా చట్టసభల్లో 33 శాతం టికెట్లు కేటాయించాలని మహానాడు వేదికగా పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర…
Read more...

పోల‌వ‌రం ప‌నులు ప‌రిశీలించిన‌ బెర్గెర్ బృందం

పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుడు సీన్ హించి బెర్గెర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. ఆ తరువాత సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తొలి రోజు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, 2 లను పరిశీలించిన ఆయన రెండో రోజు ఎర్త్ కం…
Read more...

నీటి పారుద‌ల రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చాం

ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన టీడీపీ మ‌హానాడు లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఇరిగేష‌న్ గురించి మాట్లాడాల్సి వ‌స్తే టిడిపికి ముందు టిడిపికి త‌రువాతేన‌ని అన్నారు. ఏ…
Read more...

మత్స్యకార మహిళలకు సీవీడ్ సాగులో శిక్షణ

మత్స్య కారుల సేవలో బహిరంగ సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లను ముఖ్యమంత్రి తిలకించారు. అలాగే సీవీడ్, తీర ప్రాంత నిఘా కేంద్రాన్ని సందర్శించారు. తీర ప్రాంతంలో సముద్రపు నాచు సాగు చేసేలా మత్స్య కార మహిళలకు శిక్షణ ఇచ్చే…
Read more...

స్త్రి నిధి బ్యాంక్ మ‌హిళ‌ల అభ్యున్న‌తికి ఆలంబ‌న

ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని స్త్రి నిధి బ్యాంకు మ‌హిళ‌ల‌కు ఆలంబ‌న‌గా నిలుస్తోంద‌ని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి సీతక్క. ప్రజాభవన్‌లో జరిగిన ‘స్త్రీ నిధి యాన్యువల్ యాక్షన్ ప్లాన్’ అమలు కార్యక్రమానికి ముఖ్య…
Read more...