Breaking
- ఏపీలో రూ. 100 కోట్లతో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
- మన్యం సీతారామ రాజు జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు
- ఆగస్టు 30లో గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి
- పోలీసుల ఓవరాక్షన్ రాహుల్ గాంధీ అరెస్ట్
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
Browsing Category
Social
Social
రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం
దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు…
Read more...
Read more...
రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం
రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు…
Read more...
Read more...
ముమ్మర ప్రచారం ‘ఆమెకు అండగా నిలబడదాం’
రాష్ట్రంలో గత కొంత కాలంగా వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు ఇలా అనేక రకాలుగా చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతా విభాగం డీజీపీ గా ఉన్న చారు సిన్హా దీనిపై పూర్తిగా దృష్టి…
Read more...
Read more...
ఈ ఏడాది యధావిధిగా ఇంటర్ అడ్మిషన్స్
ఇంటర్ బోర్డును విలీనం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ఏడాది కూడా ఇంటర్ అడ్మిషన్లు యధావిధిగా కొనసాగనున్నాయి. ప్రస్తుతానికి అడ్మిషన్లు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. అసెంబ్లీ…
Read more...
Read more...
జూన్ 1 నుంచి డెల్టా ప్రాంతాలకు సాగు నీరు
శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం అదనపు నీటి లభ్యత లేదని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. కాలువల నిర్వహణ పనులు మే 2 నుంచి ప్రారంభమయ్యాయని, జూన్ 1 నుంచి కృష్ణా తూర్పు డెల్టా, జూలై 1 నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటి విడుదల చేయనున్నట్లు…
Read more...
Read more...
సాగుకు సమగ్ర నీటి ప్రణాళిక సిద్ధం
ఖరీఫ్–2026 సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సమయానికి సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖతో సమన్వయం చేస్తూ సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నామని…
Read more...
Read more...
బీజేపీ ర్యాలీతో ట్రాఫిక్ జామ్ మంత్రిపై మహిళ కన్నెర్ర
ముంబైలో ఓ మహిళ సంచలనంగా మారారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళా సంకల్ప్ పేరుతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓ సామాన్య మహిళను ఇది తీవ్ర ఇబ్బందికి గురి…
Read more...
Read more...
సేంద్రియ వ్యవసాయం భవిష్యత్తుకు సోపానం
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం మారుటేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో…
Read more...
Read more...
బుకర్ ప్రైజ్ రేసులో పద్మ విశ్వనాథన్
భారతీయ సంతతికి చెందిన ప్రముఖ రచయిత్రి పద్మ విశ్వనాథన్ సంచలనంగా మారారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్టులో చేరింది తను రాసిన పుస్తకం. షిదా బజ్యార్ , రెనే కరాబాష్, డేనియల్ కెహ్ట్ మాన్, యాంగ్ షువాంగ్ జీ ,…
Read more...
Read more...
శనగ రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం లేఖ
రాష్ట్రంలో శనగ ఉత్పత్తి భారీగా పెరగడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ చూపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొనుగోలు పరిమితి సరిపోదని గుర్తించిన మంత్రి, ఈ…
Read more...
Read more...