Breaking
- ఖాకీల కండకావరం దాడులు దారుణం
- విద్యార్థుల నిరసనపై సంజన, దేవిషా శెట్టి స్పందన
- జన నాయగన్ లో పూజా హెగ్డే పాత్ర పరిమితం
- బిగ్ బాస్ 20 సీజన్ టీజర్, లోగో రిలీజ్
- విద్యార్థుల నిరసనలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
- భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్
- ఏపీలో రూ. 100 కోట్లతో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
- మన్యం సీతారామ రాజు జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు
- ఆగస్టు 30లో గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి
- పోలీసుల ఓవరాక్షన్ రాహుల్ గాంధీ అరెస్ట్
Browsing Category
Social
Social
చరిత్ర సృష్టించిన బొంబై కమిషనర్ అశ్విని భిడే
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అశ్విని బిడే సంచలనంగా మారారు. మహారాష్ట్ర చరిత్రలో బొంబై మున్సిపల్ కార్పొరేషన్ కు తొలిసారిగా మహిళా కమిషనర్ గా నియమితులు కావడం విశేషం. రాష్ట్ర సర్కార్ ఆమె పనితీరు ఆధారంగా ఏరికోరి తనకు బాధ్యతలు…
Read more...
Read more...
అరుంధతి రాయ్ కి అంతర్జాతీయ పురస్కారం
భారత దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. యూఎస్ బుక్ క్రిటిక్ అవార్డుల విజేతలలో తను నిలవడం విశేషం. నోబెల్ బహుమతి గ్రహీత హాన్ కాంగ్ రాసిన ఒక నవల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఓపెన్ఏఐ పై…
Read more...
Read more...
ఎవరీ అనన్య బిర్లా ఏమిటా కథ..?
ఎవరూ ఊహించని ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమ్ముడు పోయింది. ఈ ఏడాదిలో రెండు ఐపీఎల్ జట్లు భారీ ధరకు అమ్ముడు పోవడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆర్సీబీని ప్రముఖ భారతీయ కంపెనీ ఆదిత్య బిర్లా కంపెనీ కొనుగోలు…
Read more...
Read more...
తీర ప్రాంత అభివృద్ధి, మత్స్య రంగంపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సింగపూర్ దేశ ప్రతినిధులతో విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగంలో గ్లోబల్ కనెక్టివిటీ, ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలు, ఆధునిక…
Read more...
Read more...
రొయ్యల రైతుల ఆవేదన సర్కార్ ఆలంబన
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ క్యాంప్…
Read more...
Read more...
సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం : అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ సహజ వ్యవసాయం (APCNF) ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం 8,168 గ్రామాల్లో 13.10 లక్షల ఎకరాల్లో సహజ వ్యవసాయం సాగుతోందన్నారు. రైతులకు…
Read more...
Read more...
వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత
వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు యాంత్రీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014–2019 మధ్య తెదేపా హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.987.71 కోట్ల సబ్సిడీతో 50% రాయితీపై వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు…
Read more...
Read more...
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంతో భరోసా
రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 2019–24 మధ్య అర్హులైన భూయజమాని కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి, వాస్తవానికి రాష్ట్రం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే అందించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన…
Read more...
Read more...
పారదర్శకంగా యూరియా పంపిణీ : అచ్చెన్నాయుడు
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వైసీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది.
ఖరీఫ్ 2025 కొరకు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను రాష్ట్రంలో 8.70 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు మంత్రి…
Read more...
Read more...
ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్
ఏపీ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే అంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు, దీనిద్వారా భూ యజమానులకే కాకుండా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఒక గుర్తింపు సంఖ్యను…
Read more...
Read more...