Breaking
- ఖాకీల కండకావరం దాడులు దారుణం
- విద్యార్థుల నిరసనపై సంజన, దేవిషా శెట్టి స్పందన
- జన నాయగన్ లో పూజా హెగ్డే పాత్ర పరిమితం
- బిగ్ బాస్ 20 సీజన్ టీజర్, లోగో రిలీజ్
- విద్యార్థుల నిరసనలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
- భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్
- ఏపీలో రూ. 100 కోట్లతో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
- మన్యం సీతారామ రాజు జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు
- ఆగస్టు 30లో గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి
- పోలీసుల ఓవరాక్షన్ రాహుల్ గాంధీ అరెస్ట్
Browsing Category
Social
Social
చంద్రబాబు సారథ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం ఫలితమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన తరువాత…
Read more...
Read more...
గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగి
భారత దేశానికి చెందిన రూబుల్ నాగి సంచలనంగా మారారు. తను దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమమైన ఉపాధ్యాయురాలి పురస్కారం అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారత ఉపాధ్యాయుడిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయంగా…
Read more...
Read more...
ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వెంటనే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్,…
Read more...
Read more...
అమెరికా నిర్ణయం ఆక్వా రంగం బలోపేతం
అమెరికా సర్కార్ తాజాగా ప్రకటించిన టారిఫ్ తగ్గింపుతో ఏపీలోని ఆక్వా రంగానికి మరింత ఆసరా కల్పించేందుకు దోహద పడుతుంది. ఈ సందర్బంగా స్పందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్…
Read more...
Read more...
రుతు ఆరోగ్యం బాలికల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కోట్లాది మంది బాలికలు, యువతులు, మహిళలు ప్రతి నెలా మెన్సస్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ప్రత్యేకించి బాలికల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రత్యేకించి నెల…
Read more...
Read more...
జనసేన ఎమ్మెల్యే వ్యవహారంపై సమగ్ర విచారణ
జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్ల ఆయన అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బాధితురాలు ధైర్యంగా బయటకు…
Read more...
Read more...
గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
మొజాంబికన్ సామాజిక కార్యకర్త గ్రాకా మాచెల్ కు అరుదైన గౌరవం లభించింది. తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ శాంతి బహుమతి దక్కింది. ఇదిలా ఉండగా గ్రాకా మాచెల్ విద్య , ఆరోగ్యంలో విశేషంగా కృషి చేశారు. 2025 ఇందిరా గాంధీ శాంతి,…
Read more...
Read more...
స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు
వ్యవసాయం దండుగ కాదని అది పండుగ అని అందుకే తమ సర్కార్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా…
Read more...
Read more...
Minister Ponnam : ట్రాఫిక్ , రవాణా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు
Minister Ponnam : రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి.
Read more...
Read more...
Chhattisgarh Encounter : బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు..9 మంది జవాన్ల దుర్మరణం
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని మందు పాతర పేల్చారు.
Read more...
Read more...