Breaking
- మిత్ర ధర్మాన్ని పాటించాలి మళ్లీ పవర్ లోకి రావాలి
- టీవీకే ప్రతిపాదన తిరుమావలవన్ తిరస్కరణ
- 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
- సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా రాజకీయ నేతల ఏజెంట్
- కేంద్ర మార్గదర్శకాల ఆధారంగా క్రీడా విభాగాలు గుర్తింపు
- పారదర్శకంగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు
- ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం ట్రస్ట్ ఏర్పాటు
- పల్లకిపై దివ్య విహారం భక్తులకు ఆధ్యాత్మిక పరవశం
- పంచాయతీలకు పన్ను ఎగవేతల్ని ఉపేక్షించం
- గరుత్మంతునిపై కల్యాణ శ్రీనివాసుని దివ్య రాజసం
Browsing Category
NEWS
NEWS
పంచాయతీలకు పన్ను ఎగవేతల్ని ఉపేక్షించం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాల’ని స్పష్టం చేశారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు…
Read more...
Read more...
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చారిత్రాత్మక మైలురాయి
ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు.…
Read more...
Read more...
పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం
2025 పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ఉపయోగించిన మొబైల్ ఫోన్ను, 2021లో పాకిస్థాన్లోకి దిగుమతి చేసుకున్న ఒక సరుకుకు చెందినదిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. ఈ సరుకుకు కరాచీకి చెందిన ఫైసల్ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చబడ్డాయని…
Read more...
Read more...
రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’
కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి పంజరాన పట్టుబడను నేను/నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడనేను- అని విశ్వ మానవ కళ్యాణం కోసం గుర్రం జాషువా కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలా మంది దేశం నాకేమీ ఇచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను…
Read more...
Read more...
కనకపుర నుంచి రెండోసారి సీఎం అభ్యర్థి
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. ఆయన రాష్ట్రంలోని కనకపుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023 ఎన్నికల్లో, శివకుమార్ తన సమీప ప్రత్యర్థ జనతా దళ్ సెక్యులర్ పార్టీకి చెందిన…
Read more...
Read more...
మోదీ మన్ కీ బాత్ లో ఏపీ మామిడి ప్రస్తావన
ఏపీ మామిడి పండ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన ప్రతి నెలా మన్ కీ బాత్ రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా నిర్వహించిన మన్ కీ బాత్ లో మామిడి పండ్ల…
Read more...
Read more...
కూటమిని విడగొట్టేందుకే నీచ రాజకీయాలు
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, పొరుగు రాష్ట్రానికి చెందిన కొందరు చేస్తున్న హెచ్చరికలకు ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
Read more...
Read more...
జూన్ 3న ముహూర్తం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పటికే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య…
Read more...
Read more...
ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ ముగిసింది
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రయాణీకులకు సంబంధించి పలు సూచనలు అందించింది. ఇదిలా ఉండగా వేసవి కాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రవేశపెట్టిన…
Read more...
Read more...
బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్
భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు . దీనిని సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు డీజీపీ ఆదేశాలతో…
Read more...
Read more...