Breaking
- ప్రతిపక్షాల మద్దతు లేకుండా బిల్లు పెడితే ఎలా..?
- రూ. 600 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
- కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలభిషేకం నిషేధం
- క్రీడా రంగం అభివృద్ది కోసం ప్రత్యేక పాలసీ : సీఎం
- ఏపీలో గాడి తప్పిన చంద్రబాబు పాలన : జగన్ రెడ్డి
- జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా ‘అమెన్’ విడుదల
- పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0 మార్గదర్శకాలు త్వరలో విడుదల
- డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
- ఎంఎస్ ధోనీతో ఆడాలన్న కోరిక నెరవేరింది
- మా ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదు – సీఎం
Browsing Category
NEWS
NEWS
డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఖర్గే కోరారు. వర్షాకాల…
Read more...
Read more...
ఏపీలో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం
ఏపీలో రాబోయే కాలంలో సాగు నీటి సమస్య లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. ఒంగోలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలని…
Read more...
Read more...
దోచుకున్న సొమ్ముతోనే సాక్షి పేపర్, టివి పెట్టారు
జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదు.. సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ, జగన్ అధికారంలో ఉండగా కడప జిల్లాకు ఒక్క పరిశ్రమను సీమకు తీసుకు రాకపోగా, ఇక్కడ సంపదనంతా అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
Read more...
Read more...
జర్నలిస్టుల సంక్షేమ నిధిపై వాస్తవాల వక్రీకరణ
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి అమలుపై ప్రచురితమైన కథనం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించకుండా, ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ఉండటం విచారకరం అని పేర్కొన్నారు తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర…
Read more...
Read more...
ఏపీకి పెట్టుబడుల వెల్లువ ఉద్యోగాల కల్పన
ఏపీలో కొలువు తీరిన కూటమి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, నారా లోకేష్ కలిసి అన్ని దేశాలు తిరుగుతూ ఏపీని ప్రమోట్…
Read more...
Read more...
నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించండి : లోకేష్
నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించాలని కోరారు ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఏపీపై విశ్వాసానికి దాల్మియా భారత్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ నిదర్శనం అన్నారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిలో దాల్మియా భారత్ ది విలువైన భాగస్వామ్యం అని…
Read more...
Read more...
3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల వివరాలు పూర్తి
ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మొత్తం 36 సాగు నీటి ప్రాజెక్టులను వచ్చే మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల…
Read more...
Read more...
రూ.1300 కోట్లు ఖర్చు చేసి పట్టి సీమ పూర్తి చేశాం
పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2015 నుంచి ఇప్పటి వరకూ పట్టి సీమ ప్రాజెక్టు నుంచి 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించినట్టు వెల్లడించారు. రూ.1300 కోట్లతో…
Read more...
Read more...
విద్యుత్ ఛార్జీల భారం చంద్రబాబు మాయాజాలం
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. ఏపీ కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీల పేరుతో నాటకాలు ఆడుతోందన్నారు. విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత తిరిగిచ్చేది పిసరంత…
Read more...
Read more...
సీఎం విజయ్ తో కేరళ హోం శాఖ మంత్రి భేటీ
కేరళ ప్రభుత్వం ప్రారంభించిన భారీ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమం ఆపరేషన్ తూఫాన్ కోసం అంతర్రాష్ట్ర సహకారం కోసం కేరళ హోం శాఖ మంత్రి రమేష్ చెన్నితాల బుధవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్తో సమావేశం అయ్యారు. ఉన్నత…
Read more...
Read more...