Breaking
- మేళ వాయిద్య సంప్రదాయం శ్రీవారికి నాద నీరాజనం
- 50 వేల మందిని తొలగించిన వోక్స్వ్యాగన్
- ఎవరీ అనిల్ చక్రవర్తి ఏమిటా కథ..?
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక
- అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం
- పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
- పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
- రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
- పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
Browsing Category
NEWS
NEWS
కొండా సురేఖ బర్తరఫ్.. డాక్టర్ కేఏ పాల్ ఆహ్వానం
ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. తాజాగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఏఐసీసీ మంత్రి పదవి నుంచి తప్పించింది. తక్షణమే రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా…
Read more...
Read more...
ఓటర్ల జాబితా నుండి రాఘవ్ చద్దా పేరు తొలగింపు
పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరును పొరపాటుగా మరొక ప్రాంతానికి మారినట్లు వర్గీకరించారని బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. దీని వెనుక పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్య ఉందని ఆయన విమర్శించారు. తాను…
Read more...
Read more...
ఆర్టీసీని ఆగమాగం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిప్పులు చెరిగారు రాష్ట్ర సర్కార్ పై. రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. ఓ వైపు వేదికలపై ఆర్టీసీ లాభాల బాటలో ఉందని అబద్దాలు చెబుతున్నాడని, మరో వైపు ఆర్టీసీ…
Read more...
Read more...
పారిశ్రామిక హబ్ గా ‘అనకాపల్లి’ కాబోతోంది
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడిదారులు, కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు,…
Read more...
Read more...
చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ ఖుష్ కబర్
చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. చేనేత వస్త్రాల తయారీలో ముఖ్యమైన నూలును పెట్టుబడిగా రుణ రూపేణా సరఫరా చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. నేతన్నలు తయారు చేసిన చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసిన తరవాత ఆప్కో అధికారులు సరఫరా…
Read more...
Read more...
తమిళనాడు అసెంబ్లీ, సచివాలయాలు తరలింపు..?
ఘనమైన చరిత్రకు దర్పణంగా నిలిచిన తమిళనాడు శాసన సభ, సచివాలయాలను త్వరలోనే తరలించనున్నారు. తమిళనాడు ప్రభుత్వం, శాసనసభకు కేంద్రంగా ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుండి వీటిని తరలించడం అనేది రాష్ట్రానికి ఒక ముఖ్యమైన పరిపాలనా పరమైన…
Read more...
Read more...
1.04 కోట్ల మంది ప్రయాణంతో మెట్రో రికార్డ్
తమిళనాడు రాజధాని చెన్నై అరుదైన రికార్డు నమోదు చేసింది. ఒక్క ఆగస్టు నెలలో 1.04 కోట్ల మంది ఈ మెట్రో రైళ్ల ద్వారా ప్రయాణం చేశారు. ఇది ఎవరూ ఊహించ లేదని మెట్రో నిర్వణ సంస్థ వెల్లడించింది. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)…
Read more...
Read more...
స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకోవాలి
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్ గా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఆయన రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా…
Read more...
Read more...
7.8 శాతం వృద్ధిని ప్రశంసించిన ప్రధాని మోదీ
2026-27 ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (Q1) భారతదేశం సాధించిన 7.8% GDP వృద్ధిని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్వాగతించారు. దేశ ఆర్థిక పటిష్టత, విధానపరమైన స్థిరత్వం మరియు 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషికి ఇది బలమైన…
Read more...
Read more...
ఇండియా కూటమి ప్రధానిగా రాహుల్ గాంధీ
ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీకి తమ పార్టీ తరపున మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హర్షం…
Read more...
Read more...