Breaking
- Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ !
- AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
- CM YS Jagan: ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్ ఇదే !
- Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు !
- Uddhav Thackeray: శివసేన మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్ ఠాక్రే !
- MP Nandigam Suresh: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై పోటీకు దిగుతున్న వాలంటీర్ !
- YS Sharmila: మంత్రి బొత్సపై జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !
- Ramasahayam Raghuram Reddy: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు !
- Sunetra Pawar: రూ. 25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్ !
- Supreme Court of India: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !
Browsing Category
NEWS
NEWS
Varla Ramaiah : అవినాష్ రెడ్డి అమాయకుడంటే నమ్మశక్యం కాదు
Varla Ramaiah : గొడ్డలి వేటు సూత్రదారి (ఎంపీ అవినాష్రెడ్డి)ని నిర్దోషిగా విడుదల చేయడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని, కడప ప్రజలను మోసం చేయడమేనని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...
Read more...
Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ !
Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
Read more...
Read more...
AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Read more...
Read more...
CM YS Jagan: ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్ ఇదే !
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28 నుండి రోజుకు మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.
Read more...
Read more...
Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు !
Election Commission of India: విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.
Read more...
Read more...
Uddhav Thackeray: శివసేన మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్ ఠాక్రే !
Uddhav Thackeray: శివసేన (యూటీబీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే లోక్సభ ఎన్నికల 2024 కోసం పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు.
Read more...
Read more...
AP News : ఆ జిల్లా టీడీపీకి మరో పెద్ద షాక్…వైసీపీ కండువా కప్పుకున్న సీనియర్ నేతలు
AP News : కడపలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఏపీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Read more...
Read more...
Guy Whittal : జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుతపులి దాడి..తృటిలో తప్పిన ప్రమాదం
Guy Whittal : జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విట్టల్ ఇటీవల చిరుత దాడి నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. హరారేకు తీసుకెళ్లి అత్యవసర శస్త్రచికిత్స చేశారు. వైటల్లోని బఫెలో పర్వతాలలో ఈ దాడి జరిగింది.
Read more...
Read more...
AP CM YS Jagan : 15 రోజులు మరో జైత్ర యాత్రకు పట్టంకట్టిన సీఎం జగన్
AP CM YS Jagan : వై నాట్ 175 అసెంబ్లీ ... 25 పార్లమెంట్ .. లక్ష్యం దిశగా సాగుతున్నారు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే బస్సు యాత్రకు సిద్ధమై వైసీపీ శ్రేణుల్లో ఉస్తాహం తెప్పించారు.
Read more...
Read more...
BRS Leaders : సడన్ గా హైదరాబాద్ మెట్రో లో ప్రత్యక్షమైన బీఆర్ఎస్ నేతలు
BRS Leaders : హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోలో సందడి చేశారు. ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ విషయమై మెట్రోలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
Read more...
Read more...