Breaking
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులు
- ఫిక్కీ మహిళా సంస్థకు ఎకరం స్థలం : సీఎం
- ఓటీటీలో 17.5 మిలియన్ల వ్యూస్ తో ప్రభాస్ రికార్డ్
- ఏ రైతుకూ ఇబ్బంది కలగకూడదు : సీఎం
- నకిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్
- ‘జన నాయగన్’ సినిమా టీ-షర్ట్లకు భారీ డిమాండ్
- జపాన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు సీఎం కంగ్రాట్స్
- ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్ ప్రధాన ఆకర్షణగా యశ్
- సోనమ్ వాంగ్చుక్ ను వేరే ఆస్పత్రికి మార్చలేం
Browsing Category
NEWS
NEWS
నూతన టెక్స్ టైల్స్ పాలసీతో పెట్టుబడులు
చేనేత రంగంలో దేశంలో ఏపీని నెంబర్ వన్ గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. నాలుగు రోజుల పాటు సాగిన భారత్ టెక్స్ 2026లో మూడు ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్…
Read more...
Read more...
పాఠశాల వివాదంపై తెలంగాణ సర్కార్ కు నోటీస్
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది హైదరాబాద్ లోని పాఠశాల వివాదం. ఇందుకు సంబంధించి తక్షణమే నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై స్పందిస్తూ సీనియర్…
Read more...
Read more...
ప్రతిపక్షాల మద్దతు లేకుండా బిల్లు పెడితే ఎలా..?
మోదీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకించి ఆయన డీ లిమిటేషన్ బిల్లు గురించి ప్రత్యేకంగా…
Read more...
Read more...
రూ. 600 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైడ్రా ఆక్రమదారులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఏకంగా భారీ విలువ కలిగిన స్థలాన్ని రక్షించింది. బంజారాహిల్స్ రోడ్ నం. 13లోని బంజారా చెరువు పక్కన ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా పరిరక్షించింది. దీని అంచనా విలువ రూ. 600 కోట్లకు…
Read more...
Read more...
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలభిషేకం నిషేధం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, సీఎం ఎ. రేవంత్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏఐసీసీ. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీకి సంబంధించి జరిగే కార్యక్రమాలలో గజమాలలు…
Read more...
Read more...
ఏపీలో గాడి తప్పిన చంద్రబాబు పాలన : జగన్ రెడ్డి
రాష్ట్రంలో కూటమి పాలన బక్వాస్ అంటూ కొట్టి పారేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి . వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీలను ఉద్దేశించచి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యమని, వాటి కోసం గళం…
Read more...
Read more...
పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0 మార్గదర్శకాలు త్వరలో విడుదల
భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఆర్ధిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు…
Read more...
Read more...
డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఖర్గే కోరారు. వర్షాకాల…
Read more...
Read more...
ఏపీలో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం
ఏపీలో రాబోయే కాలంలో సాగు నీటి సమస్య లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. ఒంగోలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలని…
Read more...
Read more...
దోచుకున్న సొమ్ముతోనే సాక్షి పేపర్, టివి పెట్టారు
జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదు.. సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ, జగన్ అధికారంలో ఉండగా కడప జిల్లాకు ఒక్క పరిశ్రమను సీమకు తీసుకు రాకపోగా, ఇక్కడ సంపదనంతా అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
Read more...
Read more...