Breaking
- మేళ వాయిద్య సంప్రదాయం శ్రీవారికి నాద నీరాజనం
- 50 వేల మందిని తొలగించిన వోక్స్వ్యాగన్
- ఎవరీ అనిల్ చక్రవర్తి ఏమిటా కథ..?
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక
- అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం
- పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
- పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
- రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
- పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
Browsing Category
NEWS
NEWS
16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్లు కేటాయింపు
అవుటర్ రింగ్ రోడు పరిధిలో ఉన్న అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లో 7340 మంది కి ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. హైదరాబాద్ నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు…
Read more...
Read more...
పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలి
రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తు.చ. తప్పక పాటించాలని పేర్కొన్నారు.…
Read more...
Read more...
డేటా అనలటిక్స్తో మరింత సమర్దంగా పౌర సేవలు
ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు మరింత మెరుగు పరచాలని, మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్ష నిర్వహించారు.…
Read more...
Read more...
తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షుడిగా శ్రీధర్
తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఫార్మసీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న శ్రీధర్ ఎన్నికయ్యారు. ఫార్మసీ రిటైల్ రంగంతో పాటు పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాల్లో సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్ కెమిస్ట్స్ అండ్…
Read more...
Read more...
ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టం
తమ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనలకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్ట బోమంటూ ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ప్రేమ ఉదయం , ఏజ్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం వద్ద నిర్వహించిన పలు…
Read more...
Read more...
వెలిగొండపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అబద్దాలకు కేరాఫ్ గా మారారని అన్నారు. ఆయనను జనం నమ్మడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్…
Read more...
Read more...
అధికార పక్షం దాడితో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి
శాసన సభ ఎన్నికల్లో సత్తా చాటిన సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రస్తుతం శాసన సభ సమావేశాలలో సైతం తనదైన ముద్ర కనబరుస్తున్నారు. మంత్రులు ప్రతిపక్షాలపై దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇదే సమయంలో సీఎం 'మిడ్ఫీల్డ్'లో ఉంటూ…
Read more...
Read more...
2029లో ప్రధాని అభ్యర్థిగా రేసులో జోసెఫ్ విజయ్..?
తమిళనాడు రాజకీయాలలో సరికొత్త అధ్యాయానికి తెర లేపాడు స్టార్ హీరో, టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ దళపతి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో దేశంలో ఎవరు ప్రధానిగా ఉంటే…
Read more...
Read more...
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఏకి పారేశారు. గతంలో పాలించిన కేసీఆర్ సర్కార్, ఇప్పుడు కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా…
Read more...
Read more...
1000 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కార్
: ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకుంది.ప్రజల ఆకాంక్షలను పాలనకు కేంద్ర బిందువుగా చేసుకుని, సంక్షేమం–అభివృద్ధి–సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు…
Read more...
Read more...