Browsing Category

NEWS

NEWS

జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు అవ‌స‌రం

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పల్నాడు జిల్లా కొండవీడు దగ్గర ఉన్న జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.…
Read more...

విద్య తోనే వికాసం..విజ‌యం : ఎస్. స‌విత

విద్యతోనే అత్యున్నత స్థానాలు సాధ్యమని, తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల…
Read more...

సీఎల్పీ కీల‌క స‌మావేశం డీకే ఎన్నిక లాంఛ‌న‌ప్రాయం

క‌ర్ణాట‌క రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. మూడేళ్ల పాటు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సిద్ద‌రామ‌య్య ఉన్న‌ట్టుండి తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామా లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించారు. ఉన్న మంత్రి…
Read more...

చంద్ర‌బాబు అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్ తో దోస్తీ

వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ తో హాట్ లైన్ రాజకీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. బహిరంగంగా భాజపాతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్ తో ఉంటారని అన్నారు. మోసపూరిత రాజకీయాలు చేయటంలో చంద్రబాబు…
Read more...

ట్రెండ్ సెట్ చేసిన మ‌హానాడు -2026

మహానాడు-2026 ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఈ మహానాడు గిన్నిస్ రికార్డు స్థాయిలో విజయవంతం అవుతుందని తాను ముందుగానే చెప్పానని, అయితే తన అంచనాలకు మించి కార్యకర్తలు…
Read more...

మ‌హానాడు బిగ్ స‌క్సెస్ ఇక మ‌న‌దే ప‌వ‌ర్

టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌హానాడు 2026 విజ‌య‌వంతం కావ‌డానికి కృషి చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేశారు. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబ స‌భ్యుల ఆశీస్సుల‌తో నేను టీడీపీ జాతీయ…
Read more...

అక్రమ భూ లావాదేవీల ముఠా గుట్టు రట్టు

నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, అక్రమ భూ లావాదేవీల ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేశారు. గండిపేట గ్రామం సర్వే నం. 18లో ఉన్న ప్రభుత్వ భూమిని…
Read more...

కాజీపేట రైల్ తయారీ యూనిట్ త్వరలో ప్రారంభం

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న తెలంగాణ‌కు తీపి క‌బురు చెప్పారు. ఇప్ప‌టికే నిర్మాణంలో ఉన్న కాజిపేట రైల్వే కోచ్ త‌యారీ సంస్థ ప్రారంభానికి సిద్ద‌మైంద‌ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా కాజీపేట రైల్ తయారీ…
Read more...

యుద్ద ప్రాతిపదిక‌న విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ‌

రాష్ట్ర విద్యుత్ , గ‌నుల శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నిన్న‌టితో పాటు ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఈదురు గాలులు , వ‌ర్షాలు రావ‌డంతో ప‌రిస్థితిపై ఆరా తీశారు. ఈ మేర‌కు శుక్ర‌వారం మంత్రి స‌మీక్ష చేప‌ట్టారు. రాత్రి…
Read more...

ఎన్టీఆర్ జీవితం స్పర్తి దాయ‌కం : సీఎం

పేద‌ల‌, బ‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దివంగ‌త సీఎం ఎన్టీఆర్ అని కొనియాడారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అమీర్ పేట్ మైత్రీవనం సర్కిల్ లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు…
Read more...