Breaking
- మేళ వాయిద్య సంప్రదాయం శ్రీవారికి నాద నీరాజనం
- 50 వేల మందిని తొలగించిన వోక్స్వ్యాగన్
- ఎవరీ అనిల్ చక్రవర్తి ఏమిటా కథ..?
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక
- అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం
- పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
- పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
- రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
- పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
Browsing Category
NEWS
NEWS
కావేరీ హక్కులను పరిరక్షించాలి : అన్బుమణి రామదాస్
పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ నిప్పులు చెరిగారు. కార్ణాటక రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న నిర్వాకంపై మండిపడ్డారు. మేకెదాటు కోసం కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కావేరీ హక్కులను పరిరక్షించాలని రామదాస్ ప్రభుత్వాన్ని…
Read more...
Read more...
ఆర్ఎస్ఎస్ చీఫ్ కామెంట్స్ పై సీపీఐ సీరియస్
అమెరికా పర్యటనలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ మోహన్ భగవత్ తాజాగా చేసిన కామెంట్స్ పై సీపీఐ స్పందించింది. హిందూ-ముస్లిం ఐక్యతపై భగవత్ వ్యాఖ్యలపై స్పందించారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వారు…
Read more...
Read more...
రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిన రేవంత్ సర్కార్
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రలో కొలువు తీరిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాకం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన పేరుతో జనాన్ని బురిడీ…
Read more...
Read more...
పల్లెల సమగ్ర అభివృద్దికి కట్టుబడి ఉన్నాం
పల్లె సీమలు బాగు పడితేనే నిజమైన అభివృద్ది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆదివారం ఆయన పల్లె పల్లెకు పొన్నన్న – ప్రతి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వీరభద్రనగర్ గ్రామంలో ప్రజలను కలిసి, వారి సమస్యలను…
Read more...
Read more...
మా కోటా మా వాటా ఇవ్వాల్సిందే : శ్రీనివాస్ గౌడ్
మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బహుజనుల జనాభా అధికంగా ఉన్నప్పటికీ రాజకీయ పరంగా, అధికార పరంగా వారి వాటా స్వల్పంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో…
Read more...
Read more...
తమిళనాడు గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ఏపీకి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కీలకమైన పదవిని కట్టబెట్టింది కేంద్రంలోని బీజేపీ కూటమి సర్కార్. ఆయనను తమిళనాడు గవర్నర్ గా నియమించింది. ప్రస్తుతం అక్కడ సీఎం…
Read more...
Read more...
20 మంది టీఎంసీ ఎంపీలకు స్పీకర్ నోటీసులు
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనర్హత పిటిషన్లపై దాఖలైన పిటిషన్లపై స్పందించారు. ఈ మేరకు 20 మంది రెబల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్ల నిర్ణయంలో జాప్యంపై ఎంపీ అభిషేక్ బెనర్జీ…
Read more...
Read more...
హిజాబ్పై హైకోర్టు ఉత్తర్వులపై ఓవైసీ సీరియస్
ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో హిజాబ్ ధరించడంపై అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల గురించి ప్రస్తావించారు. ఈ తీర్పును ఇస్లాంపై దాడి"గా ఒవైసీ అభివర్ణించారు.…
Read more...
Read more...
34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి సర్కార్ బీసీలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. స్థానిక సంస్థల్లో బీసీలకు మొట్ట మొదటి సారిగా దివంగత ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ 27 శాతం మేర రిజర్వేషన్లు…
Read more...
Read more...
బీజేపీలో అగ్రవర్గాలదే ఆధిపత్యం ..?
భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు మారినా , ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీగా ఉన్నప్పటికీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యత దక్కుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు బీజేపీ బ్రాహ్మణ మద్దతు కలిగిన పార్టీగా ఉండేది. అయితే ఓబీసీ నేత అయిన ప్రధాని…
Read more...
Read more...