Browsing Category

NEWS

NEWS

ఎన్టీఆర్ జీవితం స్పర్తి దాయ‌కం : సీఎం

పేద‌ల‌, బ‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దివంగ‌త సీఎం ఎన్టీఆర్ అని కొనియాడారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అమీర్ పేట్ మైత్రీవనం సర్కిల్ లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు…
Read more...

డీకే శివ‌కుమార్ రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న డీకే శివ‌కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాల‌న కు చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డంలో కేసీసీ చీఫ్ గా డీకే కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న…
Read more...

ప్రపంచానికే తలమానికంగా ఫ్యూచర్ సిటీ

ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్…
Read more...

అభివృద్ధి..సంక్షేమంపై చర్చకు నేను రెడీ

ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మన విధానం. దేశ వ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఈరోజు 25శాతం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్‌. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, ఫైటర్ జెట్ ప్రాజెక్టులు ఏపీకి క్యూ…
Read more...

ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీబీఎన్

టీడీపీ వ‌ర్కింగ్ర ప్రెసిడెంట్ నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌న తండ్రి, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు గురించి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మూడు అక్షరాలు చెబితే గౌరవం దక్కుతుంది. ఆ మూడు అక్షరాల బ్రాండ్ సిబిఎన్. ఈ సౌండ్ తాడేపల్లి…
Read more...

2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33 శాతం సీట్లు

పార్లమెంట్ లో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి... మన స్త్రీశక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఒక ప్రతిపాదన చేస్తున్నాను. పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా, అవ్వక పోయినా మహిళా రిజర్వేషన్లు…
Read more...

బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ : జ‌గ‌న్ రెడ్డి

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై. చంద్రబాబు రెండేళ్ల పాలన రాక్షస పాలన‌ను మించి పోయింద‌న్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు పార్టీ క్యాడ‌ర్ ను. బాబు ష్యూరిటీ…
Read more...

నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్

వచ్చే ఏడాది జూన్ నెలలో మొదలయ్యే గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదులలో కాలుష్య నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ…
Read more...

తొలి స్వ‌దేశీ హైడ్రోజ‌న్ రైలు ప్రారంభానికి సిద్దం

ప‌ర్యావ‌ర‌ణానికి మేలు క‌లిగించేలా , మ‌రింత ఇంధ‌న సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉండేలా ప్రారంభానికి సిద్ద‌మైంది తొలి స్వ‌దేశీ హైడ్రోజ్ రైలు. ఈ ట్రైన్ జీంద్-సోనిపట్ సెక్షన్‌లో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం…
Read more...

ఎన్టీఆర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా బాబు పాల‌న

దివంగ‌త ఎన్టీఆర్ ఆశ‌యాల సాధనే ల‌క్ష్యంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు మంత్రి ఎస్. స‌విత‌. మంగళగిరలోని తెలుగుదేశం పార్టీ హైబ్రీడ్ మహానాడు సందర్భంగా కార్యకర్తే అధినేత అంశంపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా…
Read more...