Browsing Category

NEWS

NEWS

AP Elections 2024: ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ! 76.50 శాతం పోలింగ్ నమోదు !

AP Elections 2024: ఏపీలో లోక్ సభ, శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు గాను చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ పూర్తయింది.
Read more...

CM Revanth Reddy: విద్యార్ధులతో కలిసి ఫుట్ బాల్ అడిన సీఎం రేవంత్ !

CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో గత కొద్ది రోజులుగా తీరిక లేకుండా గడిపిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడారు.
Read more...

Sushil Kumar Modi: బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ మృతి !

Sushil Kumar Modi: బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
Read more...

Mumbai Rains: ముంబయిలో భారీ వర్షాలు ! హోర్డింగ్‌ కూలి తొమ్మిది మంది మృతి !

Mumbai Rains: ముంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. తొమ్మిది మంది మృతి చెందగా... 70 మందికిపైగా గాయపడ్డారు
Read more...

Pawan Kalyan : సతీమణితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటును వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి భార్యతో కలిసి వెళ్లారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు.
Read more...

YS Jagan : తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న జగన్

YS Jagan : ఏపీ సీఎం వై ఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కడప జిల్లా పులివెందుల పరిధిలోని బాకరాపురం జయమ్మ కాలనీలో ఓటింగ్ జరిగింది. ఆయన తన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read more...

Kerala Bomb Blast : కేరళలోని కన్నూరు జిల్లాలో బాంబు పేలుడు సంఘటన

Kerala Bomb Blast : రాజకీయ ఉత్కంఠల మధ్య కేరళలోని కన్నూర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన బాంబు పేలుడు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే, పోలీసులు విరామం తీసుకున్నారు:
Read more...

AP Elections : ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ముగిసిన పోలింగ్ సమయం

AP Elections : తెలుగు రాష్ట్రాల్లో నిర్దేశిత పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణ, సికింద్రాబాద్ కంటోన్మెంట్లలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Read more...

Elections 2024 : ఆ ప్రాంతాల్లో పోలింగ్ ముగిసి ఈవీఎంల తరలింపు

Elections 2024 : తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. అయితే, ఇప్పటికే తమ వంతు వచ్చిన వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.
Read more...

Madhavi Latha : ఓటర్ల ఐడెంటిటీ పరిశీలిస్తున్న ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతా

Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్‌ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ కార్డు వెరిఫికేషన్…
Read more...