Browsing Category

NEWS

NEWS

విద్యుత్ ఛార్జీల భారం చంద్ర‌బాబు మాయాజాలం

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ షర్మిలా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై. ఏపీ కూట‌మి స‌ర్కార్ విద్యుత్ ఛార్జీల పేరుతో నాట‌కాలు ఆడుతోంద‌న్నారు. విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత తిరిగిచ్చేది పిసరంత…
Read more...

సీఎం విజ‌య్ తో కేర‌ళ హోం శాఖ మంత్రి భేటీ

కేరళ ప్రభుత్వం ప్రారంభించిన భారీ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమం ఆపరేషన్ తూఫాన్ కోసం అంతర్రాష్ట్ర సహకారం కోసం కేరళ హోం శాఖ‌ మంత్రి రమేష్ చెన్నితాల బుధవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో సమావేశం అయ్యారు. ఉన్నత…
Read more...

హైకోర్టును ఆశ్రయించిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్

హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో భారీ క‌ట్ట‌డాన్ని నిర్మించిన ప్ర‌దీప్ కన్స్ట్రక్షన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా క‌ట్టారంటూ పేర్కొన్నారు. ఈ మేర‌కు నిలుపుద‌ల చేయాలంటూ…
Read more...

పోల‌వ‌రం ఊపిరి తీస్తున్న సీఎం చంద్ర‌బాబు

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీ పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పోలవరం పాలిట సీఎం చంద్రబాబు కిల్ల‌ర్ గా మారాడ‌ని…
Read more...

2,144 మందికి సీఎం అపాయింట్మెంట్ లెట‌ర్స్

త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ దూకుడు పెంచారు. వ‌రుస‌గా నియామ‌క పత్రాలు ఇస్తూ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. మంగ‌ళ‌వారం సీఎం విజయ్ 2,144 మంది వైద్య సిబ్బందికి నియామక పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన 751 మంది…
Read more...

సీఎం రిటైర్డ్ ఇంజ‌నీర్ల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి

నేను కరీంనగర్ జిల్లా వాసిని. 25 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజల నీటి కష్టాలు చూస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఈ పద్ధతి మానుకోవాలని, రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల మాట్లాడిన…
Read more...

హాస్ట‌ళ్ల‌కు బదులు గురుకులాలు ఏర్పాటు చేస్తాం

బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఖర్చు చేస్తోందని మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి వెల్ల‌డించారు. త్వరలో అర్హులకు కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు…
Read more...

తెలంగాణ ప్రాజెక్టుల‌కు ఏపీ ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంది

ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిర‌భ్యంత‌ర ప‌త్రాలు (ఎన్‌వోసీ) ఇవ్వాల్సి ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విష‌యంపైనా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌, ఏపీ ముఖ్య‌మంత్రి చ‌ర్చించామ‌న్నారు. వారు సూత్ర‌ప్రాయంగా…
Read more...

తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయాలి

తెలంగాణ రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ విష‌యంలో క‌లిసి ముందుకు సాగుదామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. నీటి పారుద‌ల ప్రాజెక్టులు, మౌలిక వ‌స‌తుల…
Read more...

దేవాదుల ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తి చేస్తాం

దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, గోదావరి జలాలను ప్రవహింప జేస్తాం అని ప్ర‌క‌టించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందించడం, రైతులకు శాశ్వత భరోసా కల్పించడం…
Read more...