Breaking
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
Browsing Category
NEWS
NEWS
తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్దం
పర్యావరణానికి మేలు కలిగించేలా , మరింత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండేలా ప్రారంభానికి సిద్దమైంది తొలి స్వదేశీ హైడ్రోజ్ రైలు. ఈ ట్రైన్ జీంద్-సోనిపట్ సెక్షన్లో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం…
Read more...
Read more...
ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా బాబు పాలన
దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు మంత్రి ఎస్. సవిత. మంగళగిరలోని తెలుగుదేశం పార్టీ హైబ్రీడ్ మహానాడు సందర్భంగా కార్యకర్తే అధినేత అంశంపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా…
Read more...
Read more...
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ కు లైన్ క్లియర్
కర్నాటకలో రాజకీయం అనుకున్నట్టుగానే మరింత వేడెక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ శనివారం లేదా ఆదివారం బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. పార్టీ నిర్ణయం మేరకు సీఎంగా ఉన్న సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు.…
Read more...
Read more...
హైదరాబాద్కు మరో 60 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ పర్యావరణ అనుకూల ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నగర బస్సుల సముదాయానికి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను చేర్చింది. తన ఎలక్ట్రిక్…
Read more...
Read more...
సీఎం జోసెఫ్ విజయ్ పై సురేష్ గోపి షాకింగ్ కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి. ఆయన ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తను ఎవరూ…
Read more...
Read more...
కర్ణాటక ప్రతిపాదిత ప్రాజెక్టుపై సీఎం సీరియస్
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సీరియస్ అయ్యారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకెదాటు ప్రాజెక్టును జోసెఫ్ విజయ్ తీవ్రంగా…
Read more...
Read more...
కర్ణాటక సీఎంను మార్చడం లేదు : కేసీ వేణుగోపాల్
కర్ణాటకలో రాజకీయం మరింత వేడిని రాజేసింది. ఉన్నట్టుండి రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఢిల్లీకి రావాలని పేర్కొనడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠకు తెర లేపింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఈ మేరకు కర్ణాటక సీఎం…
Read more...
Read more...
2029 ఎన్నికలకు మహానాడులో రోడ్ మ్యాప్
:మహానాడు... ఈ పేరు చెబితేనే తెలుగు ప్రజల్లో, తెలుగుదేశం పార్టీలో ఓ వైబ్రేషన్ పుడుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడును ఓ కార్యక్రమంలా కాకుండా... ఓ పండుగలా చేస్తుంది. అందుకే ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడుకు.. మహానాడు కార్యక్రమాలకు అంతటి…
Read more...
Read more...
రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం : సీఎం
రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ఫార్మ్ టూ హోమ్ విధానం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రత్యేకించి కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుకు చేర్చేలా ఫార్మర్స్…
Read more...
Read more...
ఆర్టీసీ ఉద్యోగులకు యూబీఐ సహకారంతో భరోసా
రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయాలలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. పికెట్, పరిగి…
Read more...
Read more...