Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
NEWS
NEWS
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి సర్కార్ లక్ష్యం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. సోమవారం అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా…
Read more...
Read more...
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు ఉద్దవ్ ఠాక్రే మద్దతు
శివసేన బాల్ ఠాక్రే పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. పరీక్షల అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని…
Read more...
Read more...
చివరి భూములకు నీరందించేలా చూడాలి : సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు నీటి పారుదల రంగానికి సంబంధించి. చివరి ఆయకట్టు భూముల వరకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల…
Read more...
Read more...
చంద్రబాబు పై గన్నవరం ఎమ్మెల్యే గుస్సా
అన్నీ తానై , దేశ రాజకీయాలను శాసిస్తూ వస్తున్న టిడిపీ చీఫ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. నా ప్రత్యర్ధులతో కలిసి పనిచేసిన…
Read more...
Read more...
సునీల్ అంబేకర్ కామెంట్స్ ప్రియాంక్ ఖర్గే సీరియస్
అయోధ్య విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం కర్ణాటక హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందించారు: ఆయన మీడియాతో మాట్లాడారు. వారిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఈ విషయంలో…
Read more...
Read more...
మతం అనేది ఇంటికే పరిమితం కావాలి : కె. అన్నామలై
తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సభలో స్పష్టమైన రాజకీయ ప్రకటన చేశారు. మతం అనేది ఇంటికే పరిమితం కావాలని పేర్కొన్నారు.…
Read more...
Read more...
విశ్రాంతి అవసరమున్నా వస్తానంటున్న పవన్ కళ్యాణ్
ముంబై ఆస్పత్రిలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం. పవన్ కు శస్త్ర చికిత్స జరిగిందని, వైద్యులు విశ్రాంతి…
Read more...
Read more...
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్గా డాక్టర్ రాజా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం పార్టీ పరంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్గా డాక్టర్ రాజాను…
Read more...
Read more...
ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం చేపట్టాం అన్నారు. మహిళలకు పనిచేసే చోట్ల చైల్డ్ కేర్ కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యువతతో పాటు పెద్ద వాళ్లు కూడా…
Read more...
Read more...
ఉండవల్లి రైతులపై ఖాకీల దౌర్జన్యం దారుణం : జగన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా…
Read more...
Read more...