Breaking
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
Browsing Category
NEWS
NEWS
మహానాడుకు సర్వం సిద్దం : అచ్చెన్నాయుడు
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మహానాడు గురించి కీలక అంశాలు వెల్లడించారు. సర్వం సిద్దం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను మహానాడు వేదికగా ప్రజల ముందుంచుతామని మంత్రి తెలిపారు. రాబోయే మూడేళ్లలో…
Read more...
Read more...
రేపు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఢిల్లీ పర్యటన
తమిళనాడు సీఎంగా కొలువు తీరిన తర్వాత టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీకి ఈనెల 27న బుధవారం చెన్నై నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా సర్కార్ వెల్లడించింది. ముఖ్యమంత్రిగా…
Read more...
Read more...
ఇరాన్ లక్ష్యంగా మరోసారి అమెరికా సైనిక దాడులు
అమెరికా మరోసారి ఇరాన్ పై దాడులకు పాల్పడింది. ఇప్పటికే చేసుకున్న తాత్కాలిక ఒప్పందానికి గండి కొట్టింది. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులకు తెగపడింది. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి సమీపంలో…
Read more...
Read more...
విద్యుత్ సమస్య పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వడగాలులు, అకాల వర్షం, గాలి వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య ఎక్కడ…
Read more...
Read more...
ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు : జనసేన
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదల ఆదేశాల మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది పార్టీ హైకమాండ్. ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ…
Read more...
Read more...
ఏపీలో సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీరం అభివృద్దికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో సముద్ర తీర…
Read more...
Read more...
విజయ్ ‘విజయం’ సాహు ‘సంచలనం’
యావత్ భారత దేశం తన వైపు తిప్పుకునేలా చేశాడు తమిళనాడులో అగ్ర నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్. తను పార్టీ స్థాపించిన 2 సంవత్సరాలలోనే తమిళ నాట అధికారంలోకి రావడం రాజకీయ ఉద్దండులను, ఆయా పేరు మోసిన…
Read more...
Read more...
‘కాక్రోచ్ పార్టీ’పై టీడీపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
ఇండియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ పార్టీపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కాక్రోచ్ పార్టీ' అనేది యువత అసహన ఫలితమే తప్ప, రాజకీయ అంశం కాదన్నారు.…
Read more...
Read more...
గోదావరి స్వచ్ఛతకు పారిశ్రామికవేత్తలు సహకరించాలి
గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికివేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం…
Read more...
Read more...
కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసింది ఏమీ లేదు
మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కోతలను.. అధిగమించి 24 గంటల కరెంటు ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తాం…
Read more...
Read more...