Browsing Category

NEWS

NEWS

గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం పార్టీ ప‌రంగా మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజాను…
Read more...

ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం చేపట్టాం అన్నారు. మహిళలకు పనిచేసే చోట్ల చైల్డ్ కేర్ కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. యువతతో పాటు పెద్ద వాళ్లు కూడా…
Read more...

ఉండ‌వ‌ల్లి రైతుల‌పై ఖాకీల దౌర్జ‌న్యం దారుణం : జ‌గ‌న్

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ గాడి త‌ప్పింద‌న్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా…
Read more...

కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ చర్యలు చేప‌డ‌తాం

సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ చర్యలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పర్యవేక్షణలో వచ్చిన సిఫార్సులు, జల్ శక్తి మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు చేపడతామని స్పష్టం…
Read more...

రైతుల కోసం డిస్కమ్ ఈఆర్సీ లైసెన్స్ జారీ

తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రైతుల‌కు మేలు చేకూర్చేలా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టకుండా, విద్యుత్ ఉద్యోగుల హక్కులకు భంగం వాటిల్లకుండా, వినియోగదారులకు విద్యుత్ భద్రత రక్షణ కల్పించే విధంగా ఆంక్షలతో…
Read more...

మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త మాదే

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో మ‌హిళ‌ల‌కు తొలిసారిగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త దివంగ‌త ఎన్టీఆర్ కు, టీడీపీకి ద‌క్కుతుంద‌న్నారు. అందుకే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి పెద్ద ఎత్తున…
Read more...

కడపలో కరోనాకు అడ్డుకట్ట వేయండి : ఎస్. స‌విత

కడప జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశించారు. అదే సమయంలో కరోనా నివారణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కొవిడ్ -19 నిబంధనలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శ్రీధర్…
Read more...

ఇరాన్ నన్ను చంపితే 1,000 క్షిపణులు సిద్దం

ఇరాన్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ తనను చంపితే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత త‌న‌ను చంపేందుకు ఇరాన్ ప్లాన్…
Read more...

గొడ్డలి, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ అస్త్రం : సీఎం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ నేర ప్రవృత్తి, దుర్మార్గాలను ప్రజల్లోకి…
Read more...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు శ‌నివారం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం…
Read more...