Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
NEWS
NEWS
గోదావరి స్వచ్ఛతకు పారిశ్రామికవేత్తలు సహకరించాలి
గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికివేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం…
Read more...
Read more...
కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసింది ఏమీ లేదు
మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కోతలను.. అధిగమించి 24 గంటల కరెంటు ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తాం…
Read more...
Read more...
దేశ ప్రజలను ముంచడంలో మోదీ నెంబర్ వన్
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలను ముంచడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెంబర్ వన్ అని మండిపడ్డారు. దోచడంలో మోడీని మించినోళ్లు…
Read more...
Read more...
థర్డ్ డిస్కమ్ రైతుల పాలిట మరణ శాసనం
దేశంలో ఏ రాష్ట్రంలో చేయని దుస్సాహసాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కమ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులను కష్టాల్లోకి నెట్టుతుందని, థర్డ్ డిస్కమ్ రైతుల పాలిట మరణశాసనం అని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. అప్పులతో పుట్టిన…
Read more...
Read more...
గోదావరి పుష్కరాలకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి
ఏపీ కూటమి సర్కార్ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. పుష్కరాలను పురస్కరించుకుని రాజ మహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి గోదావరిలో పడవ మీదుగా పుష్కరాల…
Read more...
Read more...
అమెరికా వ్యూహాత్మక భాగస్వాములలో భారత్
యుఎస్ కార్యదర్శి రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారత్ లో పర్యటించారు. ఈ సందర్బంగా అమెరికా, భారత్ దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో భారతదేశం…
Read more...
Read more...
హత్యా రాజకీయాలతోనే ఎదిగిన వైఎస్ కుటుంబం
మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై. ఆదివారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి కుటుంబం అని ధ్వజమెత్తారు.…
Read more...
Read more...
తమిళనాడులో రౌడీలు, డ్రగ్స్ నేరస్థులు అరెస్ట్
తమిళనాడులో కొత్తగా కొలువు తీరిన టీవీకే పార్టీ సర్కార్ నేరస్తులు, డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం మోపింది. సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టారు. ఏకంగా 3,246 మంది రౌడీ…
Read more...
Read more...
వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే : చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు . మాజీ సీఎం జగన్ రెడ్డిని, ఆయన స్థాపించిన వైసీపీని ఏకి పారేశారు. సంజీవని ప్రజా వేదిక సభలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై స్పందించారు సీఎం. వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అంటూ చంద్రబాబు…
Read more...
Read more...
జగన్ రెడ్డి అరాచకం, ఫ్యాక్షనిజం చెల్లదు
మంత్రి అనగాని సత్య ప్రసాద్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకిపారేశారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ కొత్తగా నేను చాలా అమాయకుణ్ణి, అహింసా వాదిని అని మాట్లాడుతుండడం విడ్డూరంగా…
Read more...
Read more...