Breaking
- ఖాకీల కండకావరం దాడులు దారుణం
- విద్యార్థుల నిరసనపై సంజన, దేవిషా శెట్టి స్పందన
- జన నాయగన్ లో పూజా హెగ్డే పాత్ర పరిమితం
- బిగ్ బాస్ 20 సీజన్ టీజర్, లోగో రిలీజ్
- విద్యార్థుల నిరసనలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
- భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్
- ఏపీలో రూ. 100 కోట్లతో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
- మన్యం సీతారామ రాజు జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు
- ఆగస్టు 30లో గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి
- పోలీసుల ఓవరాక్షన్ రాహుల్ గాంధీ అరెస్ట్
Browsing Category
NEWS
NEWS
గొడ్డలి, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ అస్త్రం : సీఎం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ నేర ప్రవృత్తి, దుర్మార్గాలను ప్రజల్లోకి…
Read more...
Read more...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శనివారం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం…
Read more...
Read more...
నన్ను కాల్చి చంపినా ప్రజల కోసం రాజీ పడను
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏకే - 47 తీసుకొచ్చి కణత మీద పెట్టినా ఈటల రాజేందర్ రాజీ పడడు అని…
Read more...
Read more...
వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకున్న వారే నిజమైన జర్నలిస్టులు
ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా, నీతి, నిజాయితీ, నిర్భీతితో పనిచేస్తూ, వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకునేవారే నిజమైన జర్నలిస్టులని, అలాంటి వారినే సమాజం అక్కున చేర్చుకుంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీర్ బాగ్…
Read more...
Read more...
ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని జోష్యం చెప్పారు సీఎం ఎ.రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని మరోసారి ఏకి పారేశారు.…
Read more...
Read more...
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు రాజుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే, మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. తాజాగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె…
Read more...
Read more...
ఏపీని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డి
గతంలో కొలువు తీరిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రారన్ని సర్వ నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. నంద్యాల జిల్ల బేతంచెర్ల మండలం గుటుపల్లెలో గత పాలకులు 22ఏ జాబితాలో పెట్టిన భూములకు…
Read more...
Read more...
ఏపీలో జనరంజక పాలన కొనసాగుతోంది : సీఎం
ఏపీలో కూటమి సర్కార్ జనరంజక పాలన సాగిస్తోందని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బనగానపల్లెలో గురువారం జరిగిన మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో…
Read more...
Read more...
చంచల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్దం
హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ ) ఆధ్వర్యంలో నిర్మించిన చంచల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభానికి సిద్దమైంది. నాలుగేళ్ల జాప్యం , అనేక గడువుల తర్వాత రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన 3.3 కి.మీ పొడవైన, నాలుగు లేన్ల…
Read more...
Read more...
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్ర అధికారుల పెత్తనం
ఎందరో బలిదానాలు, ఆత్మ త్యాగాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీన్ మారింది. పూర్తిగా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా, దెబ్బ తినేలా వ్యవహరిస్తూ వస్తున్నారు.…
Read more...
Read more...