Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
NEWS
NEWS
ఫ్యాక్షనిజానికి చిరునామా వైఎస్ కుటుంబం
రాయలసీమలో రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది, నీ తాతది, నీ తండ్రిది.. నీ బాబాయ్ హంతకులు, దళితులను పొట్టన బెట్టుకున్న వారు నీ పార్టీలోనే ఉన్నారు కదా.. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడిలా నువ్వు శాంతి వచనాలు పఠిస్తే రాష్ట్రంలో నమ్మేవాళ్లెవరూ లేరు…
Read more...
Read more...
విద్యాభివృద్ది కోసం రహేజా..యశోదా..రాంకీ ఆసరా
తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇచ్చిన పిలుపు మేరకు పలు సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద స్వచ్చంధంగా నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో పేరు పొందిన ప్రముఖ సంస్థలు రహేష్…
Read more...
Read more...
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఓకే
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఓకే చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున…
Read more...
Read more...
పర్యాటక పోలీసు విధానం అమలు చేయాలి
ఏపీ పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు అటవీ, పర్యాటక, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఒక కమిటీగా ఏర్పడి సమన్వయంతో పని…
Read more...
Read more...
నటించడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్
అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి అని, మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారని, తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం దత్తలూరు వద్ద ఏర్పాటు చేసిన వేదికలో…
Read more...
Read more...
జగన్ రెడ్డి గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం
హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే గొడ్డలి…
Read more...
Read more...
దేశాన్ని కుదిపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ
ఏ ముహూర్తాన భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అమెరికా వేదికగా ప్రవాస భారతీయుడు ఒకరు ఏర్పాటు చేసిన కాక్రోచ్…
Read more...
Read more...
క్యాడర్ వల్లే పవర్ లోకి మీడియా వల్ల కాదు
తనపై స్వంత పార్టీకి చెందిన మీడియా సంస్థ బిగ్ టీవీ ( సీఎం రేవంత్ రెడ్డి కి చెందిన ) ఛానల్ పనిగట్టుకుని డ్యామేజ్ చేస్తూ వరుసగా కథనాలు ప్రసారం చేయడం పట్ల స్పందించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్…
Read more...
Read more...
హీట్ వేవ్ పై రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత : సీఎం
రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు, వడ గాల్పుల నేపథ్యంలో ప్రజారోగ్యం, వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను…
Read more...
Read more...
క్లీన్ ఎనర్జీ వినియోగించడమే కాదు దేశానికి ఎగుమతి చేస్తాం
ఈరోజు కేవలం ఒక సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మాత్రమే కాదు, దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలగలిసిన వేడుక అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం…
Read more...
Read more...