Breaking
- ఖాకీల కండకావరం దాడులు దారుణం
- విద్యార్థుల నిరసనపై సంజన, దేవిషా శెట్టి స్పందన
- జన నాయగన్ లో పూజా హెగ్డే పాత్ర పరిమితం
- బిగ్ బాస్ 20 సీజన్ టీజర్, లోగో రిలీజ్
- విద్యార్థుల నిరసనలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
- భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్
- ఏపీలో రూ. 100 కోట్లతో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
- మన్యం సీతారామ రాజు జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు
- ఆగస్టు 30లో గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి
- పోలీసుల ఓవరాక్షన్ రాహుల్ గాంధీ అరెస్ట్
Browsing Category
NEWS
NEWS
బుసాన్ షూఆల్స్ ఫ్యాక్టరీ అద్బుతం : నారా లోకేష్
దక్షిణ కొరియా బుసాన్ లోని ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్కేర్ ఫుట్వేర్ తయారీ సంస్థ షూఆల్స్ ఫ్యాక్టరీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. రక్త ప్రసరణను ఉత్తేజ పరచడం, కండరాల అలసటను…
Read more...
Read more...
డీఎస్పీ భీమ్ రెడ్డి రిమాండ్ లో కీలక అంశాలు
ఏకంగా రూ. 300 కోట్లకు పైగా అక్రమాస్తులను కలిగి ఉన్న డీఎస్పీ భీమ్ రెడ్డి సంచలనంగా మారాడు. తనను అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. కళ్లు చెదిరే ఆస్తులు, లెక్కకు మించిన నోట్ల కట్టలు, అంతులేని ఆభరణాలు,…
Read more...
Read more...
మెప్మా భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందం
మెప్మా భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త అమరావతిలోని ఏపీసీఆర్డీఏలో వ్యాపార భాగస్వాముల సదస్సు అవగాహన ఒప్పందాల మార్పిడి జరిగింది . ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా,…
Read more...
Read more...
కారుణ్య మరణాలకు ఇక మార్గం సుగమం
తీవ్రమైన వ్యాధులకు గురై, చికిత్సకు లొంగని స్థితిలో, వెంటిలేటర్ సహాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మరణానికి చేరువై నరక యాతనను అనుభవించే రోగులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. సుప్రీం కోర్టు…
Read more...
Read more...
హస్త కళాకారుల అభివృద్ధే కూటమి లక్ష్యం
రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత, హస్తకళల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి…
Read more...
Read more...
విద్య, ఆరోగ్యం అనేవి పెట్టుబడులు : సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది పెట్టుబడులు లాంటివని అవి ఓటు బ్యాంకులు కావని పేర్కొన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దే కార్యక్రమంతో సహా రాష్ట్ర…
Read more...
Read more...
మాదకద్రవ్యాల కేసుల్లో శిక్ష పడేలా చూడాలి
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాల కేసుల్లో శిక్ష పడేలా చూడాలని డీజీపీ సూచించారు. సమర్థవంతమైన పోలీసింగ్, పోలీస్ స్టేషన్ల తరచుగా తనిఖీలు , కమ్యూనిటీ పోలీసింగ్ను ప్రోత్సహించాలని డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులను…
Read more...
Read more...
మరమ్మతుల తర్వాతే నీటి పంపింగ్ : ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు పూర్తిగా పూర్తయిన తర్వాతే వాటి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా సమర్థించారు. మేడిగడ్డ పునరుద్ధరణ డిజైన్…
Read more...
Read more...
ఎంఐఎంకు మద్దతు ఇస్తున్న ఎన్నికల సంఘం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో సహా…
Read more...
Read more...
ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం
ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ . ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు…
Read more...
Read more...