Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
NEWS
NEWS
అణగారిన వర్గాల గొంతుక వన్ని అరసు
తమిళనాడు రాజకీయ చరిత్రలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. కొత్తగా కొలువు తీరిన టీవీకే పార్టీలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన ఇచ్చిన మాట…
Read more...
Read more...
చెన్నై నగర పోలీస్ కమిషనర్ గా కొలువు తీరిన అమల్ రాజ్
తమిళనాడులో కొలువు తీరిన టీవీకే కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మేలు చేకూర్చేలా తమ నిర్ణయాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ గా అత్యంత సమర్థుడైన,…
Read more...
Read more...
ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఫిడేల్ చక్రవర్తి
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై భగ్గుమన్నారు. తనను ఓ ఫిడేల్ చక్రవర్తి గా అభివర్ణించారు. రోమ్ నగరం కాలిపోతుంటే నీరో…
Read more...
Read more...
జనసేనపై దుష్ప్రచారం తీవ్ర ఆగ్రహం
ఏపీ జనసేన పార్టీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కొందరు పనిగట్టుకుని నిరాధారమైన , ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఇప్పటికే ఇలాంటి…
Read more...
Read more...
ప్రజలకు అందుబాటులో ఇసుక సరఫరా
గనుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇసుక సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి. బెలగల్…
Read more...
Read more...
రూ. 11.47 లక్షల కోట్ల విలువైన 282 ప్రాజెక్టులకు ఆమోదం
ఎస్ఐపీబీ ద్వారా ఇప్పటి వరకు రూ. 11.47 లక్షల కోట్ల విలువైన 282 పనులకు ఆమోదం లభించిందని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ ముఖ్య మీటింగ్ కు సీఎం అధ్యక్షత వహించారు . పెట్టుబడులు,…
Read more...
Read more...
కార్మికులకు ఖుష్ కబర్ వేతనాలను పెంచిన సర్కార్
తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేసింది. కనీస వేతనాలను పెంచుతున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా కోట్ల…
Read more...
Read more...
సక్సెస్ సాధించేందుకు షార్ట్ కట్స్ ఏవీ లేవు
ఈ సమాజంలో కుల, మతాలకు అతీతంగా మనిషికి గుర్తింపు వచ్చేది కేవలం విద్యతోనే సాధ్యం అవుతుందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. చదువు ఒక్కటే మనిషికి విలువను పెంచేలా చేస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరు చదువు కోవడంపై…
Read more...
Read more...
ఏపీ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చేసిన చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ బతుకు బండిని నడపడానికే తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆవేదన చెందారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి, దారుణమైన అవినీతిని, దోపిడీని…
Read more...
Read more...
తమిళనాడు మంత్రివర్గంలో 23 మందికి కొత్తగా చోటు
తమిళనాడు సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పాలనా పరంగా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే కొందరు మంత్రులుగా కొలువు తీరగా తాజాగా మరో 23 మందిని తన మంత్రి వర్గంలోకి చేర్చుకున్నారు. గురువారం గవర్నర్ తో ప్రమాణ…
Read more...
Read more...