Browsing Category

NEWS

NEWS

వయ‌నాడు ఘ‌ట‌న బాధాక‌రం : రాహుల్ గాంధీ

కేర‌ళ‌లోని త‌మ ప్ర‌భుత్వం వ‌య‌నాడు లో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డిన ఘ‌ట‌న‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప్ర‌క‌టించారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, అమేధి ఎంపీ రాహుల్ గాంధీ. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సహాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం…
Read more...

దేశంలో తొలి ‘ఏఐ పవర్డ్ టూరిజం’ రాష్ట్రంగా ఏపీ

టూరిజంలో సరికొత్త విప్లవం చోటు చేసుకుంద‌న్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. మంగ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భారతదేశపు తొలి ‘ఏఐ పవర్డ్ టూరిజం’ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దు కోనుంద‌ని పేర్కొన్నారు. సీఎం…
Read more...

రైతు కుటుంబాలు ఎంట్రప్రెన్యూర్లుగా ఎద‌గాలి

రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందులో భాగంగా భవిష్యత్‌లో పెరిగే ఇథనాల్…
Read more...

అహ్మ‌దాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరి శిక్ష

దేశ వ్యాప్తంగా సంచ‌లనం రేపిన అహ్మ‌దాబాద్ పేలుళ్ల కేసులో సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది గుజ‌రాత్ హైకోర్టు. 2008 అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో తీర్పు చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది. 38 మందికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ గుజరాత్‌ హైకోర్టు తీర్పు…
Read more...

సెమీ కండక్టర్ నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించండి

సెమీకండక్టర్స్, ఓశాట్ (అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్) రంగంలో పేరెన్నికగన్న 'అపాక్ట్' కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్…
Read more...

32 శాతం జ‌నాభా అమరావతి ఎకనామిక్ రీజియన్ లో

రాష్ట్ర జనాభాలో 32 శాతం అమరావతి ఎకనామిక్ రీజియన్‌లో నివసిస్తున్నారని... భౌగోళికంగా 33 శాతం విస్తరించి ఉందని పేర్కొంది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన న‌గ‌రంగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దే ప‌నిలో ప‌డ్డారు సీఎం నారా చంద్ర‌బాబు…
Read more...

గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయ‌ల‌సీమ : సీఎం

ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాలం మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తిరుపతి ఎకనామిక్ రీజియన్…
Read more...

చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా బాబు, పవన్, లోకేశ్

ప్ర‌తి ఒక్క‌రు చేనేత వస్త్రాలు ధరించాలంటూ చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆ…
Read more...

‘చేనేతల’కు 365 రోజుల పాటు ఉపాధి కల్పన

ఆప్కో స్వర్ణోత్సవం సందర్భంగా నేతన్నలకు, చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వరాల జల్లు కురిపించారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయిందన్నారు. చేనేత సహకార…
Read more...

మత్స్యకారుల రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం ఆరా

సముద్రంలో బోటు తిరగబడిన ఘటనలో వాణిజ్య నౌకకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారుడు కర్రి చిన్నాను అధికార యంత్రాంగం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ లో కర్రి చిన్నాను ఐఎన్ఎస్ డేగాకు అధికారులు…
Read more...