Browsing Category

NEWS

NEWS

బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : లోకేష్

ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌, ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి లోకేష్…
Read more...

అన్నాడీఎంకే కేబినెట్ లో చేరితే మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ

త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇప్ప‌టికే మాజీ సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య్ ఎక్కువ కాలం సీఎంగా ఉండ‌డ‌ని, టీవీకే ప్ర‌భుత్వం ప‌డి పోతుంద‌ని, తిరిగి ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉండాల‌ని…
Read more...

చ‌చ్చేంత వ‌ర‌కు బీజేపీలోనే ఉంటా : బండి సంజ‌య్

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు వ్య‌వ‌హారం. బుధ‌వారం ఉన్న‌ట్టుండి హైద‌రాబాద్ లో ప్ర‌త్య‌క్షం అయ్యారు. బండి నేరుగా పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఆయ‌నకు ఘ‌న…
Read more...

లంచ‌గొండుల‌ను ప‌ట్టిస్తే రూ. 1 ల‌క్ష బ‌హుమ‌తి

త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న కొలువు తీరిన వెంట‌నే ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌జా సంక్షేమానికి ప్ర‌యారిటీ ఇస్తుంద‌న్నారు. అవినీతి రహిత పాల‌న‌ను అందిస్తామ‌ని అన్నారు.…
Read more...

పల్లె ప్రగతి కోసం పారదర్శక సర్వేకు శ్రీ‌కారం

గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి? ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ…
Read more...

ఎరువులు ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిస్తే క్రిమిన‌ల్ కేసులు

ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సీరియ‌స్ అయ్యారు. బుధ‌వారం ఆయ‌న ఎరువుల వినియోగంపై ఆరా తీశారు. రైతుల‌కు ఇబ్బంది లేకుండా చూడాల‌ని ఆదేశించారు. అయితే రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ్య‌వ‌సాయేత‌ర ప‌నుల‌కు ఎరువుల వాడ‌కంపై మంత్రి…
Read more...

టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు ఉన్నారు : సీఎం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు బీసీల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ అంటేనే బీసీలు అని అన్నారు. దివంగ‌త ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు పెద్ద‌పీట వేసింద‌న్నారు. దేశంలో ఏ పార్టీ…
Read more...

టాప్ జిల్లా క‌లెక్ట‌ర్ల జాబితాలో ముగ్గురికి చోటు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు దేశంలోని 100 మంది టాప్ క‌లెక్ట‌ర్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన “ఫేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ సర్వే 2026” భారతదేశంలోని టాప్ 100 జిల్లా కలెక్టర్ల జాబితాలో ఐఏఎస్…
Read more...

అవినీతి ప‌రులకు ద‌డ పుట్టిస్తున్న సీఎం విజ‌య్

త‌మిళ‌నాడులో సీఎం విజ‌య్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు స‌ర్దుకుంటున్నారు. ఆయ‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలోనే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం. ఎవ‌రికీ ఒక్క రూపాయి కూడా…
Read more...

భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వెంట‌నే పూర్తి చేయాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన వ్య‌క్తి. దీంతో పెద్ద ఎత్తున ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. ఈ జిల్లా అభివృద్ది కోసం ఎక్కువ నిధులు ఇవ్వాల‌ని ప్ర‌జా ప్ర‌తినిధులు…
Read more...