Breaking
- ముగిసిన ఫుట్బాల్ దిగ్గజాల శకం
- నీట్ వ్యవహారంపై కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై
- బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్య : షర్మిలా రెడ్డి
- ఏపీ సర్కార్ కు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్
- రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు : ఎస్. సవిత
- విద్యార్థులపై లాఠీఛార్జ్ను తప్పుబట్టిన శశి థరూర్
- నాలుగేళ్ల ఒప్పందంపై ఫిల్ ఫోడెన్ సంతకం
- వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్లేయర్ : హర్భజన్ సింగ్
- పొగాకు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
- ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు
Browsing Category
NEWS
NEWS
గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ : సీఎం
ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాలం మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తిరుపతి ఎకనామిక్ రీజియన్…
Read more...
Read more...
చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా బాబు, పవన్, లోకేశ్
ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలంటూ చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆ…
Read more...
Read more...
‘చేనేతల’కు 365 రోజుల పాటు ఉపాధి కల్పన
ఆప్కో స్వర్ణోత్సవం సందర్భంగా నేతన్నలకు, చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వరాల జల్లు కురిపించారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయిందన్నారు. చేనేత సహకార…
Read more...
Read more...
మత్స్యకారుల రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం ఆరా
సముద్రంలో బోటు తిరగబడిన ఘటనలో వాణిజ్య నౌకకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారుడు కర్రి చిన్నాను అధికార యంత్రాంగం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ లో కర్రి చిన్నాను ఐఎన్ఎస్ డేగాకు అధికారులు…
Read more...
Read more...
పౌరులకు మెరుగైన సేవలు అందించాలి : చంద్రబాబు
రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి రియల్ టైమ్లోనే ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రెస్పాన్స్ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేగంగా స్పందించ గలిగితేనే పౌరులకు మెరుగైన సేవల్ని అందించ గలుగుతామని ఆయన స్పష్టం…
Read more...
Read more...
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్ : ఎన్ఐఏ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన ప్రకటన చేసింది. సోమవారం ఈ మేరకు పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది పహల్గామమ్ ఉగ్రదాడి . ఈ కేసులో…
Read more...
Read more...
హైదరాబాద్లో పర్యాటక అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలి
పర్యాటక రంగంలో హైదరాబాద్ ను కేరాఫ్ గా మార్చేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పర్యాటక అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష చేపట్టారు. పర్యావరణ పర్యాటకం, వారసత్వ ప్రదేశాలు, వికారాబాద్ అభివృద్ధి, గ్లోబల్…
Read more...
Read more...
రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ ఆంధ్రా మత్స్యకారులు సేఫ్
ఎట్టకేలకు ఏపీ సర్కార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. భారీ ఎత్తున రెస్క్యూ నిర్వహించారు. చివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖలోని 10 మంది మత్స్యకారులు సురక్షితంగా బయట పడ్డారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు…
Read more...
Read more...
టీవీకే ప్రభుత్వాన్ని ప్రజలే తొలగిస్తారు : స్టాలిన్
డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పదే పదే ఈ మధ్యన సీఎంగా కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను విమర్శిస్తూ వస్తున్నారు. ఇవాళ ఉదయనిధి మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజూ…
Read more...
Read more...
ధనిక పేద మధ్య అసమానతలు పోవాలి : సీఎం
పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్షిప్ ఫర్ ప్రాస్పెరిటీ) కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదల…
Read more...
Read more...