Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
NEWS
NEWS
తమిళనాడులో ‘అమ్మ’ క్యాంటీన్లు పునః ప్రారంభం
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ల తరబడి అగ్ర నాయకులు సాధించలేని దానిని ముఖ్యమంత్రి స్వీకరించిన వెంటనే సాధించి చూపించారు. ఇప్పటి వరకు అమలు చేసిన జయలలిత అమ్మ క్యాంటీన్లను…
Read more...
Read more...
వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ నివాసంలో ఏసీబీ దాడులు
ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టిన ఆరోపణల కేసులో హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన సంబంధిత ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు నిర్వహించింది. హైదరాబాద్ నగరంతో పాటు…
Read more...
Read more...
రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం మా ధ్యేయం అన్నారు మంత్రి నారా లోకేష్. ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్ననేపథ్యంలో ఇది కీలకంగా మారగలదని పేర్కొన్నారు.…
Read more...
Read more...
నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలి
భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో 4 వ టాస్క్ ఫోర్స్ కమిటీ…
Read more...
Read more...
ఈటల రాజేందర్ పై బీజేపీ హైకమాండ్ ఫోకస్
తెలంగాణలో పటిష్ట స్థితిలో ఉన్న బీజేపీకి ఉన్నట్టుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు పోక్స్ కేసు నిర్వాకం తలనొప్పిగా మారింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,…
Read more...
Read more...
ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు లభించిన అవార్డులలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం మోదీ స్వీడన్ లో పర్యటిస్తున్నారు. భారత్-స్వీడన్ మధ్య సంబంధాలను బలోపేతం…
Read more...
Read more...
నదుల అనుసంధానంలో కేఎల్ రావు పాత్ర గొప్పది
రాష్ట్రంలో నదులను అనుసంధానం చేయడంలో దివంగత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం డాక్టర్ కెఎల్ రావు వర్ధంతి. ఈ సందర్బంగా సోమవారం…
Read more...
Read more...
ప్రోటోకాల్ ఉల్లంఘన సీఎంగా కొలువు తీరిన సతీషన్
కేరళం ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు వీడీ సతీషన్. కేరళంలో యుడీఎఫ్ ఆధ్వర్యంలో భారీ మెజారిటీ సాధించినప్పటికీ సీఎంగా అభ్యర్థిని ఖరారు చేయడంలో తాత్సారం చేసింది ఏఐసీసీ. సీఎం పోస్టు కోసం వీడీ సతీషన్ తో పాటు ఏఐసీసీ…
Read more...
Read more...
ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శం
తెలంగాణ ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి. ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ అఖిల భారత సమావేశం…
Read more...
Read more...
పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం
దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని అన్నారు . జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లలే సంపద…
Read more...
Read more...