Breaking
- ముగిసిన ఫుట్బాల్ దిగ్గజాల శకం
- నీట్ వ్యవహారంపై కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై
- బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్య : షర్మిలా రెడ్డి
- ఏపీ సర్కార్ కు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్
- రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు : ఎస్. సవిత
- విద్యార్థులపై లాఠీఛార్జ్ను తప్పుబట్టిన శశి థరూర్
- నాలుగేళ్ల ఒప్పందంపై ఫిల్ ఫోడెన్ సంతకం
- వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్లేయర్ : హర్భజన్ సింగ్
- పొగాకు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
- ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు
Browsing Category
NEWS
NEWS
ప్రజాస్వామ్య గొంతుక న్యాయానికి ప్రతీక
మరాఠా (మహారాష్ట్ర) రాష్ట్రానికి చెందిన జస్టిస్ మాధవ్ జామ్దార్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఓ కేసు విషయంలో ఆయన ఇచ్చిన తీర్పు కలకలం రేపింది. ప్రత్యేకించి కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీని, మహారాష్ట్రలో…
Read more...
Read more...
కాళేశ్వరం తెలంగాణకు వరం రేవంత్ రాష్ట్రానికి శనేశ్వరం
కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అవినీతి, అసమర్ధత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది మృతి చెందితే.ఇంతవరకూ మృతదేహాలు తీయలేని పరిస్థితి నెలకొందన్నారు. మీ…
Read more...
Read more...
నకిలీ కాలేజీ అడ్మిషన్ల ప్రకటనల పట్ల జాగ్రత్త : సీపీ
సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో నకిలీ కాలేజీ అడ్మిషన్ల ప్రకటనలు పెద్ద ఎత్తున వస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రకటనల పట్ల విద్యార్థులకు సీపీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ముందు…
Read more...
Read more...
మత్స్యకారుల గల్లంతుపై జగన్ ఆందోళన
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక…
Read more...
Read more...
దేశంలోనే తొలి ఆంకాలజీ తయారీ కేంద్రం హైదరాబాద్ లో
భారతదేశపు మొట్ట మొదటి పూర్తిస్థాయి సమీకృత ఆంకాలజీ తయారీ కేంద్రాన్ని సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం కరకపట్ల, బయోటెక్ పార్క్ ఫేజ్ IIIలో జూలై 6న సోమవారం ప్రారంభించనుంది. ఇదిలా ఉండగా సమాచార…
Read more...
Read more...
గుడివాడ అమర్నాథ్ కు తల్లి, భార్య లేరా..?
ఏపీ స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై జుగుస్సాకరంగా మాట్లాడటం దారుణమన్నారు. ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన పార్టీ అధినేత,…
Read more...
Read more...
ప్రజలు అమరావతి అంటే వైఎస్ఆర్సీపీ మావిగన్ అంటోంది
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీని , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. స్వర్ణ కుప్పం లక్ష్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కుప్పంలో…
Read more...
Read more...
‘వీబీ-జీ రామ్ జీ’తో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన
వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా ప్రతి పంచాయతీకి రూ.2 కోట్లు వెచ్చించనున్నామని ప్రకటించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ,ఈ నిధులతో ఆయా పంచాయతీల్లో రోడ్డు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించనున్నామని తెలిపారు. పెనుకొండ నియోజక వర్గంలో…
Read more...
Read more...
ఖమేనీ అంత్యక్రియల కోసం ‘ఒక వారం విరామం’
అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ దేశానికి 'ఒక వారం విరామం' ఇచ్చామని వెల్లడించారు. మానవతా దృక్పథంతో తాత్కాలికంగా శత్రుత్వాలను నిలిపివేసినట్లు…
Read more...
Read more...
జగన్ రెడ్డిని జనం నమ్మే స్తితిలో లేరు : సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.…
Read more...
Read more...