Breaking
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
Browsing Category
Breaking
పంచాయతీలకు పన్ను ఎగవేతల్ని ఉపేక్షించం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాల’ని స్పష్టం చేశారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు…
Read more...
Read more...
గరుత్మంతునిపై కల్యాణ శ్రీనివాసుని దివ్య రాజసం
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. అత్యంత ప్రాధాన్యమైన గరుడ వాహన సేవ రాత్రి వైభవోపేతంగా జరిగింది. సర్వాభరణ భూషితుడై, దివ్య మంగళ విగ్రహ…
Read more...
Read more...
విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో సమావేశమయ్యారు. ఆసియా పసిఫిక్, మిడిల్…
Read more...
Read more...
తొక్కిసలాట మృతులకు ఐపీఎల్ ట్రోఫీ అంకితం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ఫైనల్ లో తలపడింది ఆర్సీబీ. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి…
Read more...
Read more...
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చారిత్రాత్మక మైలురాయి
ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు.…
Read more...
Read more...
పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం
2025 పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ఉపయోగించిన మొబైల్ ఫోన్ను, 2021లో పాకిస్థాన్లోకి దిగుమతి చేసుకున్న ఒక సరుకుకు చెందినదిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. ఈ సరుకుకు కరాచీకి చెందిన ఫైసల్ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చబడ్డాయని…
Read more...
Read more...
రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’
కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి పంజరాన పట్టుబడను నేను/నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడనేను- అని విశ్వ మానవ కళ్యాణం కోసం గుర్రం జాషువా కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలా మంది దేశం నాకేమీ ఇచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను…
Read more...
Read more...
సర్వభూపాల వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగం గా నాల్గవ రోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని…
Read more...
Read more...
‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ లాంచ్
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన…
Read more...
Read more...
ఐపీఎల్ విజేత ఆర్సీబీకి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ
ఈ ఏడాది 2026లో నిర్వహించిన సుదీర్ఘ , మెగా ఐపీఎల్ టోర్నీలో సత్తా చాటింది రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు . ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడించింది విజేతగా నిలిచింది.…
Read more...
Read more...