Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
Breaking
అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తే సర్వనాశనం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లో ఉన్నతాధికారి రెజాయి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కీలక…
Read more...
Read more...
గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు సర్కార్ గుడ్ న్యూస్
ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం పరితపిస్తున్న బీసీ హాస్టళ్లకు చెందిన 300 మందికిపైగా గ్రేడ్ 2 వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ... పదోన్నతులకు అవకాశం క ల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై…
Read more...
Read more...
హార్టీకల్చర్ హబ్గా రాయలసీమ : సీఎం
రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కు కేంద్రం నుంచి పూర్తి సహకారం అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి…
Read more...
Read more...
మేధో మథన కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. రొయ్యల మేతకు వినియోగించే ముడి సరుకుల ధరలు…
Read more...
Read more...
నూతన టెక్స్ టైల్స్ పాలసీతో పెట్టుబడులు
చేనేత రంగంలో దేశంలో ఏపీని నెంబర్ వన్ గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. నాలుగు రోజుల పాటు సాగిన భారత్ టెక్స్ 2026లో మూడు ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్…
Read more...
Read more...
లార్డ్స్ వన్డే మ్యాచ్ రోహిత్కు చివరిది కానుందా..?
భారత క్రికెట్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు అందించిన హిట్ మ్యాన్ గా పేరు పొందిన రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కానున్నారా. అవునంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. ఈ…
Read more...
Read more...
సోనం వాంగ్ చుక్ ఎవరో నాకు తెలియదు
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాట మార్చాడు. తను నటించిన 3 ఇడియట్స్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రజాస్వామిక కార్యకర్త అయిన సోనం వాంగ్ చుక్ జీవిత కథ ఆధారంగా తీసుకుని సినిమా చేసినట్లు అప్పట్లో…
Read more...
Read more...
పాఠశాల వివాదంపై తెలంగాణ సర్కార్ కు నోటీస్
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది హైదరాబాద్ లోని పాఠశాల వివాదం. ఇందుకు సంబంధించి తక్షణమే నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై స్పందిస్తూ సీనియర్…
Read more...
Read more...
ప్రతిపక్షాల మద్దతు లేకుండా బిల్లు పెడితే ఎలా..?
మోదీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకించి ఆయన డీ లిమిటేషన్ బిల్లు గురించి ప్రత్యేకంగా…
Read more...
Read more...
రూ. 600 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైడ్రా ఆక్రమదారులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఏకంగా భారీ విలువ కలిగిన స్థలాన్ని రక్షించింది. బంజారాహిల్స్ రోడ్ నం. 13లోని బంజారా చెరువు పక్కన ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా పరిరక్షించింది. దీని అంచనా విలువ రూ. 600 కోట్లకు…
Read more...
Read more...