Browsing Category

Breaking

రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’

కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి పంజరాన పట్టుబడను నేను/నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడనేను- అని విశ్వ మానవ కళ్యాణం కోసం గుర్రం జాషువా కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలా మంది దేశం నాకేమీ ఇచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను…
Read more...

సర్వభూపాల వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగం గా నాల్గ‌వ రోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని…
Read more...

‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ లాంచ్

టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన‌…
Read more...

ఐపీఎల్ విజేత ఆర్సీబీకి రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీ

ఈ ఏడాది 2026లో నిర్వ‌హించిన సుదీర్ఘ , మెగా ఐపీఎల్ టోర్నీలో స‌త్తా చాటింది ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు . ఆ జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ ను ఫైన‌ల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడించింది విజేత‌గా నిలిచింది.…
Read more...

వ‌న్డే మ్యాచ్ ల‌కు శుభ్ మ‌న్ గిల్ స‌రిపోడు

మాజీ భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఐపీఎల్ 19వ సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి కుప్ప‌కూలింది గుజ‌రాత్ . కేవ‌లం 20…
Read more...

రాయ‌ల్స్ రాజ‌సం ఐపీఎల్ టైటిల్ కైవ‌సం

ఐపీఎల్ 19వ సీజ‌న్ క‌థ ముగిసింది. ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టు విజేతగా నిలిచింది. ఛాంపియ‌న్ గా రెండోసారి అవ‌త‌రించింది. అన్ని విభాగాల‌లో స‌మిష్టిగా రాణించింది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. నిన్న‌టి దాకా…
Read more...

క‌న‌క‌పుర నుంచి రెండోసారి సీఎం అభ్య‌ర్థి

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా డీకే శివ‌కుమార్ జూన్ 3న ప్ర‌మాణ స్వీకారం చేప‌ట్టనున్నారు. ఆయ‌న రాష్ట్రంలోని క‌న‌క‌పుర నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2023 ఎన్నికల్లో, శివకుమార్ తన సమీప ప్రత్యర్థ జనతా దళ్ సెక్యులర్ పార్టీకి చెందిన…
Read more...

మోదీ మ‌న్ కీ బాత్ లో ఏపీ మామిడి ప్ర‌స్తావ‌న

ఏపీ మామిడి పండ్ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న ప్ర‌తి నెలా మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ వేదిక‌గా నిర్వ‌హించిన మ‌న్ కీ బాత్ లో మామిడి పండ్ల…
Read more...

​కూటమిని విడగొట్టేందుకే నీచ రాజకీయాలు

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, పొరుగు రాష్ట్రానికి చెందిన కొందరు చేస్తున్న హెచ్చరికలకు ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
Read more...

జూన్ 3న ముహూర్తం డీకే శివ‌కుమార్ ప్ర‌మాణ స్వీకారం

క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. ఇప్ప‌టికే అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ హైక‌మాండ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మూడు సంవ‌త్స‌రాల పాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా సిద్ద‌రామ‌య్య…
Read more...