Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
Breaking
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలభిషేకం నిషేధం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, సీఎం ఎ. రేవంత్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏఐసీసీ. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీకి సంబంధించి జరిగే కార్యక్రమాలలో గజమాలలు…
Read more...
Read more...
క్రీడా రంగం అభివృద్ది కోసం ప్రత్యేక పాలసీ : సీఎం
తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే వారికి నగదు బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని ఆయన…
Read more...
Read more...
ఏపీలో గాడి తప్పిన చంద్రబాబు పాలన : జగన్ రెడ్డి
రాష్ట్రంలో కూటమి పాలన బక్వాస్ అంటూ కొట్టి పారేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి . వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీలను ఉద్దేశించచి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యమని, వాటి కోసం గళం…
Read more...
Read more...
జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా ‘అమెన్’ విడుదల
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి మరో విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై, రేగుల నీరజరాణి సమర్పణలో ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్…
Read more...
Read more...
పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0 మార్గదర్శకాలు త్వరలో విడుదల
భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఆర్ధిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు…
Read more...
Read more...
డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఖర్గే కోరారు. వర్షాకాల…
Read more...
Read more...
ఎంఎస్ ధోనీతో ఆడాలన్న కోరిక నెరవేరింది
ఇండియన్ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ను వీడడం సీఎస్కేలో ఎందుకు చేరానన్న దానిపై తన మనసులో మాట బయట పెట్టాడు. ఆకాష్ చోప్రాతో జియో హాట్ స్టార్ తో జరిగిన చిట్ చాట్ సందర్బంగా పలు…
Read more...
Read more...
మా ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదు – సీఎం
మా ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఢిల్లీ కి రాజు అయినా తల్లికి బిడ్డ అన్నట్లుగా నేను పాలమూరు బిడ్డను అని పేర్కొన్నారు. దివిటిపల్లిలో అమర రాజా అద్భుతమైన పరిశ్రమను ఇక్కడ…
Read more...
Read more...
ఏపీలో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం
ఏపీలో రాబోయే కాలంలో సాగు నీటి సమస్య లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. ఒంగోలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలని…
Read more...
Read more...
దోచుకున్న సొమ్ముతోనే సాక్షి పేపర్, టివి పెట్టారు
జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదు.. సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ, జగన్ అధికారంలో ఉండగా కడప జిల్లాకు ఒక్క పరిశ్రమను సీమకు తీసుకు రాకపోగా, ఇక్కడ సంపదనంతా అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
Read more...
Read more...