Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
Breaking
గీతామృతం పంచిన కల్యాణ శ్రీనివాసుడు
నారాయణ వనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అనంత తేజోమూర్తి శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు కురుక్షేత్ర…
Read more...
Read more...
ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ ముగిసింది
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రయాణీకులకు సంబంధించి పలు సూచనలు అందించింది. ఇదిలా ఉండగా వేసవి కాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రవేశపెట్టిన…
Read more...
Read more...
బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్
భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు . దీనిని సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు డీజీపీ ఆదేశాలతో…
Read more...
Read more...
మెగా డీఎస్సీ 2025ని పకడ్బందీగా నిర్వహించాం
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజుల నుంచి మెగా డీఎస్సీ 2025కి సంబంధించి వస్తున్న ఆరోపణలకు స్పందించింది విద్యా శాఖ. మెగా డీఎస్సీ ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాం అన్నారు కార్యదర్శి కోన శశిధరర్. అభ్యర్థులు…
Read more...
Read more...
జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు అవసరం
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా కొండవీడు దగ్గర ఉన్న జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.…
Read more...
Read more...
విద్య తోనే వికాసం..విజయం : ఎస్. సవిత
విద్యతోనే అత్యున్నత స్థానాలు సాధ్యమని, తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల…
Read more...
Read more...
వైభవ్ సూర్యవంశీ సూపర్ : అమితాబ్ బచ్చన్
భారత దేశం గర్వించదగిన నటుడు అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సంచలనాలకు తెర లేపాడు బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ. రికార్డుల మోత మోగించాడు. ఐపీఎల్ 19 సీజన్ లో అత్యంత విలువైన ఆటగాడిగా…
Read more...
Read more...
సీఎల్పీ కీలక సమావేశం డీకే ఎన్నిక లాంఛనప్రాయం
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మూడేళ్ల పాటు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సిద్దరామయ్య ఉన్నట్టుండి తాను తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. ఉన్న మంత్రి…
Read more...
Read more...
అంగరంగ వైభోగం గోవింద నామస్మరణం
తిరుపతి లోని శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామ స్మరణలతో తిరువీధులు మార్మోగగా, వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఉదయం…
Read more...
Read more...
సింహ వాహనంపై అభయమిచ్చిన కల్యాణ వేంకటేశ్వరుడు
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం సింహ వాహనంపై సుదర్శన నరసింహుడి అలంకారంలో శ్రీనివాసుడు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంత తేజోమూర్తిగా వెలసిన స్వామి వారు…
Read more...
Read more...