Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
Breaking
జర్నలిస్టుల సంక్షేమ నిధిపై వాస్తవాల వక్రీకరణ
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి అమలుపై ప్రచురితమైన కథనం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించకుండా, ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ఉండటం విచారకరం అని పేర్కొన్నారు తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర…
Read more...
Read more...
ఏపీకి పెట్టుబడుల వెల్లువ ఉద్యోగాల కల్పన
ఏపీలో కొలువు తీరిన కూటమి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, నారా లోకేష్ కలిసి అన్ని దేశాలు తిరుగుతూ ఏపీని ప్రమోట్…
Read more...
Read more...
నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించండి : లోకేష్
నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించాలని కోరారు ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఏపీపై విశ్వాసానికి దాల్మియా భారత్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ నిదర్శనం అన్నారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిలో దాల్మియా భారత్ ది విలువైన భాగస్వామ్యం అని…
Read more...
Read more...
3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల వివరాలు పూర్తి
ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మొత్తం 36 సాగు నీటి ప్రాజెక్టులను వచ్చే మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల…
Read more...
Read more...
రూ.1300 కోట్లు ఖర్చు చేసి పట్టి సీమ పూర్తి చేశాం
పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2015 నుంచి ఇప్పటి వరకూ పట్టి సీమ ప్రాజెక్టు నుంచి 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించినట్టు వెల్లడించారు. రూ.1300 కోట్లతో…
Read more...
Read more...
భారతీయ సినిమాను షేక్ చేస్తున్న గీతూ మోహన్ దాస్
ఇండియన్ స్టార్ హీరో యశ్ , కియారా అద్వానీ, నయనతార తదితర నటీ నటులతో కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. తను మూస ధోరణులను బద్దలు కొట్టారు . తాజాగా మూవీకి సంబంధించిన ట్రైలర్ దుమ్ము…
Read more...
Read more...
విద్యుత్ ఛార్జీల భారం చంద్రబాబు మాయాజాలం
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. ఏపీ కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీల పేరుతో నాటకాలు ఆడుతోందన్నారు. విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత తిరిగిచ్చేది పిసరంత…
Read more...
Read more...
భారత్ పై 100 శాతం టారిఫ్ విధించే బిల్లు రెడీ
అమెరికా భారత్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఓవైపు మోదీ స్నేహితుడని అంటూనే ఇంకో వైపు టారిఫ్ లు విధించేందుకు సిద్దమైంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్పై 100 శాతం సుంకాలు విధించే బిల్లును అమెరికా ప్రవేశ పెట్టింది .…
Read more...
Read more...
సీఎం ప్రతిపాదన సబబేనన్న టీటీడీ బోర్డు మెంబర్
కర్ణాటక కోసం 'మొదటి హారతి' విధానాన్ని సవరించే ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యడుఉ నరేష్ కుమార్. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామికి సమర్పించే 'మొదటి హారతి' కోసం కొత్త విధానాన్ని…
Read more...
Read more...
శ్రీవారి హారతి వివాదం మాజీ సీఎం బొమ్మై ఆగ్రహం
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల లోని శ్రీవారికి ఇచ్చే తొలి హారతిపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. తిరుమల ఆలయంలోని మొదటి హారతిని కర్ణాటకకు కేటాయించాలని సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ…
Read more...
Read more...