Breaking
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
Browsing Category
Devotional
Devotional
వైభవోపేతం శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారు పద్మసరోవరంలోని సుందరంగా అలంకరించిన తెప్పపై మూడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దివ్య…
Read more...
Read more...
దైవ నామ స్మరణతో నిజమైన ఆనందం
ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దైవ నామ స్మరణతోనే నిజమైన ఆనందం లభిస్తుందని అన్నారు. ఆమె ముంబైలో భారీ ఎత్తున ఆధ్యాత్మక కచేరి నిర్వహించనున్నారు జూన్ 28న . ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు జయ కిశోరి. ఈ…
Read more...
Read more...
శ్రీనివాస మంగాపురం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
పురాణ ప్రసిద్ధి గాంచిన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ ఆలయాన్ని…
Read more...
Read more...
దళారులను నమ్మొద్దు మోసపోవద్దు : టీటీడీ
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు కీలక సూచనలు చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ ఇటీవల భక్తులను కొందరు దళారులు మోసం చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడంతో మధ్యవర్తులు,…
Read more...
Read more...
దివ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మేదిని పూజ నిర్వహించి,…
Read more...
Read more...
దివ్యంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మ సరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై…
Read more...
Read more...
అంగరంగ వైభోగం శ్రీ గోవింద రాజ స్వామి పుష్పయాగం
తిరుపతిలోని శ్రీ గోవింద రాజ స్వామివారి ఆలయంలో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లగా, భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. ఉదయం…
Read more...
Read more...
శ్రీవారి భక్తులకు శఠగోపం దర్యాప్తు ముమ్మరం
సుప్రభాత సేవ దర్శన టికెట్లు, తిరుమలలో వసతి గదులు ఏర్పాటు చేస్తానని నమ్మబలికి గుంటూరు జిల్లాకు చెందిన సుమారు 60 మంది భక్తుల నుంచి రూ.4.22 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు…
Read more...
Read more...
యోగతో శారీరక దృఢత్వం మానసిక వికాసం
యోగా అన్నది ప్రతి ఒక్కరు తమ జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. ఆదివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా టిటిడి పరిపాలనా భవనం వెనుకనున్న పరేడ్ మైదానంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…
Read more...
Read more...
అంగరంగ వైభోగం శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం
సకల సంపదలకు అధిష్ఠాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించే పవిత్రమైన శ్రీ మహాలక్ష్మీ దీప పూజ కార్యక్రమం తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ మాట్లాడారు.…
Read more...
Read more...