Breaking
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
Browsing Category
Devotional
Devotional
గో సంరక్షణలో మనందరి బాధ్యత : ఏఈవో చౌదరి
గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని, గోసంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ నెహ్రూ ఫౌండేషన్ , శ్రీనివాస సేవా ట్రస్ట్…
Read more...
Read more...
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వసంతోత్సవాలు
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అపూర్వ వైభవంగా నిర్వహించిన వసంతోత్సవాలు భక్తి జనసంద్రంలో ఘనంగా ముగిశాయి. వేద ఘోషాలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామ స్మరణల మధ్య ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.…
Read more...
Read more...
వైభవంగా శ్రీ వేదనారాయణ స్వామి రథోత్సవం
నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు జరిగిన రథోత్సవం భక్తి పారవశ్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, భజనల నడుమ స్వామివారి రథయాత్ర గ్రామ వీధులను ఆధ్యాత్మిక కాంతులతో…
Read more...
Read more...
ఘనంగా శ్రీ కోదండ రామస్వామి ఆస్థానం
అన్నమయ్య జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ కోదండ రామస్వామి వారి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనామ స్మరణతో, గోవింద నామ సంకీర్తనల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తులను…
Read more...
Read more...
ఘనంగా శ్రీనివాస మంగాపురం వసంతోత్సవాలు
సాక్షాత్తు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిరూపంగా భక్తుల అర్చనలు అందుకుంటున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలతో, మంగళ వాయిద్యాల…
Read more...
Read more...
15 ప్రధాన ఆలయాలలో నిత్య అన్నదానం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఏపీని ఆధ్యాత్మిక హబ్ గా మారుస్తామన్నారు. రాష్ట్రంలోని 15 ప్రధాన దేవాలయాల్లో నిత్యం అన్నదానం చేపట్టాలని…
Read more...
Read more...
పవన్ కళ్యాణ్ ప్రయత్నం శివాలయం పునర్నిర్మాణం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణం కానుంది. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలోని శివాలయం పునరుద్ధరణకు టీటీడీ నిధులు మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్ విన్నపం…
Read more...
Read more...
ధూప, దీప, నైవేద్యాలకు రూ. 5 వేల నుండి రూ.10 వేలకు పెంపు
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీ ఆర్ నాయుడు అధ్యక్షతన బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాట…
Read more...
Read more...
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వసంతోత్సవాల వైభవం
శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలు మే 07 నుండి 09వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మే 8న సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ…
Read more...
Read more...
వేసవి రద్దీకి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు
తిరుమలకు పోటెత్తారు శ్రీవారి భక్తులు. వేసవి సెలవులు, అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలను…
Read more...
Read more...