Breaking
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
Browsing Category
Devotional
Devotional
తిరుమల దర్శనంపై దుష్ప్రచారం తగదు
తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా స్వామి వారి దర్శనానికి తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని స్పష్టం చేసింది టీటీడీ. అసత్య కథనాలు ప్రసారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించింది. తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా స్వామి వారి…
Read more...
Read more...
12న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్త బాంధవులకు తీపి కబురు చెప్పింది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి నాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 12వ తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి…
Read more...
Read more...
ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం
వేంకటేశ్వర స్వామివారి పరమభక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి…
Read more...
Read more...
భక్తి, జ్ఞానం, యోగానికి ప్రతిరూపం తరిగొండ వెంగమాంబ
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి, జ్ఞానం, యోగ సాధనల సమన్వయంగా వెలుగొందిన మహనీయురాలని ప్రముఖ సాహితీవేత్త శ్రీదేవి పేర్కొన్నారు. ఆమె జీవితం సంపూర్ణంగా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తికి అంకితమై, ఆత్మ సాక్షాత్కారానికి మార్గదర్శకంగా నిలిచిందని…
Read more...
Read more...
అంగరంగ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల వైభవంగా ప్రారంభమయ్యాయి. మే 1 శుక్రవారం ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల…
Read more...
Read more...
ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి
శ్రీ వేంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న పద్మావతి పరిణయ మండపంలోఅత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా…
Read more...
Read more...
పదకవితా పితామహుడు అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాలు
సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు మే 2 నుండి 8వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మ స్థలమైన తాళ్లపాకలోని ధ్యాన మందిరం, రాజంపేటలోని 108 అడుగుల…
Read more...
Read more...
వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం
శ్రీవారిపై అచంచలమైన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ మహిళాభ్యుదయానికి దారి చూపిన మహా కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని శతావధాని శ్రీ ఆముదాల మురళి పేర్కొన్నారు. ఆమె 296వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య…
Read more...
Read more...
మే నెలలో టీటీడీ అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు
టీటీడీ కీలక ప్రటన చేసింది. మే నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో కూడా విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మే 1, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు…
Read more...
Read more...
బధిరులకు విద్యతో పాటు నైపుణ్యాభివృద్ది
టీటీడీ ఎన్నో సేవలు అందిస్తోంది. విద్య, వైద్యం, భక్తులకు మెరుగైన సేవలను కల్పిస్తోంది. ఇదిలా ఉండగా మూగ, చెవిటి పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్స్, కాలేజీలను నిర్వహిస్తోంది. జూలై 25, 1974 సంవత్సరంలో 17 మంది బధిర విద్యార్థులతో…
Read more...
Read more...