Breaking
- ముగిసిన ఫుట్బాల్ దిగ్గజాల శకం
- నీట్ వ్యవహారంపై కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై
- బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్య : షర్మిలా రెడ్డి
- ఏపీ సర్కార్ కు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్
- రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు : ఎస్. సవిత
- విద్యార్థులపై లాఠీఛార్జ్ను తప్పుబట్టిన శశి థరూర్
- నాలుగేళ్ల ఒప్పందంపై ఫిల్ ఫోడెన్ సంతకం
- వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్లేయర్ : హర్భజన్ సింగ్
- పొగాకు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
- ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు
Browsing Category
Devotional
Devotional
సెప్టెంబర్ నెల ఆన్లైన్ కోటా రిలీజ్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తీపి కబురు చెప్పింది. సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, సేవలు, వసతి గదుల ఆన్లైన్ కోటా వివరాలను ప్రకటించింది.…
Read more...
Read more...
చంద్రప్రభ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి స్వామివారు నవనీత కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనం…
Read more...
Read more...
లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం
మంగళగిరి దిగువ సన్నిధిలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో…
Read more...
Read more...
గరుడ వాహనంపై గోకులానందుని దివ్య విహారం
కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని రాత్రి నిర్వహించిన గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. సర్వాలంకార భూషితుడై…
Read more...
Read more...
22న వైభవంగా పుష్ప యాగ మహోత్సవం
తిరుపతిలోని శ్రీ గోవింద రాజ స్వామివారి ఆలయంలో జూన్ 22న పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం జూన్ 21న సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి .22న…
Read more...
Read more...
నిత్య అన్నదానం భక్తుల పాలిట మహా ప్రసాదం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు…
Read more...
Read more...
తిరుమలలో పటిష్టమైన భద్రత : టీటీడీ
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ టీటీడీ పటిష్టమైన మూడంచెల భద్రతా వ్యవస్థను నిరంతరాయంగా అమలు చేస్తోందని తెలిపింది. ప్రతి షిఫ్టులో వందలాది మంది భద్రతా సిబ్బంది చెకింగ్, స్కానింగ్ విధుల్లో…
Read more...
Read more...
కీలక సంస్కరణలకు దేవాదాయ శాఖ శ్రీకారం
తమిళనాడులో కొలువు తీరిన టీవీకే కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యా, వైద్యం, ఉపాధి, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించింది. మరో వైపు నిబద్దత , నిజాయితీ కలిగిన వారికే ప్రాధాన్యత ఉంటుందని…
Read more...
Read more...
యోగతో సమతుల్యత, ప్రశాంతత సాధ్యం
యోగ సాధన ద్వారా వ్యక్తి జీవితంలో సమతుల్యత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం (జూన్ 21) సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యోగ–టీటీడీ ఆరోగ్యానంద” కార్యక్రమాన్ని…
Read more...
Read more...
విజయవాడలో త్వరలో సూఫీ మహాసభ
విజయవాడ నగరంలో త్వరలో రాష్ట్ర స్థాయి భారీ సూఫీ మహాసభ, బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర సూఫీ మత పెద్దలతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని పవిత్ర హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ దర్గా షరీఫ్లో రాష్ట్ర…
Read more...
Read more...