Browsing Category

Agriculture

Agriculture

Kheyti Global Award : అంకుర కంపెనీకి అరుదైన పుర‌స్కారం

ఒక్క ఐడియా చాలు కోట్లు కొల్ల‌గొట్టేందుకు. ప్ర‌స్తుత ప్ర‌పంచాన్ని అంకురాలు ప్ర‌భావితం చేస్తున్నాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గ‌తంలో కంటే ఎక్కువ‌గా స్టార్ట‌ప్ లు కుప్పలు తెప్ప‌లుగా పుట్టుకు వ‌స్తున్నాయి. స‌మాజానికి లేదా…
Read more...

Eenadu Annadata Closed : అలుపెరుగ‌ని ‘అన్న‌దాత‌’కు సెల‌వు

దిగ్గ‌జ వ్యాపార‌వేత్త‌నే కాదు మీడియా మొఘ‌ల్ గా పేరున్న రామోజీ రావు సార‌థ్యంలో నిరాటంకంగా కొన‌సాగుతూ వ‌చ్చిన అన్న‌దాత మాస ప‌త్రిక ఇక నుంచి నిలిచి పోనుంది. ఒక ర‌కంగా వ్య‌వ‌సాయ‌దారుల‌కు, రైతుల‌కు, ఆ రంగం ప‌ట్ల మ‌క్కువ క‌లిగిన వారికి ఇది చేదు…
Read more...

YS Jagan : అన్న‌దాత‌ల‌కు జ‌గ‌న‌న్న తీపి క‌బురు

ఎన్ని అడ్డంకులు ఎదురైనా స‌రే అనుకున్న‌ది సాధించే అల‌వాటు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది. ఆయ‌న కొలువు తీరాక ఫ‌స్ట్ ప్ర‌యారిటీ రైతుల‌కు ఇచ్చారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, మ‌హిళా సాధికారత‌, టెక్నాల‌జీ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.…
Read more...

Farmers Protest Again : మోదీ మోసం రైతులు పోరాటానికి సిద్దం

దేశ వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది రైతులు సాగించిన మ‌హోన్న‌త‌మైన పోరాటం. సుదీర్ఘ కాలం పాటు సాగింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వ‌ర్యంలో లక్ష‌లాది మంది రైతులు అలుపెరుగ‌ని రీతిలో ఉద్య‌మించారు. తీవ్ర నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌తో హోరెత్తించారు. 700…
Read more...

PM Modi : భార‌త్ బ్రాండ్ పేరుతో ఎరువుల విక్ర‌యం – మోదీ

దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సోమ‌వారం కొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్న రైతుల‌కు మేలు చేకూర్చేలా ఒకే దేశం ఒకే ఎరువులు తీసుకు వ‌చ్చారు. దీని వ‌ల్ల దేశ‌మంత‌టా ఒకే ఎరువులు…
Read more...

Rythu Bharosa Kendram : రైతు భ‌రోసా కేంద్రాల ప‌నితీరు భేష్

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైసీపీ కొలువు తీరాక సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, మహిళా సాధికార‌త‌, ఐటీ రంగాల‌పై ఎక్కువ ఫోక‌స్ పెడుతున్నారు. ప్ర‌ధానంగా…
Read more...

BKS Announces : డిసెంబ‌ర్ 19న కిసాన్ గ‌ర్జ‌న ర్యాలీ – బీకేఎస్

కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ప్ర‌ధానంగా బీజేపీకి అనుబంధంగా ఉంది భార‌తీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్ ). విచిత్రం ఏమిటంటే కాషాయ సంస్థ యుద్దం ప్ర‌క‌టించ‌డం…
Read more...

FSSAI : విదేశీ ఆహార సంస్థ‌ల‌కు రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి

విదేశీ సంస్థ‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త ప్ర‌భుత్వం. ఈ మేర‌కు పాలు, మాంసాన్ని ఎగుమ‌తి చేసేందుకు విదేశీ సంస్థ‌ల‌కు పుడ్ సేఫ్టీ అథారిటీ రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని పేర్కొంది. ఇప్ప‌టికే ఉన్న త‌యారీదారులు ఈ ఆహార ఉత్ప‌త్తుల‌ను భార‌త…
Read more...

Telangana Crop : రికార్డు స్థాయిలో పంట‌ల సాగు

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురియ‌డంతో ఊహించ‌ని రీతిలో సాగు కొన‌సాగింది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌తంలో కంటే ఏకంగా కోటి 35 ల‌క్ష‌ల‌కు పైగా సాగైంది. గ‌త ఎనిమిది ఏళ్ల కాలంలో 48 ల‌క్ష‌లు మాత్ర‌మే సాగైంది. కానీ తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత ఆశించిన…
Read more...

AP CM YS Jagan : వ్య‌వ‌సాయ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు

ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు వ్య‌వ‌సాయ రంగంపై. త‌మ ప్ర‌భుత్వం కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు. రైతుల అభ్యున్న‌తి కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు…
Read more...