Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Agriculture
Agriculture
పారదర్శకంగా యూరియా పంపిణీ : అచ్చెన్నాయుడు
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వైసీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది.
ఖరీఫ్ 2025 కొరకు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను రాష్ట్రంలో 8.70 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు మంత్రి…
Read more...
Read more...
ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్
ఏపీ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే అంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు, దీనిద్వారా భూ యజమానులకే కాకుండా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఒక గుర్తింపు సంఖ్యను…
Read more...
Read more...
చంద్రబాబు సారథ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం ఫలితమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన తరువాత…
Read more...
Read more...
ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వెంటనే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్,…
Read more...
Read more...
అమెరికా నిర్ణయం ఆక్వా రంగం బలోపేతం
అమెరికా సర్కార్ తాజాగా ప్రకటించిన టారిఫ్ తగ్గింపుతో ఏపీలోని ఆక్వా రంగానికి మరింత ఆసరా కల్పించేందుకు దోహద పడుతుంది. ఈ సందర్బంగా స్పందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్…
Read more...
Read more...
స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు
వ్యవసాయం దండుగ కాదని అది పండుగ అని అందుకే తమ సర్కార్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా…
Read more...
Read more...
Chhattisgarh Encounter : బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు..9 మంది జవాన్ల దుర్మరణం
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని మందు పాతర పేల్చారు.
Read more...
Read more...
Rice Price Hike : బియ్యం దరల పెంపు..సామాన్య మానవుడి జీవనం ఎలా..?
Rice Price Hike : అదనంగా, వర్షం ప్రభావంతో బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతలో బియ్యం ధరలు పెరుగుతాయని అంచనా వేసిన వ్యాపారులు పక్కా ప్రణాళికలు రచించారు.
Read more...
Read more...
Congress Govt Shock : రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా
Congress Govt : హైదరాబాద్ - కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వందలాది ఎకరాలు ఉన్న రైతులకు బిగ్ షాక్ తగిలింది.
Read more...
Read more...
Rythu Bandhu : 28న రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు
Rythu Bandhu : హైదరాబాద్ - తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం నిధుల విడుదలకు సంబంధించి ఉన్న అడ్డంకిని తొలగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఖుష్ కబర్ చెప్పింది.
Read more...
Read more...