Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Agriculture
Agriculture
Minister KTR : కేటీఆర్ రైతులకు ఖుష్ కబర్
Minister KTR : హైదరాబాద్ - రాష్ట్ర ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రైతులకు తీపి కబురు చెప్పారు.
Read more...
Read more...
HACA Selected : కేంద్ర నోడల్ ఏజెన్సీగా హాకా
HACA Selected : తెలంగాణ - రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా పలు అవార్డులు దక్కాయి. డిజిటల్ మీడియా పరంగా ఇటీవలే పురస్కారం…
Read more...
Read more...
MS Swaminathan : సాగు రంగానికి స్వామినాథన్ స్పూర్తి
MS Swaminathan : ఈ దేశంలో గర్వించ దగిన వ్యవసాయ శాస్త్రవేత్తలలో ఎన్నదగిన వ్యక్తి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ప్రస్తుతం ఆయన చెన్నై లోని రత్ననగర్ లో ఉంటున్నారు.
Read more...
Read more...
krish 2.0 Drone : మందుల పిచికారీకి డ్రోన్ల తయారీ
krish 2.0 Drone : వ్యవసాయ రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం డ్రోన్లు హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో పేరు పొందిన డ్రోన్ తయారీ టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్తగా మరో డ్రోన్ ను…
Read more...
Read more...
Rahul Gandhi : పొలం పనుల్లో రాహుల్ గాంధీ బిజీ
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ రోజు రోజుకు మరింత రాటు దేలుతున్నారు. హర్యానా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తాను ప్రజా నాయకుడినని నిరూపించుకుంటున్నారు. మొన్నటికి మొన్న అమెరికాలో ట్రక్కు డ్రైవర్లతో కలిసి ప్రయాణం…
Read more...
Read more...
PM Modi : దేశాభివృద్దిలో సహకార రంగం కీలకం
PM Modi : దేశ అభివృద్దిలో సహకార రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఢిల్లీలో 17వ సహకార కాంగ్రెస్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు…
Read more...
Read more...
Raithu Bandhu Release : రైతులకు సర్కార్ ఖుష్ కబర్
Raithu Bandhu Release : తెలంగాణ ప్రభుత్వం వెంట వెంటనే నిధులను విడుదల చేస్తోంది. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే మూడోసారి పవర్ లోకి రావాలని కోరుకుంటోంది. ఈ తరుణంలో…
Read more...
Read more...
PM Modi : తృణ ధాన్యాలతో ఆహార భద్రత – మోదీ
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత సవాళ్లను అధిగమించేందుకు తృణ ధాన్యాలు సహాయ పడతాయని అన్నారు. గ్లోబల్ మిల్లెట్స్ సదస్సును శనివారం ప్రధానమంత్రి ప్రారంభించారు. భారత దేశం చేసిన…
Read more...
Read more...
PM Modi : చిరు ధాన్యాలపై ప్రచారం చేయండి
దైనందిన జీవితంలో చిరు ధాన్యాలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాటి గురించి ప్రతి ఒక్కరు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు,…
Read more...
Read more...
Kisan Garjana Rally : కిసాన్ గర్జన భగ్గుమన్న రైతన్న
కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సర్కార్ పై రైతులు భగ్గుమన్నారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి చెందిన అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీ లోని రామ్ లీలా మైదనాంలో…
Read more...
Read more...