Breaking
- AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వెనక్కి తగ్గేది లేదు – మంత్రి పెద్దిరెడ్డి
- AP Elections 2024: ఏపీలో మొదలైన ఓటింగ్ ప్రక్రియ !
- Telangana Revenue Employees: 40 శాతం ఫిట్ మెంట్ కు తెలంగాణా రెవిన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ !
- Rahul Gandhi: ప్రజ్వల్ రేవణ్ణపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు !
- CBI: సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !
- Janasena Symbol: గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు ఈసీ నివేదిక !
- YS Sharmila: నవ సందేహాలు పేరుతో సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేఖ !
- Telangana Lok Sabha Elections: తెలంగాణలో లోక్ సభ బరిలో 525 మంది అభ్యర్ధులు !
- Divorce Function: పెళ్ళి వేడుకకు ధీటుగా కుమార్తె విడాకుల ర్యాలీను నిర్వహించిన తండ్రి !
- Delhi Bomb Threats: ఢిల్లీలో బాంబుల కలకలం ! దాదాపు 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు !
Browsing Category
Agriculture
Agriculture
Supriya Shrinate : మోదీ పాలనలో గంటకో రైతు ఆత్మహత్య
నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో ప్రతి గంటకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని సంచలన ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ.
గత ఏడాది 2021లో వ్యవసాయంలో నిమగ్నమైన 10,881 మంది ఆత్మహత్యలతో మరణించారని…
Read more...
Read more...
PM Modi : పశువుల వ్యాధుల కట్టడికి వ్యాక్సిన్ సిద్దం – మోదీ
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వాఖ్యలు చేశారు. పశువులలో తరుచుగా వచ్చే రోగాలను నయం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.
సోమవారం ప్రధాని కీలక ప్రకటన చేశారు. పశువులలో తరుచుగా వచ్చే…
Read more...
Read more...
AP Top Crop Management : క్రాప్ మేనేజ్మెంట్లో ఏపీ రికార్డ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరుదైన ఘనత సాధించింది. సీఎంగా కొలువు తీరిన సందింటి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర కనబరుస్తున్నారు.
ఆయన ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి ఇతోధికంగా సాయం చేస్తున్నారు. అంతే కాకుండా…
Read more...
Read more...
TS Farmers Drones : అన్నదాతలకు సబ్సిడీపై డ్రోన్లు
టెక్నాలజీ మారుతోంది. ప్రతి రంగంలో సాంకేతిక ప్రధానంగా మారింది. ఇక వ్యవసాయ రంగం కూడా ఇందుకు మినహాయింపు ఏమీ ఉండడం లేదు.
ఆధునిక పద్దతుల్లో సాగు చేయడం అన్నది గత కొంత కాలం నుండి ప్రారంభమైంది. ఎరువులు, రసాయనాలు లేని ఆర్గానిక్…
Read more...
Read more...
YS Jagan : ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి సోపానం
రైతులకు ఎంతో లాభదాయకం ప్రకృతి వ్యవసాయమని పిలుపునిచ్చారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఇందుకు సంబంధించి అన్ని విధాలుగా రైతులకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు.
వైఎస్సార్ కడప జిల్లాలో గురువారం పర్యటిస్తున్నారు.…
Read more...
Read more...
YS Jagan : రైతుల సంక్షేమం ఏపీ సర్కార్ లక్ష్యం
ఆరుగాలం పండించే రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద 3,800 ట్రాక్టర్లు , 320 హార్వెస్టర్లు పంపిణీ చేశారు గుంటూరులో.
5,260…
Read more...
Read more...
YS Jagan : ఏపీ రైతులకు భారీ ఎత్తున రుణాలు – సీఎం
ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి రైతులకు మరింత భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు.
ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం ఆర్బీకే…
Read more...
Read more...
Punjab Farmers : పంజాబ్ రైతుల ఆందోళన విరమణ
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొంత కాలంగా ఆందోళన బాట పట్టిన పంజాబ్ రైతులు ఎట్టకేలకు విరమించారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో గురువారం వారు సమావేశం అయ్యారు.
అనంతరం తాము చేపట్టిన నిరసనను విరమిస్తున్నట్లు…
Read more...
Read more...
Wheat Price Hike : రికార్డు స్థాయికి గోధుమల ధరలు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రైతులు పండించిన గోధుమలకు భలే గిరాకీ ఏర్పడింది. భారత దేశం నుంచి గోధుమల్ని ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దాంతో నిషేధం ప్రభావం కారణంగా గోధుమల ధరలు…
Read more...
Read more...
India Bans Wheat : గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్ తక్షణమే గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది.
నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ లో లేదా అంతకు ముందు…
Read more...
Read more...